HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Health
  • >Which Fruit We Should Not Drink Water After Eating

Health Tips: ఈ పండ్లు తిన్న తర్వాత పొరపాటున నీటిని అస్సలు తాగకండి.. తాగారో?

నీరు తాగడం మంచిదే కానీ,కొన్ని రకాల పండ్లు తిన్న తర్వాత నీటిని తాగకూడదట.

  • By Anshu Published Date - 04:35 PM, Thu - 8 August 24
  • daily-hunt
Health Tips
Health Tips

అప్పుడప్పుడు మనం తినే ఆహార పదార్థాల విషయంలో తెలిసి తెలియక చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాం. వాటి వల్ల ఆరోగ్యపరంగా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అటువంటి వాటిలో పండ్లు తిన్న తర్వాత నీటిని తాగడం కూడా ఒకటి. కొన్ని రకాల పండ్లు తిన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు తాగకూడదని చెబుతున్నారు. ఎలాంటి పండ్లు తర్వాత నీళ్లు తాగకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పుచ్చకాయ తిన్న తర్వాత ఎప్పుడు కూడా నీటిని వెంటనే తాగకూడదని చెబుతున్నారు.

పుచ్చకాయలో అధికంగా నీరు ఉంటాయి. కాబట్టి పుచ్చకాయ తిన్న తర్వాత నీరు తాగితే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. అలాగే అరటి పండ్లు తిన్న తర్వాత కూడా నీటిని తాగకూడదని చెబుతున్నారు. ప్రతిరోజు ఒక యాపిల్ తింటే వైద్యుల వద్దకు వెళ్లాల్సిన పని ఉండదు అని అంటుంటారు. మరి అలాంటి యాపిల్ ను తిన్నప్పుడు పొరపాటున కూడా నీటిని తాగితే అది జీర్ణ క్రియపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. దానిమ్మ ను తిన్న తర్వాత వెంటనే నీళ్లు తాగితే ఎసిడిటీ వాంతులు విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి. సిట్రస్ పండ్లు అనగా నిమ్మకాయ బత్తాయి కమలాపండు వంటివి తిన్న తర్వాత నీరు తాగితే శరీరంలో ఉన్న పీహెచ్ స్థాయిలు తగ్గి జీర్ణ సమస్యలు వస్తాయట.

నేరేడు పండు తిన్న తర్వాత నీరు తాగితే డయేరియా అజీర్ణం వంటి సమస్యలు వస్తాయట. అలాగే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న దోసకాయ, కర్బూజా వంటి పండ్లు తిన్న తర్వాత కూడా నీటిని తాగకూడదని చెబుతున్నారు. పండ్లు తిన్న తర్వాత నీటిని తాగితే జలుబు చేసే అవకాశాలు ఉంటాయట. కాబట్టి ఇకమీదట అయిన పైన చెప్పిన పండ్లు తిన్న తర్వాత వెంటనే నీళ్లు తాగకుండా ఉండడానికి ప్రయత్నించండి.

note: ఈ ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడింది. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్న వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • drinking water
  • fruits
  • health tips
  • water

Related News

Health Tips

Health Tips: 40 ఏళ్లు రాకముందే చేయాల్సిన 4 ముఖ్యమైన వ్యాయామాలీవే!

అనేక పరిశోధనలలో ఒక విషయం వెల్లడైంది. 50 ఏళ్ల వయసులో 10 సెకన్ల పాటు ఒక కాలుపై బ్యాలెన్స్ చేయలేని వారికి అకాల మరణం సంభవిస్తుంది.

    Latest News

    • Shocking : ఎర్రకోటకే కన్నం వేసిన ఘనులు

    • Modi Govt : న్యాయ వ్యవస్థలో విప్లవం..’రోబో జడ్జిలు’ సరికొత్త ప్రయోగం..

    • Narendra Modi : ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన

    • Mumbai: అప్పటి వరకు ముంబయి వీధుల్లో డ్రోన్లపై నిషేధం

    • Balapur laddu: బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకు రికార్డు ధర..ఈసారి ఎన్ని లక్షలంటే..?

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd