Devotional
-
TTD: వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి రథోత్సవం
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శ్రీవారి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి బంగారు రథంపై తిరువీధుల్లో విహరించారు. స్వర్ణ రథోత్సవంలో పాల్గొన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు స్వర్ణ రథాన్ని లాగారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్ర
Date : 13-01-2022 - 2:59 IST -
TTD: టీటీడీ అన్నప్రసాదం ట్రస్ట్ కు భారత్ బయోటెక్ భారీ విరాళం
టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు భారత్ బయోటెక్ రూ.2 కోట్ల భారీ విరాళం అందజేసింది.
Date : 13-01-2022 - 1:01 IST -
Vaikunta Ekadasi 2022 : కలియుగ వైకుంఠ దర్శన భాగ్యం!
తిరుమల ఆలయంలో ఈ రోజు అర్థరాత్రి నుంచి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు ప్రోటోకాల్ పరిధిలోని వీఐపీలను దర్శనానికి టీటీడీ అనుమతించి. ఆ తర్వాత మిగతా భక్తులందరూ తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం గురువారం అర్ధరాత్రి 1:40 గంటలకు ప్రారంభమవుతుంది.
Date : 12-01-2022 - 3:16 IST -
Tirumala : వీఐపీలకే శ్రీవారి వైకుంఠం
వైకుంఠ దర్శనాలను రద్దు చేయడంపై ధార్మిక సంస్థలు మండిపడుతున్నాయి. కోవిడ్ మార్గదర్శకాలు అమలులోకి రాకుండా దర్శనాలను ఎందుకు రద్దు చేస్తున్నారని ఏపీ ప్రభుత్వాన్ని ధార్మిక సంస్థలు నిలదీస్తున్నాయి.
Date : 12-01-2022 - 2:14 IST -
Tirumala:ఈ నెల 11న తిరుమల రెండవ ఘాట్ రోడ్డు పునఃప్రారంభం
తిరుమల రెండవ ఘాట్ రోడ్డు మరమ్మత్తులు పనులు పూర్తి కావొచ్చాయి. జనవరి 11వ తేదీ రాత్రి నుంచి ఈ ఘాట్ రోడ్ పై వాహనాల రాకపోకలను అనుమతి ఇస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
Date : 10-01-2022 - 9:17 IST -
TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. రోగులకు ‘ఔషధ’ సాయం!
తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడి దర్శనం కోసం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ్నుంచో భక్తులు వస్తుంటారు. ఆయన దర్శన భాగ్యం కోసం తపిస్తుంటారు. ఇందుకోసం వారంరోజులైనా వేచిచూస్తారు.
Date : 08-01-2022 - 4:58 IST -
Tirumala : ఆ పదిరోజుల పాటూ శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనం.. !
జనవరి 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుస్తున్నామని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తామన్నారు.
Date : 28-12-2021 - 5:34 IST -
TTD : రేపు జనవరి ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ
జనవరి నెల ప్రత్యేక దర్శన టిక్కెట్లను ఈ నెల 24న విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. రోజుకు 20,000 చొప్పున 6,20,000 టిక్కెట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రత్యేక దర్శనం టిక్కెట్లు రూ. 300 డిసెంబర్ 24 నుండి ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది.
Date : 23-12-2021 - 11:15 IST -
Tirumala : తిరుమలకు మూడో ఘాట్ రోడ్…
కడప జిల్లాలోని రైల్వే కోడూరు నుంచి తిరుమల కొండపైకి మూడో ఘాట్ రోడ్డు నిర్మించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. కడప వైపు నుండి అన్నమయ్య మార్గంగా పిలువబడే ట్రెక్కింగ్ మార్గాన్ని తిరుమలకు మూడవ ఘాట్ రోడ్డుగా అభివృద్ధి చేయనున్నారు.తిరుమలకు ఇప్పటికే ఉను రెండు ఘాట్ రోడ్లకు అదనంగా మూడో ఘాట్ రోడ్డు నిర్మించే విషయం పరిశీలిస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థాన
Date : 13-12-2021 - 6:02 IST -
TTD: అన్ని దానాల్లోకెల్లా ‘గుప్త’దానం మిన్న!
సాధారణంగా దానాల గురించి ప్రస్తావన చేస్తే.. ‘అన్నదానం, రక్తదానం, విద్యాదానం’ అని పలువురు పలు రకాలుగా నిర్వచిస్తుంటారు. అయితే ఇదే విషయాన్ని కొంతమంది శ్రీవారి భక్తులను అడిగితే..
Date : 10-12-2021 - 4:34 IST -
Tirumala: శోభాయమానంగా శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం గురువారం సాయంత్రం అమ్మవారి ఆలయంలో ఏకాంత పుష్పయాగం నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత అమ్మవారి మూలమూర్తికి పుష్పాభిషేకం చేశారు.
Date : 09-12-2021 - 11:13 IST -
Tirumala : తిరుమల ఘాట్ రోడ్లను పరిశీలించనున్న ఢిల్లీ ఐఐటీ నిపుణులు…?
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుమల ఘాట్ రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి.
Date : 02-12-2021 - 12:27 IST -
Amaravathi : అమరావతి రాజధానిపై హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు
ఏపీ రాజధాని అమరావతి గా కొనసాగించాలని పలువురు రైతులు ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
Date : 17-11-2021 - 11:42 IST -
Tirumala : తిరుమల నడకదారుల మూసివేత
తిరుమల ః భారీ వర్షాల కారణంగా ఇవాళ, రేపు (నవంబర్ 17,18-2021) తేదీల్లో తిరుమల అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాలను మూసివేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. 48 గంటల పాటు భారీ వర్షాలు కురవబోతున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో ఈ నిర్ణయం తీసుకుంది.
Date : 17-11-2021 - 11:39 IST -
Karnataka Ratna: పునీత్ రాజ్కుమార్కు “కర్ణాటక రత్న” ప్రదానం: సీఎం బొమ్మై
ఇటీవల మరణించిన కన్నడ నటుడు పునీత్ రాజ్కుమార్కు 'కర్ణాటక రత్న' అవార్డును ప్రదానం చేయనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మంగళవారం ప్రకటించారు.
Date : 16-11-2021 - 11:23 IST -
దక్షిణాదిన అద్భుత గోపురాలున్న ఆలయాలు
ఆకాశహర్మ్యాల నిర్మాణం ఈ ఆధునిక కాలంలోనే జరిగిందనేది చాలా మంది అపోహ. ఒక్కసారి దక్షిణాదిన ఉన్న గుళ్లు చూస్తే.. బహుళ అంతస్తుల నిర్మాణాలు మనదేశంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచే ఉన్నాయని అర్ధమవుతుంది
Date : 14-10-2021 - 5:07 IST -
శ్రీవారి భక్తులకు శుభవార్త .. అక్టోబర్ 1 నుంచి మెట్ల మార్గం ఓపెన్
తిరుమల శ్రీవారి దర్శనానికి మెట్ల మార్గం ద్వారా వెళ్లడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. రిలయెన్స్, టీటీడీ సంయుక్తంగా రూపొందించిన మెట్ల మార్గాన్ని భక్తులు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఉపయోగించుకోవచ్చు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఒకటో తేదీ నుంచి ఈ మార్గాన్ని అందుబాబులోకి తీసుకొస్తున్నారు.
Date : 28-09-2021 - 2:26 IST