Business
-
బంగారం డిమాండ్ ఢమాల్
2024లో మొత్తం కొనుగోళ్ల విలువ రూ.5.75 లక్షల కోట్లుగా ఉంటే, 2025 నాటికి అది రూ.7.51 లక్షల కోట్లకు చేరింది. అంటే, ప్రజలు తక్కువ మొత్తంలో బంగారం కొన్నప్పటికీ, దాని కోసం వెచ్చించే సొమ్ము మాత్రం భారీగా పెరిగింది.
Date : 30-01-2026 - 10:00 IST -
పీఎం కిసాన్ పథకం 22వ వాయిదా విడుదల ఎప్పుడంటే?!
సాంకేతిక కారణాలు లేదా పత్రాల లోపాల వల్ల కొన్నిసార్లు వాయిదా ఆలస్యం కావచ్చు. బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ కాకపోవడం, స్టేట్ లెవల్ అప్రూవల్ పెండింగ్లో ఉండటం, తప్పు బ్యాంక్ వివరాలు లేదా e-KYC పూర్తి చేయకపోవడం వల్ల డబ్బులు ఆగిపోవచ్చు.
Date : 29-01-2026 - 9:52 IST -
ఆర్థిక సర్వేను ప్రవేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచనా ఎంతంటే?!
ఆర్థిక సర్వే అనేది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రూపొందించే ఒక ప్రభుత్వ పత్రం. బడ్జెట్ కంటే ముందు దీనిని ప్రవేశపెడతారు.
Date : 29-01-2026 - 4:28 IST -
బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!
Economic Survey 2026 ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో.. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంటులో ఎకనామిక్ సర్వేను ప్రవేశపెట్టారు. ఈ క్రమంలోనే బంగారం గురించి కూడా ప్రస్తావించారు. ధరలు ఎందుకు పెరుగుతున్నాయో వివరించారు. భారత ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం గురించి వెల్లడించారు. 2026, ఫిబ్రవరి 1న (ఆదివారం) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర వార
Date : 29-01-2026 - 4:06 IST -
యూపీఐ ద్వారా డబ్బు కట్ అయి, పేమెంట్ ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది?
పరిహారం మొత్తం లావాదేవీ పరిష్కారంలో జరిగిన ఆలస్యంపై ఆధారపడి ఉంటుంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. నిర్ణీత గడువు దాటిన తర్వాత కూడా సమస్య పరిష్కారం కాకపోతే రోజుకు రూ. 100 చొప్పున జరిమానా విధించబడుతుంది.
Date : 29-01-2026 - 3:20 IST -
ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్.. 7.2 శాతం వృద్ధి హైలెట్స్ ఇవే
Nirmala Sitharaman వార్షిక బడ్జెట్ 2026-27కి ముందు లోక్సభలో ఆర్థిక సర్వే 2026ను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. భారత్ స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తోందని, వచ్చే ఆర్థిక ఏడాదికి 7.2 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేసింది. ఆర్థిక సర్వేలోని ముఖ్యమైన అంశాలు ఈ కథనం ద్వారా తెలుసుకుందాం. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆర్థిక సర్వే 2025-26ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గ
Date : 29-01-2026 - 2:08 IST -
పెళ్లిళ్ల సీజన్ ముందు పసిడి ధరలకు రెక్కలు..పది గ్రాముల ధర తెలిస్తే షాక్ ..
Gold Price అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు ఇవాళ రికార్డు స్థాయికి చేరాయి. ఇరాన్పై సైనిక చర్యకు దిగుతామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడంతో సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్లు భారీగా మొగ్గుచూపారు. దీంతో పసిడి, వెండి ధరలు ఆల్-టైమ్ గరిష్ఠాన్ని తాకాయి. భారత మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఈరోజు ఉదయం 10.45 గంటల స
Date : 29-01-2026 - 12:19 IST -
చంద్రబాబు హెరిటేజ్ కు షాక్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) మూడో త్రైమాసికంలో మిశ్రమ ఫలితాలను నమోదు చేసింది. 2026, జనవరి 28న విడుదల చేసిన నివేదిక ప్రకారం, అక్టోబర్-డిసెంబర్ కాలానికి సంస్థ నికర లాభం రూ. 34.5 కోట్లుగా నమోదైంది.
Date : 29-01-2026 - 12:06 IST -
ఒకే రోజులో నాలుగు కొత్త స్టోర్లు: కుషల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ ఘన విస్తరణ
కుషల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ హైదరాబాద్లో ఒకే రోజులో నాలుగు కొత్త స్టోర్లను ప్రారంభించి మరో కీలక మైలురాయిని సాధించింది. నల్లగండ్ల, కూకట్పల్లి, లేక్షోర్ వై జంక్షన్ మాల్ మరియు కొండాపూర్ ప్రాంతాల్లో ఈ స్టోర్లు అందుబాటులోకి వచ్చాయి.
Date : 29-01-2026 - 5:30 IST -
కేంద్ర బడ్జెట్ 2026.. యువతకు రూ. 7 వేల వరకు స్టైపెండ్!
ఎక్కువ మంది మానవ వనరులు అవసరమయ్యే టెక్స్టైల్స్ (దుస్తుల పరిశ్రమ), తోలు (Leather), పాదరక్షలు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలపై ప్రభుత్వం ఎక్కువ నిధులు ఖర్చు చేయనుంది.
Date : 28-01-2026 - 6:30 IST -
పసిడి ప్రియులకు షాక్.. ఒక్కరోజులో రూ.8 వేలకు పైగా పెరిగిన బంగారం..
Gold Prices బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితుల వేళ పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు చూస్తున్నారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,70,447కు చేరుకుంది. నిన్న రూ.1,62,380గా ఉన్న బంగారం ధర ఈరోజు రూ.8,000కు పైగా పెరిగింది. 22 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ.1,51,000 పలికింది.
Date : 28-01-2026 - 4:42 IST -
హైదరాబాద్లో గ్లోబల్ కాపబిలిటీ సెంటర్ ప్రారంభం
ఈ ఆధునిక కేంద్రం వెస్ట్రన్ యూనియన్ డిజిటల్ పరివర్తన ప్రయాణాన్ని మరింత వేగవంతం చేయడమే కాకుండా AI ఆధారిత ఆవిష్కరణలు ప్లాట్ఫాం ఆపరేటింగ్ మోడల్ మరియు ఇంజనీరింగ్ ఎక్సలెన్స్ను కొత్త స్థాయికి తీసుకెళ్లేలా రూపకల్పన చేయబడింది.
Date : 28-01-2026 - 5:30 IST -
మెస్సే మ్యూనిచెన్ ఇండియాతో కలిసి బెంగళూరులో హార్టీకనెక్ట్ ఇండియా ఎక్స్పో 2026
ప్రారంభంలో ఉద్యానవన రంగంపై ప్రధానంగా దృష్టి పెట్టిన ఈ ఎక్స్పో ఇప్పుడు తన పరిధిని విస్తరించి విస్తృత వ్యవసాయ రంగాన్ని సమగ్రంగా ప్రతిబింబించే వేదికగా మారుతోంది.
Date : 28-01-2026 - 5:00 IST -
ఇకపై వాట్సాప్లో కూడా సబ్స్క్రిప్షన్.. ధర ఎంతంటే?
ఇందులో ఏయే ఫీచర్లు ఉంటాయి? ఎప్పటి నుండి అందుబాటులోకి వస్తుంది? అనే విషయాలపై ఇప్పటి వరకు అధికారిక సమాచారం రాలేదు.
Date : 27-01-2026 - 8:38 IST -
వర్క్ ఫ్రమ్ హోమ్ పై ఇన్ఫోసిస్ కొత్త రూల్స్
అదనపు వర్క్ ఫ్రమ్ హోమ్ అనుమతులను భారీగా తగ్గించారు. ఇక నుంచి ప్రతి మూడు నెలలకు (ఒక క్వార్టర్) కేవలం 5 రోజులు మాత్రమే ఆఫీసుకు రాకుండా ఉండేందుకు మినహాయింపు (Exception) ఇస్తారు. అంటే గతంలో మాదిరిగా ప్రతి నెలా మినహాయింపు
Date : 27-01-2026 - 8:24 IST -
ఆధార్ కొత్త యాప్ లాంచ్.. ఎప్పుడంటే?!
కొత్త వెర్షన్లో వినియోగదారులకు QR కోడ్ ఆధారిత గుర్తింపు వెరిఫికేషన్ సౌకర్యం కల్పిస్తున్నారు. అంటే ఏ వ్యక్తి లేదా సంస్థ అయినా మీ QR కోడ్ను స్కాన్ చేయడం ద్వారా మీ గుర్తింపును వెరిఫై చేయవచ్చు.
Date : 27-01-2026 - 7:51 IST -
గుడ్ న్యూస్.. చౌకగా దొరకనున్న బీర్, మద్యం!
ఈ నెల ప్రారంభంలో యూరోపియన్ యూనియన్ లాటిన్ అమెరికన్ దేశాలతో కూడా ఒప్పందం చేసుకుంది. సాంప్రదాయ భాగస్వాములతో పాటు కొత్త వాణిజ్య భాగస్వాముల కోసం చూస్తున్నామని ఈయూ సంకేతాలిచ్చింది.
Date : 27-01-2026 - 3:27 IST -
భారత్–యూరోపియన్ యూనియన్ ఒప్పందం: లగ్జరీ కార్లపై 40 శాతానికి టారిఫ్లు..!
ప్రస్తుతం యూరోపియన్ యూనియన్ నుంచి భారత్కు దిగుమతి అయ్యే ఖరీదైన కార్లపై సుమారు 110 శాతం వరకు సుంకాలు ఉన్నాయి. తాజా ప్రతిపాదనల ప్రకారం ఈ టారిఫ్లను దశలవారీగా 40 శాతానికి తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
Date : 27-01-2026 - 5:30 IST -
కేంద్ర బడ్జెట్ తర్వాత బంగారం, వెండి ధరలు పెరుగుతాయా?!
ప్రస్తుతం బంగారం, వెండిపై దిగుమతి సుంకం 6%గా ఉంది. జ్యువెలర్లు, అనేక వ్యాపార సంస్థలు దీనిని 4%కి తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి.
Date : 26-01-2026 - 7:30 IST -
నేడు దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల నిరసన
ప్రస్తుతం జరుగుతున్న ఈ నిరసనలు కేవలం ఆరంభం మాత్రమేనని యూనియన్ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఒకవేళ ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించడానికి చొరవ చూపకపోతే, ఫిబ్రవరి 3న దేశవ్యాప్తంగా మరోసారి భారీ ఎత్తున ఆందోళనకు పిలుపునిస్తామని వారు హెచ్చరించారు
Date : 26-01-2026 - 8:15 IST