Business
-
ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీకి చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఈ నియమాల అమలు ద్వారా ప్రైవేట్ ఆసుపత్రులలో 'ఓవర్ బిల్లింగ్' సమస్య తగ్గుతుంది. రోగి కుటుంబ సభ్యులకు తాము ఎంత ఖర్చు చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో అనే అవగాహన ఉంటుంది.
Date : 22-12-2025 - 6:45 IST -
కోడిగుడ్ల ధరలకు రెక్కలు.. సామాన్యుడి పౌష్టికాహారంపై భారం
ఎన్నడూ లేని విధంగా గుడ్ల ధరలు రికార్డు స్థాయికి చేరడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. కొద్ది నెలల క్రితం వరకు రిటైల్ మార్కెట్లో రూ.5 నుంచి రూ.6 మధ్య లభించిన ఒక్కో గుడ్డు ధర ప్రస్తుతం రూ.8కి చేరింది. హోల్సేల్ మార్కెట్లో అయితే ఒక్క గుడ్డు ధర రూ.7.30కు మించి ఉండటం పరిస్థితి తీవ్రతను స్పష్టంగా చూపిస్తోంది.
Date : 22-12-2025 - 5:30 IST -
రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. డిసెంబర్ 26 నుండి పెరగనున్న ఛార్జీలు!
సాధారణ ప్రయాణికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే తెలిపింది. సుదూర, ప్రీమియం ప్రయాణాల్లో స్వల్ప పెంపుదల వల్ల వనరులను మెరుగుపరచవచ్చని, అదే సమయంలో స్వల్ప దూర ప్రయాణికులకు ఉపశమనం లభిస్తుందని పేర్కొంది.
Date : 21-12-2025 - 2:03 IST -
క్రెడిట్ కార్డ్ బిజినెస్.. బ్యాంకులు ఎందుకు అంతగా ఆఫర్లు ఇస్తాయి? అసలు లాభం ఎవరికి?
అయితే క్రెడిట్ కార్డుల దుర్వినియోగం పెరగడంతో RBI, బ్యాంకులు తమ నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి. క్రెడిట్ కార్డ్ అనేది ఒక వెసులుబాటు మాత్రమే. దానిని బాధ్యతాయుతంగా వాడకపోతే అప్పుల ఊబిలో పడే ప్రమాదం ఉంది.
Date : 21-12-2025 - 1:24 IST -
2026 బడ్జెట్.. ఫిబ్రవరి 1 ఆదివారం.. అయినా బడ్జెట్ అప్పుడేనా?
ఈ బడ్జెట్లో 8వ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతాల పెంపుదల ఈ వేతన సంఘంపైనే ఆధారపడి ఉంటుంది.
Date : 21-12-2025 - 1:00 IST -
టెస్లా మస్క్ పారితోషికంపై కోర్టు కీలక తీర్పు: 2018 ఒప్పందానికి మళ్లీ చట్టబద్ధత
అప్పట్లో మస్క్కు కేటాయించిన సుమారు 55 బిలియన్ డాలర్ల విలువైన పారితోషిక ఒప్పందాన్ని డెలావేర్ కోర్టు తాజాగా పునరుద్ధరించింది. గతంలో ఒక కోర్టు ఈ ప్యాకేజీని రద్దు చేయగా, తాజా విచారణలో మస్క్కు అనుకూలంగా తీర్పు వెలువడింది.
Date : 21-12-2025 - 5:30 IST -
శ్రీరామ్ ఫైనాన్స్లో జపాన్ బ్యాంక్ రూ.39,168 కోట్లు పెట్టుబడి
ప్రముఖ ఆర్థిక సంస్థ శ్రీరామ్ ఫైనాన్స్లో జపాన్కు చెందిన MUFG బ్యాంక్ సుమారు రూ.39,168 కోట్లు పెట్టుబడి చేయనుంది. ఈ క్రమంలో, శ్రీరామ్ ఫైనాన్స్ బోర్డు 20 శాతం వాటా MUFG బ్యాంక్కి విక్రయించేందుకు ఆమోదం తెలిపింది.
Date : 20-12-2025 - 5:30 IST -
10 గ్రాముల బంగారం ధర రూ. 40 లక్షలా?!
అక్టోబర్ 2000లో 10 గ్రాముల బంగారం ధర కేవలం 4,400 రూపాయలు మాత్రమే. కానీ 25 ఏళ్ల తర్వాత ఇప్పుడు బంగారం ధర దాదాపు 1.33 లక్షల రూపాయలకు చేరుకుంది. అంటే ఇది నేరుగా 14.6% వార్షిక వృద్ధి రేటును (CAGR) సూచిస్తుంది.
Date : 19-12-2025 - 5:37 IST -
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధర
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.660 తగ్గి రూ.1,34,180కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.600 పతనమై రూ.1,23,000 పలుకుతోంది.
Date : 19-12-2025 - 11:26 IST -
భారత్లోని ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ట్రూకాలర్ కొత్త ఫీచర్
ఈ కొత్త ఏఐ ఫీచర్, వాయిస్ మెసేజ్లను వెంటనే టెక్ట్స్గా మార్చే (ట్రాన్స్క్రిప్షన్) సౌకర్యాన్ని అందిస్తోంది. ముఖ్యంగా పెరుగుతున్న స్పామ్ కాల్స్ సమస్యకు సమర్థవంతమైన పరిష్కారంగా ఈ ఫీచర్ను రూపొందించినట్లు కంపెనీ వెల్లడించింది.
Date : 18-12-2025 - 4:27 IST -
ఆర్బీఐ అన్లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమవుతుందో తెలుసా?
వస్తువుల ఉత్పత్తి పెరగకపోయినా, డబ్బు సరఫరా పెరగడం వల్ల డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగి సరఫరా తగ్గితే ధరలు ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఇది మార్కెట్లో అసమతుల్యతను సృష్టిస్తుంది.
Date : 18-12-2025 - 3:58 IST -
స్టాక్ మార్కెట్ను లాభ- నష్టాల్లో నడిపించే 7 అంశాలివే!
బుధవారం అమెరికా మార్కెట్లు వరుసగా నాలుగో రోజు నష్టాలను మూటగట్టుకున్నాయి. ముఖ్యంగా AI సంబంధిత షేర్లలో భారీ అమ్మకాలు జరగడం, వడ్డీ రేట్ల తగ్గింపుపై అంచనాలు తారుమారు కావడం వాల్ స్ట్రీట్పై ప్రభావం చూపింది.
Date : 18-12-2025 - 10:52 IST -
మీరు ఆధార్ కార్డును ఆన్లైన్లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!
ఆధార్ కార్డుకు సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా మీరు నేరుగా UIDAI అధికారిక నంబర్ 1947కి కాల్ చేయవచ్చు. ఈ హెల్ప్లైన్ హిందీ, ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, పంజాబీ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, బెంగాలీ, అస్సామీ, ఉర్దూ సహా మొత్తం 12 భాషల్లో మీకు సహాయం అందిస్తుంది.
Date : 17-12-2025 - 7:25 IST -
ఢిల్లీలో ఈ సర్టిఫికేట్ ఉంటేనే పెట్రోల్!
ఈ కొత్త నిబంధనలు రేపు అనగా డిసెంబర్ 18 నుండి అమల్లోకి రానున్నాయి. ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా మాట్లాడుతూ.. చెల్లుబాటు అయ్యే పీయూసీ సర్టిఫికేట్ లేని వాహనాలకు పెట్రోల్, డీజిల్ సరఫరా చేయవద్దని స్పష్టం చేశారు.
Date : 17-12-2025 - 6:30 IST -
మెస్సికి ఆదరిపోయే గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ!
Messi: అర్జెంటీనా దిగ్గజం లియోనెల్ మెస్సీకి అనంత్ అంబానీ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చారు. వంతారా సందర్శన సందర్భంగా మెస్కీని సర్ప్రైజ్ చేశారు. 1.2 మిలియన్ డాలర్లు విలువైన వాచ్ను కానుకగా ఇచ్చారు. భారత కరెన్సీలో కోట్లలో విలువ ఉంటుంది. అత్యంత అరుదైన రిచర్డ్ మిల్లే టైమ్ పీస్ను ధరించి మెస్సీ కనిపించారు. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత్లో పర్య
Date : 17-12-2025 - 2:49 IST -
సరికొత్త రికార్డు..85,000 కోట్ల మార్కెట్ క్యాప్ ని టచ్ చేసిన మీషో!
Meesho Shares: మీషో లిమిటెడ్ షేర్లు దుమ్మురేపుతున్నాయి. ఒక్క రోజే 13 శాతానికి పైగా పెరిగి సరికొత్త 52 వారాల గరిష్ఠ స్థాయిని తాకాయి. వారం రోజుల్లోనే 10 శాతానికిపైగా లాభ పడడంతో మొదటిసారిగా కంపెనీ మార్కెట్ విలువ రూ. 85,000 కోట్లు దాటింది. ఈ నెలలోనే ఐపీఓకు వచ్చిన ఈ కంపెనీ 55 శాతం ప్రీమియంతో లిస్టింగ్ గెయిన్స్ అందించిన సంగతి తెలిసిందే. ఈ స్టాక్ గురించిన వివరాలు తెలుసుకుందాం. మిడ్ క్యాప్ కేటగి
Date : 17-12-2025 - 11:10 IST -
ఒమన్ చేరుకున్న ప్రధాని మోదీ.. ఆ దేశ కరెన్సీ విశేషాలీవే!
ఒమన్ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారం అక్కడి అపారమైన చమురు, సహజ వాయువు నిల్వలు. దీనివల్ల వారి ఆర్థిక వ్యవస్థ చాలా స్థిరంగా ఉంటుంది.
Date : 17-12-2025 - 10:28 IST -
మళ్లీ తగ్గిన బంగారం ధర.. రూ.4000 పడిపోయిన వెండి..ఈరోజు రేట్లు ఇవే!
Gold- Silver Prices, పసిడి ప్రియులకు అదిరే శుభవార్త. ఆల్ టైమ్ హై స్థాయి నుంచి బంగారం ధరలు భారీగా దిగివచ్చాయి. ఈరోజు 24 క్యారెట్ల బంగారం రేటు తులంపై ఏకంగా రూ.1520 మేర పడిపోయింది. ఇక వెండి రేటు రూ.4000 మేర దిగివచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో లాభాల స్వీకరణతో బంగారం ధరలు దిగివచ్చాయి. ఈ క్రమంలో డిసెంబర్ 17వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో 22, 24 క్యారెట్ల గోల్డ్ రేటు తులానికి ఎంత మేర తగ్గిందో […]
Date : 17-12-2025 - 9:46 IST -
ఈ ఏడాది నెటిజన్లు అత్యధికంగా వెతికిన బిజినెస్ లీడర్లు వీరే!
టెస్లా, స్పేస్ ఎక్స్ CEO, X (ట్విట్టర్) యజమాని ఎలన్ మస్క్ 2025లో హాట్ టాపిక్గా నిలిచారు. డొనాల్డ్ ట్రంప్కు మద్దతు ఇవ్వడం నుండి అమెరికా ప్రభుత్వంలోని 'డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ' కి నాయకత్వం వహించడం వరకు ఆయన వార్తల్లో నిలిచారు.
Date : 16-12-2025 - 7:55 IST -
రూ. 25,000 జీతంలో డబ్బు ఆదా చేయడం ఎలా?
ఒక ఎమర్జెన్సీ ఫండ్ను సిద్ధం చేయండి. ఎందుకంటే అత్యవసర పరిస్థితులు చెప్పి రావు, డబ్బు సమకూర్చుకోవడానికి సమయం కూడా ఇవ్వవు. మీరు ఒక ప్రత్యేక సేవింగ్స్ ఖాతాను తెరిచి, ప్రతి నెలా అందులో కొద్ది మొత్తాన్ని జమ చేస్తూ ఉండవచ్చు.
Date : 15-12-2025 - 4:37 IST