Business
-
ఆకాశాన్ని అంటుతున్న వెండి ధర , కొనుగోలు చేసేందుకు వ్యాపారులు వెనుకాడు
వెండి పరుగులతో పెట్టుబడి కోసం బిస్కెట్కు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. కానీ కొందామని షాపులకు వెళ్తున్న కస్టమర్లకు నిరాశే ఎదురవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ షాపుల్లో సిల్వర్ బార్స్ లేవనే సమాధానం వస్తోంది
Date : 28-12-2025 - 2:35 IST -
బంగారం ధరల రికార్డుల పరంపర.. 2026లో మరింత పెరిగే అవకాశం!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ నిల్వల కోసం భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ఇది ధరలు పెరగడానికి మరో ప్రధాన కారణం.
Date : 28-12-2025 - 2:30 IST -
2026లో ఏపీ–తెలంగాణ బ్యాంక్ సెలవుల వివరాలు ఇవే..
ప్రతిసారి కొత్త సంవత్సరం మొదలవుతుందంటే ఉద్యోగులు, వ్యాపారులు, బ్యాంకు వినియోగదారులు ముందుగా తెలుసుకోవాల్సిన అంశాల్లో బ్యాంక్ సెలవుల జాబితా ఒకటి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2026 సంవత్సరానికి సంబంధించిన బ్యాంక్ హాలిడేస్ షెడ్యూల్ను ప్రకటించింది.
Date : 28-12-2025 - 5:30 IST -
రూ. లక్ష డిపాజిట్పై రూ. 20,983 వడ్డీ.. ఏ బ్యాంక్లో అంటే?!
వీరికి మెచ్యూరిటీ సమయానికి రూ. 1,20,983 అందుతాయి. అంటే లక్ష రూపాయల పెట్టుబడిపై వీరికి రూ. 20,983 స్థిరమైన వడ్డీ లభిస్తుంది.
Date : 27-12-2025 - 10:48 IST -
ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలైన భారతీయ సంతతి సీఈవో ఎవరో తెలుసా?
హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 ప్రకారం.. వారందరినీ వెనక్కి నెట్టి ఒక మహిళా సీఈఓ అగ్రస్థానంలో నిలిచారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వంటి దిగ్గజాలను కాదని అరిస్టా నెట్వర్క్స్ ప్రెసిడెంట్, సీఈఓ జయశ్రీ ఉల్లాల్ అత్యంత ధనవంతురాలైన భారతీయ సంతతి సీఈఓగా నిలిచారు.
Date : 27-12-2025 - 4:19 IST -
టాటా స్టీల్ పై రూ.14 వేల కోట్లకు ఎన్జీవో దావా
నెదర్లాండ్స్లోని ఓ స్వచ్ఛంద సంస్థ (ఎన్జీవో) కంపెనీ కార్యకలాపాల కారణంగా స్థానిక ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతోందని, పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతోందని ఆరోపిస్తూ న్యాయపోరాటానికి దిగింది.
Date : 27-12-2025 - 5:30 IST -
ఎయిర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీ తగ్గింపుకు కేంద్రం నిరాకరణ!
పిటిషనర్ తరపు న్యాయవాది కపిల్ మదాన్ మాట్లాడుతూ.. తాను పన్నును పూర్తిగా తొలగించాలని కోరడం లేదని, ప్రస్తుత జీఎస్టీ నిబంధనల ప్రకారం వీటిని సరైన విభాగంలో వర్గీకరించాలని కోరుతున్నట్లు తెలిపారు.
Date : 26-12-2025 - 7:22 IST -
బిజినెస్ రంగంలో అదానీ దూకుడు , మూడేళ్లలో 33 కంపెనీలు కొనుగోలు
2023 జనవరి నుండి ఇప్పటివరకు దాదాపు రూ. 80,000 కోట్ల భారీ వ్యయంతో వివిధ రంగాలకు చెందిన సంస్థలను అదానీ గ్రూప్ దక్కించుకుంది.
Date : 26-12-2025 - 8:20 IST -
2025లో అత్యధికంగా అమ్ముడైన కారు ఏదో తెలుసా?
మారుతీ సుజుకీ డిజైర్ ఈ ఏడాది (జనవరి–నవంబర్) దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచి, ఆటో రంగంలో కొత్త చరిత్రను సృష్టించింది. ఎస్యూవీలు ఆధిపత్యం చెలాయిస్తున్న కాలంలో సెడాన్ అగ్రస్థానానికి చేరుకోవడం నిజంగా విశేషంగా మారింది.
Date : 26-12-2025 - 5:30 IST -
2025లో బంగారం, వెండి ధరల జోరు.. కొత్త సంవత్సరంలో ఎలా ఉండబోతుంది?!
వెండిలో పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పారిశ్రామికంగా వెండికి డిమాండ్ ఎక్కువగా ఉన్నందున భవిష్యత్తులోనూ ధరలు పెరిగే అవకాశం ఉంది.
Date : 25-12-2025 - 7:15 IST -
ఇక పై చాట్జీపీటీలోనూ వాణిజ్య ప్రకటనలు!
‘ది ఇన్ఫర్మేషన్’ కథనం ప్రకారం, ఈ ప్రయత్నం ద్వారా ఆదాయాన్ని పెంచడం ప్రధాన లక్ష్యం. వినియోగదారుల అనుభవానికి హానీ కలిగించకుండా ప్రకటనలను ఎలా ప్రవేశపెట్టాలో కంపెనీ ప్రత్యేకంగా పరిశీలిస్తోంది.
Date : 25-12-2025 - 2:01 IST -
దేశంలో అతిపెద్ద సోప్ బ్రాండ్ ఏదో తెలుసా ?
దేశంలోనే అతిపెద్ద సోప్ బ్రాండ్గా ‘సంతూర్' నిలిచింది. ఏడాది కాలంలో ₹2,850 కోట్ల సబ్బుల సేల్స్ జరిగినట్లు ఇన్వాయిస్డ్ సేల్స్ డేటా వెల్లడించింది. '1986లో ₹60 కోట్ల ఆదాయం సాధించాం.
Date : 25-12-2025 - 11:10 IST -
‘కెనరా ఏఐ 1పే’ యూపీఐ యాప్ను విడుదల చేసిన కెనరా బ్యాంక్
‘కెనరా ఏఐ 1పే’ అనే పేరుతో ప్రారంభించిన ఈ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) యాప్ గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడాన్ని ముఖ్య ఉద్దేశ్యంగా పెట్టుకుంది.
Date : 25-12-2025 - 5:30 IST -
భారత విమానయాన రంగంలోకి కొత్తగా మూడు ఎయిర్లైన్స్!
దేశీయ మార్కెట్లో ఇండిగో ఒక్కటే సుమారు 65 శాతం వాటాను కలిగి ఉండగా.. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లతో కలిపి ఈ నియంత్రణ 90 శాతానికి చేరుకుంటుంది.
Date : 24-12-2025 - 7:57 IST -
భారత ఈవీ మార్కెట్లో టాటా మోటార్స్ ఆధిపత్యం..లక్ష విక్రయాలు దాటిన నెక్సాన్.ఈవీ
టాటా మోటార్స్ పాసింజర్ వెహికల్స్ (TMPV) తయారు చేసిన నెక్సాన్.ఈవీ దేశంలో లక్ష యూనిట్ల విక్రయాలను సాధించిన తొలి ఎలక్ట్రిక్ కారుగా చరిత్ర సృష్టించింది.
Date : 24-12-2025 - 5:30 IST -
అమెజాన్ సంచలన నిర్ణయం.. ఉత్తర కొరియా దరఖాస్తుదారులపై నిషేధం!
అమెరికాలో కంప్యూటర్లను ఉంచి, వాటిని దేశం వెలుపల నుండి రిమోట్గా నియంత్రిస్తూ తాము అమెరికాలోనే ఉన్నట్లు కంపెనీలను నమ్మిస్తున్నారు.
Date : 23-12-2025 - 9:15 IST -
దేశ ఆర్థిక వ్యవస్థపై ఆర్బీఐ చెప్పిన కీలక అంశాలీవే!
పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ బలంగా ఉండటం వల్ల మొత్తం ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయి. అయితే, మాన్యుఫ్యాక్చరింగ్ (తయారీ రంగం), గ్రామీణ డిమాండ్లో కొంత మందగమనం కనిపించింది.
Date : 23-12-2025 - 4:38 IST -
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
Gold price : బంగారం, వెండి ధరల్లో మళ్లీ ఊహించని మార్పు కనిపించింది. ఇటీవల కాస్త స్థిరంగానే ట్రేడ్ అవగా.. ఇప్పుడు ఒక్కరోజులోనే పరిస్థితి తారు మారు అయింది. ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిలకు చేరుకున్నాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా కూడా ధరలు ఇదే స్థాయిలో పెరిగాయి. భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టం ఉంటుందో వేరే చెప్పాల్సిన పని లేదు. ఎక్కువగా మహిళలే.. పండగలు, శుభకార్యాలు, ఇతర వేడుకల వేళ బంగారు ఆభ
Date : 23-12-2025 - 9:19 IST -
జనవరి నుంచి ఏథర్ స్కూటర్లకు ధరల పెంపు
జనవరి 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. అన్ని మోడళ్లపై గరిష్ఠంగా రూ.3,000 వరకు ధర పెరుగుతుందని సంస్థ తెలిపింది. ఈ ధరల పెంపు ప్రతి మోడల్కు ఒకేలా కాకుండా వేర్వేరుగా ఉండనుంది.
Date : 23-12-2025 - 5:30 IST -
ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీకి చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఈ నియమాల అమలు ద్వారా ప్రైవేట్ ఆసుపత్రులలో 'ఓవర్ బిల్లింగ్' సమస్య తగ్గుతుంది. రోగి కుటుంబ సభ్యులకు తాము ఎంత ఖర్చు చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో అనే అవగాహన ఉంటుంది.
Date : 22-12-2025 - 6:45 IST