Business
-
Anil Ambani : అనిల్ అంబానీకి మరో షాక్.. సీబీఐ కేసు నమోదు
ఎస్బీఐ అందించిన సమాచారం మేరకు, అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్కామ్) సంస్థ, దాని అనుబంధ కంపెనీలు బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకున్నాయి. ప్రత్యేకంగా, రూ.2,929.05 కోట్ల రుణం మోసపూరితంగా పొందినట్లు గుర్తించిన సీబీఐ, ముంబైలో ఆర్కామ్, అనిల్ అంబానీ సహా ఇతరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
Date : 05-09-2025 - 12:06 IST -
New GST: జీఎస్టీలో కీలక మార్పులు.. రూ. 48,000 కోట్లు నష్టం?!
ప్రభుత్వ అంచనాల ప్రకారం 2023-24 నాటి వినియోగ నమూనాల ఆధారంగా ఈ మార్పుల వల్ల ఏటా సుమారు రూ. 48,000 కోట్ల ఆదాయ నష్టం సంభవించవచ్చు. ఈ భారాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాల్సి రావచ్చని రెవెన్యూ కార్యదర్శి అరవింద్ శ్రీవాస్తవ వార్తా సంస్థ ఐఏఎన్ఎస్కు తెలిపారు.
Date : 04-09-2025 - 8:30 IST -
Amazon Paisa Vasool : అమెజాన్ నుండి బంపర్ క్యాష్బ్యాక్ ఆఫర్.. ‘పైసా వసూల్’ డీల్
Amazon Paisa Vasool : అమెజాన్ ఎప్పటికప్పుడు తన వినియోగదారులకు బంపర్ ఆఫర్లతో ముందుకు వస్తూనే ఉంటుంది. ఇప్పుడు, 'పైసా వసూల్' అనే కొత్త ఆఫర్ను ప్రవేశపెట్టి, కస్టమర్లను ఆకర్షిస్తోంది.
Date : 04-09-2025 - 6:30 IST -
Military Equipment: కేంద్రం కీలక నిర్ణయం.. ఆయుధాలు, సైనిక విమానాలపై జీఎస్టీ రద్దు!
సాఫ్ట్వేర్తో నడిచే రేడియో కమ్యూనికేషన్ పరికరాలపై గతంలో 18-28 శాతం జీఎస్టీ ఉండేది. ఇప్పుడు దానిని కేవలం 5 శాతానికి తగ్గించారు. అలాగే వాకీ-టాకీ ట్యాంకులు, ఆర్మర్డ్ వెహికిల్స్పై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు.
Date : 04-09-2025 - 5:55 IST -
GST Slashed: హెయిర్కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్.. ఎందుకంటే?
జీఎస్టీ తగ్గుదల వల్ల బ్యూటీ ఉత్పత్తులు, కాస్మెటిక్స్ కోసం డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ట్యాక్స్ తగ్గడంతో సెలూన్లకు వెళ్లడం, హెల్త్ సర్వీస్లను పొందడం ప్రజలకు మరింత చౌకగా ఉంటుంది.
Date : 04-09-2025 - 4:25 IST -
Stock Market : జీఎస్టీ ఊరటతో స్టాక్ మార్కెట్కు బూస్ట్..
Stock Market : కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన జీఎస్టీ సంస్కరణలు ఆర్థిక రంగానికే కాకుండా స్టాక్ మార్కెట్లకు కూడా కొత్త ఊపుని ఇచ్చాయి. సామాన్యుడి జీవితంలో ఉపశమనం కలిగించేలా పన్ను శ్లాబ్లను సవరించడంపై తీసుకున్న ఈ నిర్ణయం గురువారం మార్కెట్లలో స్పష్టంగా ప్రతిబింబించింది.
Date : 04-09-2025 - 11:02 IST -
GST Rates: జీఎస్టీ 2.0.. ఏయే వస్తువులు తక్కువ ధరకు లభిస్తాయి?
లక్ట్రానిక్ రంగం విషయానికొస్తే ఇప్పుడు ఎయిర్ కండిషనర్లు 32 అంగుళాల కంటే ఎక్కువ ఉన్న LED-LCD, మానిటర్లు, ప్రొజెక్టర్లు, డిష్ వాషర్లను కొనుగోలు చేయడానికి 18 శాతం GST చెల్లించాలి.
Date : 04-09-2025 - 11:00 IST -
GST 2.0: 40 శాతం జీఎస్టీతో భారమేనా? సిగరెట్ ప్రియుల జేబుకు చిల్లు తప్పదా?
GST వ్యవస్థ అమలులోకి వచ్చినప్పుడు రాష్ట్రాల ఆదాయానికి నష్టం వాటిల్లుతుంది. ఆ నష్టాన్ని పూరించడానికి 2017లో దీన్ని ప్రారంభించారు. మొదట దీన్ని 2022 వరకు మాత్రమే అమలు చేయాలని యోచించారు.
Date : 04-09-2025 - 9:57 IST -
GST 2.0 : సామాన్యులకు భారీ ఊరట.. 18% జీఎస్టీలోకి వచ్చేవి ఇవే..!!
GST 2.0 : 'GST 2.0' పేరుతో ప్రకటించిన ఈ మార్పులలో, టీవీలపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడం ఒక ప్రధాన నిర్ణయం. ఈ నిర్ణయం ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది, ఎందుకంటే టెలివిజన్లు, ఏసీలు వంటివి నేడు విలాస వస్తువులు కాకుండా నిత్యావసరాలుగా మారాయి
Date : 04-09-2025 - 8:00 IST -
GST 2.0 : ధరలు తగ్గే వస్తువులివే..!!
GST 2.0 : సబ్బులు, షాంపూలు, టూత్ బ్రష్లు, టాయిలెట్ సోప్, షేవింగ్ క్రీమ్, హెయిర్ ఆయిల్, సైకిళ్లు
Date : 04-09-2025 - 7:27 IST -
SIP : సిప్లో ఇన్వెస్ట్ చేసే వారికి షాకింగ్..మీ డబ్బు సేఫేనా?
SIP : మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం సురక్షితమేనా? ఇది చాలా మందికి ఉన్న ప్రశ్న.స్టాక్ మార్కెట్తో దీనికి సంబంధం ఉన్నప్పటికీ, అది నేరుగా స్టాక్స్లో పెట్టుబడి పెట్టినంత ప్రమాదకరం కాదు.
Date : 03-09-2025 - 9:00 IST -
Job Market: భారతదేశంలో ఈ ఉద్యోగాలకు భారీగా డిమాండ్!
బీమా రంగంలో ఉద్యోగ నియామకాలు ఏకంగా 24% పెరిగాయి. కోల్కతాలో 36%, ఢిల్లీ-ఎన్సీఆర్లో 30% వృద్ధి నమోదైంది. ఈ రంగంలో మధ్యస్థ స్థాయి నిపుణులకు (4-7 సంవత్సరాల అనుభవం) 34% అధిక డిమాండ్ కనిపించింది.
Date : 03-09-2025 - 5:15 IST -
Air India : ఎయిర్ఇండియా అదిరిపోయే ఆఫర్: బిజినెస్, ప్రీమియం ఎకానమీ టికెట్లపై భారీ డిస్కౌంట్లు
ఈ కొత్త ఆఫర్ దక్షిణాసియా మరియు పశ్చిమాసియా ప్రాంతాలకు ప్రయాణం చేసే వారికోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. విలాసవంతమైన ప్రయాణ అనుభవాన్ని మరింత మంది సాధించగలిగేలా ఈ తగ్గింపు ధరలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు సంస్థ పేర్కొంది.
Date : 03-09-2025 - 2:37 IST -
GST Council : సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్: తగ్గనున్న 175 వస్తువుల ధరలు
కేంద్రం ప్రతిపాదించిన కొత్త మోడల్ ప్రకారం, ప్రస్తుతం ఉన్న నాలుగు జీఎస్టీ శ్లాబులను రెండు ప్రధాన శ్లాబులుగా మార్చే యోచన ఉంది. 28 శాతం పన్ను శ్లాబ్లో ఉన్న హానికర, లగ్జరీ వస్తువులను మినహాయించి మిగతా చాలా వస్తువులను 18 శాతం శ్లాబ్లోకి చేర్చే ఆలోచన ఉంది. అంతేకాక, ప్రస్తుతం 12 శాతం జీఎస్టీ ఉన్న వస్తువులను 5 శాతం శ్లాబ్లోకి తీసుకురావాలని కూడా ప్రతిపాదించారు.
Date : 03-09-2025 - 2:12 IST -
Gold Price: పసిడికి రెక్కలు..మళ్లీ రికార్డుల దిశగా దూసుకెళ్తున్న ధర
దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.400 పెరిగి రూ.1,06,070కి చేరింది. ఇది ఇప్పటి వరకూ నమోదైన గరిష్ఠ స్థాయి ధరగా ఆల్ టైం రికార్డు సృష్టించింది. ఇది వారం రోజుల వ్యవధిలో బంగారం ధర రూ.5,900 మేర పెరిగినట్టయ్యింది.
Date : 03-09-2025 - 10:21 IST -
GST Rules Changes : జీఎస్టీ మార్పుతో ఇన్కమ్ టాక్స్ ఫైలింగ్కు కొత్త నిబంధనలు.. అవెంటో తెలుసుకోండిలా?
GST Rules Changes : ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, జీఎస్టీ శ్లాబుల సవరణ వల్ల ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్లో ఎలాంటి నేరుగా మార్పులు ఉండకపోవచ్చు. ఎందుకంటే, జీఎస్టీ (వస్తువులు, సేవల పన్ను) అనేది పరోక్ష పన్ను.
Date : 01-09-2025 - 4:38 IST -
Stock Market : అమెరికా కోర్ట్ తీర్పు, ఇండియా GDP.. షేర్ల మార్కెట్పై ప్రభావం ఎలా ఉంది?
Stock Market : భారత స్టాక్ మార్కెట్లు వారాంతంలో ఉత్సాహభరితంగా ప్రారంభమయ్యాయి. సోమవారం ప్రారంభమైన ట్రేడింగ్లో IT , పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల షేర్లు ప్రధానంగా పెరుగుదలకు తోడ్పడాయి.
Date : 01-09-2025 - 11:00 IST -
Commercial Gas : కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్
Commercial Gas : గృహావసరాలకు ఉపయోగించే 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. కేవలం వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే సిలిండర్లకు మాత్రమే ఈ ధరల తగ్గింపు వర్తిస్తుంది
Date : 01-09-2025 - 8:15 IST -
Stock Market: భారత స్టాక్ మార్కెట్కు ఈ వారం ఎలా ఉండనుంది?
సెక్టోరల్ ఇండెక్స్ల గురించి చూస్తే.. పీఎస్యూ బ్యాంక్ -3.46 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ -2.85 శాతం, రియల్టీ -4.28 శాతం, ఎనర్జీ -2.52 శాతం, మెటల్ -2.35 శాతం, పీఎస్ఈ -2.84 శాతం నష్టాలతో ముగిశాయి.
Date : 31-08-2025 - 8:25 IST -
India- China Direct Flights: భారత్- చైనా మధ్య డైరెక్ట్ విమాన సర్వీసులు.. ఎప్పుడు ప్రారంభం?
భారత్, చైనా మధ్య చివరి వాణిజ్య విమానం మార్చి 20, 2020న నడిచింది. ఆ తర్వాత కరోనా మహమ్మారి కారణంగా ఈ సేవలు నిలిచిపోయాయి. అప్పటి నుండి ఇరు దేశాల మధ్య ఏ రెగ్యులర్ డైరెక్ట్ విమానం నడవడం లేదు.
Date : 31-08-2025 - 6:50 IST