-
Mahashivudu: భూ కబ్జా కేసు.. కోర్టుకు హాజరైన మహాశివుడు..!
భూ కబ్జా కేసులో సాక్షాత్తు పరమశివుడిపైనే ఆరోపణలు రావడంతో, మహాశివుడు (శివలింగం) కోర్టుకు హాజరవడం విశేషం. వినడానికి కాస్త షాకింగ్గా ఉన్నా, ఇదే నిజం. ఓ భూ కబ్జా కేసుక
-
Corona Virus: ఇండియాలో కరోనా.. లేటెస్ట్ అప్డేట్ ఇదే..!
ఇండియాలో గత 24 గంటల్లోకొత్తగా 1,660 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 4,100(గతంలో కొన్ని రాష్ట్రా
-
Visakha Railway Zone: ఏపీకి గుడ్న్యూస్.. విశాఖ రైల్వే జోన్కు కేంద్రం ఆమోదం..!
ఆంధ్రప్రదేశ్ విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో తాజాగా విశాక రైల్యే జోన్కు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపినట్లు రైల్వే మంత
-
-
-
Weather Updates: తెలంగాణలో మండుతున్న ఎండలు..!
తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పడినం ప్రభావంతో రెండు, మూడు రోజులపాటు వాతావరణం కాస్త చల్లగానే ఉన్నా, ఇప్పుడు మళ్ళీ రాష్ట్రంలో
-
CM Yogi Adityanath: నేడు తొలి కేబినెట్ సమావేశం నిర్వహించనున్న యూపీ సీఎం యోగి
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం ఉదయం 10 గంటలకు లక్నోలోని లోక్ భవన్లో తన మొదటి క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు రాజ్
-
Medicine Prices: పారాసెట్మల్తో సహా పెరగనున్న 800 ఎసెన్షియల్ మెడిసిన్ ధరలు.. ఎంతశాతం అంటే..?
పారాసెటమాల్తో సహా 800 అవసరమైన మందుల ధరలు ఏప్రిల్ నుండి 10.7% పెరగనున్నాయి. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా 2021 క్యాలెండర్ సంవత్సరానికి టోకు ధరల సూచిక (WPI
-
TDP: టీడీపీ 40 వసంతాల వేడుకలు… వాడవాడలా ఆవిర్భావ వేడుకలకు సన్నాహాలు
తెలుగుదేశం పార్టీ 40 ఏళ్లు పూర్తి చేసుకుని 41వ ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్న సందర్భంగా పార్టీ పలు కార్యక్రమాలను నిర్వహించబోతుంది. పార్టీ ఆవిర్భావ దినోత్సమైన మార్చి 29వ త
-
-
IPL 2022: క్రికెట్ పండగ షురూ.. నేటి నుంచే ఐపీఎల్ 15వ సీజన్ స్టార్ట్..!
ప్రపంచ వ్యాప్తంగా యావత్ క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే ఒకే ఒక సీజన్ ఐపీఎల్. ప్రతి సీజన్లో దాదాపు రెండు నెలల పాటు సాగే ఈ ఐపీఎల్ క్రికెట్ ఫ్యాన్స్
-
KGFChapter 2: కేజీఎఫ్ మెగా ఈవెంట్కు గెస్ట్గా.. పాన్ ఇండియా స్టార్..!
ఇండియా బాక్సాఫీస్ వద్ద కేజీఎఫ్ ఛాప్టర్-1 సినిమా కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. భారీ క్రేజీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోన్న ప్రముఖ నిర్
-
YS Jagan: ఏపీ సీఎం జగన్కు నాంపల్లి కోర్టు సమన్లు..!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హైదరాబాద్ నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలో మార్చి 28వ తేదీ సోమవారం విచారణకు హాజరు కావాలని ఆ సమన్లలో పేర్కొంది.