-
Prakash Raj: ప్రధాని మోదీ పై.. మోనార్క్ షాకింగ్ సెటైర్స్..!
నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. దేశ వ్యాప్తంగా ట్రెండింగ్లో ఉండే ఇష్యూస్ పై తరచూ వ్యాఖ్యలు చేస్తూ
-
AP EAPCET-2022: EAPCET ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల..!
ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్(EAPCET) షెడ్యూల్ను ఈరోజు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. ఈ క్రమంలో ఇంజనీరింగ్ విభాగంలో జూలై 24 నుంచి 8 వరకు అయిదు రోజులపాటు ప
-
AP Special Status: వైసీపీకి బిగ్ షాక్.. ప్రత్యేకహోదా పై తేల్చేసిన కేంద్రం..!
ఆంద్రప్రదేశ్ ప్రత్యేకహోదా పై కేంద్ర ప్రభుత్వం తేల్చిపడేసింది. తాజాగా పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లోక్సభలో
-
-
-
China Barcode Pigeon : నెల్లూరులో చైనా బార్కోడ్ ఉన్న పావురం కలకలం..!
దేశంలో పావురాళ్ల కలకలం సృష్టిస్తున్నాయి. గత కొంత కాలంగా దేశంలోని పలు ప్రాంతాల్లో కాళ్లకు ట్యాగ్ ఉన్న పావురాలు కలకలం రేపుతున్నాయి. గతంలో ఒడిశా, ఆంద్రప్రదేశ్ల
-
TDP vs YSRCP: అసెంబ్లీలో రగడ.. టీడీపీ తమ్ముళ్ళపై.. వైసీపీ నేతలు షాకింగ్ కామెంట్స్..!
అసెంబ్లీలో టీడీపీ నేతల తీరు ఏమాత్రం మారలేదు. ఈరోజు అసెంబ్లీ సెషన్ ప్రారంభమవగానే, టీడీపీ నేతలు సభలో ఈలలు వేస్తూ, చిడతలు వాయించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చే
-
Nitin Gadkari: అమెరికాతో సమానంగా భారత్లో రోడ్లు..!
భారత్లో జాతీయ రహదారులను మరింత విస్తృతంగా నాణ్యతతో అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. తాజాగా మంగళవారం పార్లమెండ్ బడ్జెట్ సమావేశాల్లో
-
Midnight Runner Pradeep Mehra: నా సక్సెస్.. నేనేంటో చెప్పాలి..!
ప్రదీప్ మెహ్రా గుర్తున్నాడుగా.. బాలీవుడ్ దర్శకుడు వినోద్ కాప్రి వీడియోతో ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయాడు ప్రదీప్. ఈ క్రమంలో ఇప్పుడు ప్రదీప్ మెహ్రా ఇటర్వ్యూ కోసం అ
-
-
Corona Update: ఇండియాలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు..!
ఇండియాలో గడచిన 24 గంటల్లోకొత్తగా 1,778 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 62 మంది ప్రాణాలు కోల్పోయ
-
Petrol and Diesel Prices: రెండో రోజు పెరిగిన పెట్రోల్ ధరలు..!
భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో వరుసగా రెండో రోజూ కూడా పెట్రోల్, డీజల్ ధరలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నారు. దీంతో దేశంలో
-
Sasikala: శశికళకు క్లీన్ చిట్ ఇవ్వడం వెనుక పన్నీరు సెల్వం స్కెచ్ ఏమిటి?
తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయా? ఎందుకంటే స్టాలిన్ కు ప్రజాదరణ పెరుగుతుండడంతో అన్నాడీఎంకే డిఫెన్స్ లో పడింది. అందులోనూ జయలలిత మృతి తరువాత ఆమె లేనిలో