-
Minister KTR : హన్మకొండలో నాలుగు ఐటీ కంపెనీలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హన్మకొండలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా నాలుగు ఐటీ కంపెనీలు ప్రారంభమైయ్యాయి. ఎల్టీఐ మైండ్ట్రీ, జెన్పాక్ట్,
-
CM Jagan : నేడు వైఎస్ఆర్ కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాలకు నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్
ఆడపిల్లల పెళ్లిళ్లు చేసుకున్న కుటుంబాలను ఆదుకునేందుకు వైఎస్ఆర్ కల్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా పథకాల కింద
-
IIIT : ఫీజులు కడితేనే సర్టిఫికేట్లు.. ట్రిపుల్ ఐటీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు షాక్ ఇచ్చిన అధికారులు
నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఫైనల్ ఇయర్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ట్రిపుల్ ఐటీ
-
-
-
Hyderabad : కస్టమర్పై కత్తితో దాడి చేసిన చికెన్ పకోడీ షాప్ యాజమాని
హైదరాబాద్లో చికెన్ పకోడీ దుకాణం యజమాని ఓ కస్టమర్పై కత్తితో దాడి చేసిన ఘటన సంచలనం రేపింది. ఈ ఘటన
-
Bihar : బీహార్లో బజరంగ్దళ్ను నిషేధించాలి – జేడీయూ ఎంపీ కౌశలేంద్ర కుమార్
బీహార్లో భజరంగ్ దళ్పై నిషేధం విధించాలని బీహార్ ఎంపీ, జేడీయూ నేత కౌశలేంద్ర కుమార్ కోరారు. భజరంగ్ దళ్ లాంటి
-
8 Killed : సెర్బియా రాజధాని సమీపంలో మరోసారి కాల్పులు కలకలం.. 8 మంది మృతి
సెర్బియా రాజధాని సమీపంలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. గురువారం అర్థరాత్రి (స్థానిక కాలమానం ప్రకారం)
-
Hyderabad : మాదాపూర్లో బాంబు కాల్ కలకలం.. అప్రమత్తమైన పోలీసులు
హైదరాబాద్ మాదాపూర్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో బాంబు కాల్ కలకలం రేపింది. కంపెనీ ఆవరణలో బాంబు పెట్టినట్లు
-
-
ఛీకోటి క్యాసినోపై “ఈడీ”కి ఫిర్యాదు చేసిన టీడీపీ నేత వర్ల రామయ్య
గుడివాడ, హైదరాబాద్, ధాయ్ ల్యాండ్ అక్రమ క్యాసినోల వ్యవహారంపై ఈడీకి టీడీపీ నేత వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు.
-
Heavy Rains : హైదరాబాద్లో భారీ వర్షం..పలు ప్రాంతాల్లో నిలిచిన వరద నీరు
హైదరాబాద్ నగరంలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లపై వరద నీరు
-
Delhi : ఢిల్లీలో వీధికుక్కల స్వైర విహారం.. ఇద్దరు చిన్నారులపై దాడి
ఢిల్లీలోని రంగపురి ప్రాంతంలో ఓ మహిళ, ఇద్దరు చిన్నారులపై వీధికుక్కలు దాడి చేశాయి. మహిళ మార్నింగ్ వాక్ కోసం
- Telugu News
- ⁄Author
- ⁄Vara Prasad