Vamsi Chowdary Korata
వంశీ కొరట HashtagU తెలుగులో అడ్మిన్ మేనేజర్ గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్తోపాటు ఆధ్యాత్మిక, తిరుమల అప్డేట్స్, ఆస్ట్రాలజీ రంగాలకు సంబంధించిన వార్తలను, కథనాలను, స్పెషల్ స్టోరీలు, విలువైన సమాచారాన్ని, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.
Author - HashtagU Telugu
-
Gautam Gambhir: ఇక కలిసి పని చేద్దాం…
టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ భారత జట్టును నడిపించనున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వినిపించాయి. దానికి గంభీర్ కూడా సిద్ధంగా ఉన్నట్లు ఆయనే స్వయంగా చెప్పారు. కానీ
-
T20 World Cup: సూపర్ 8 మ్యాచ్ లకు రిజర్వ్ డే ఉందా ? వర్షంతో మ్యాచ్ రద్దయితే జరిగేది ఇదే
టీ ట్వంటీ వరల్డ్ కప్ లో పలు మ్యాచ్ లకు వర్షం అడ్డుపడుతూనే ఉంది. లీగ్ స్టేజ్ లో నాలుగు మ్యాచ్ లు వరుణుడి కారణంగా తుడిచిపెట్టుకుపోయాయి. పాయింట్లు పంచుకోవాల్సి రావడం పలు
-
Jonty Rhodes: భారత ఫీల్డింగ్ కోచ్ గా జాంటీ రోడ్స్ ?
ప్రపంచ క్రికెట్ లో అత్యుత్తమ ఫీల్డర్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు జాంటీ రోడ్స్...ఏ తరంలోనైనా అతన్ని మించిన ఫీల్డర్ లేరంటే అతిశయోక్తి లేదు. ఎన్నోసార్లు తన అధ్భుతమైన ఫ
-
-
-
IIT Kharagpur: ఐఐటీ ఖరగ్పూర్ విద్యార్థిని ఆత్మహత్యా
ఐఐటీ ఖరగ్పూర్లో తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కేరళకు చెందిన దేవిక పిళ్లై అనే విద్యార్థిని బయోసైన్స్ చదువుతోంది. ఈ ఉదయం ఆమ
-
T20 World Cup: వరల్డ్ కప్ ను వీడని వరుణుడు సూపర్ 8 రౌండ్ కు వర్షం బెడద
అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ ను వరుణుడు వీడడం లేదు. టోర్నీ ఆరంభం నుంచీ పలు మ్యాచ్ లకు వర్షం అంతరాయం కలిగిస్తూనే ఉంది. ఇప్పటి వర
-
Air India: ఎయిర్ ఇండియా ప్రయాణికుడు భోజనంలో బ్లేడ్
బెంగళూరు నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్తున్న విమానంలో అందించిన భోజనంలో మెటల్ బ్లేడ్ ఉన్నట్లు ఓ ప్రయాణికుడు గుర్తించాడు. జూన్ 9న AI 175 విమానంలో ప్రయాణిస్తున్న జర్నలిస్ట
-
Travel Insurance: 45 పైసలకే రూ.10 లక్షల రైలు ప్రయాణ బీమా
రైల్వే ప్రమాదాలు భారీ ప్రాణ, ఆస్తి నష్టం కలిగిస్తున్నాయి. ఈ సంఘటనలను దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే ప్రయాణికులకు రైలు బీమా సౌకర్యాన్ని కల్పించింది. ఈ బీమా ప్రీమియం 45
-
-
Kanchenjunga Express Crash: కాంచన్జంగా ఎక్స్ప్రెస్ ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని మోదీ సంతాపం
పశ్చిమ బెంగాల్లోని న్యూ జల్పైగురిలో జరిగిన రైలు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. దీంతో పాటు కాంచనజంగా ఎక్స్ప్రెస్
-
T20 World Cup: 106 రన్స్ కాపాడుకున్న బంగ్లాదేశ్.. ఉత్కంఠపోరులో నేపాల్ పై విజయం
టీ ట్వంటీ ప్రపంచకప్ లో మరోసారి లో స్కోరింగ్ మ్యాచ్ అభిమానులకు మజానిచ్చింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో బంగ్లాదేశ్ 106 పరుగుల స్కోరును కాపాడుకుంది. ఒకదశలో గెలిచేలా కని
-
IND-W vs SA-W First ODI: దక్షిణాఫ్రికాపై సెంచరీతో కదం తొక్కిన స్మృతి మంధాన
దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో 143 పరుగుల భారీ తేడాతో భారత మహిళ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టీం ఇండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. మొదట స్మృతి