Vamsi Chowdary Korata
వంశీ కొరట HashtagU తెలుగులో అడ్మిన్ మేనేజర్ గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్తోపాటు ఆధ్యాత్మిక, తిరుమల అప్డేట్స్, ఆస్ట్రాలజీ రంగాలకు సంబంధించిన వార్తలను, కథనాలను, స్పెషల్ స్టోరీలు, విలువైన సమాచారాన్ని, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.
Author - HashtagU Telugu
-
EVM Rigging: లోక్సభ ఎన్నికల్లో భారీగా ఈవీఎం రిగ్గింగ్
373 లోక్సభ నియోజకవర్గాల్లో ఈవీఎం ఓటింగ్ లో అవకతవకలు జరిగాయని ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధినేత వామన్ మెష్రామ్ చేసిన కామెం
-
G7 Summit: భారత్-ఫ్రాన్స్ మధ్య సంబంధాలపై ప్రధాని మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ సుదీర్ఘ చర్చలు
ఇటలీలోని అపులియాలో శుక్రవారం జరిగిన 50వ జి7 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే మార్గాలపై చర్చించారు ప్రధాన మంత్రి నరేం
-
Palla Srinivasa Rao: ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు
పల్లా శ్రీనివాసరావును ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమించారు . ఈరోజు శుక్రవారం పల్లా శ్రీనివాసరావు, చంద్రబాబు మధ్య జరిగిన భేటీ అన
-
-
-
Bakrid 2024: బక్రీద్ సందర్భంగా నాలుగు రోజులు సెలవులు
త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు చాలా పవిత్రంగా జరుపుకుంటారు. ఆ రోజును ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటిస్తుంది. అయితే ఈ ఏడాది బక్రీద్ కు ఏకంగా నాల
-
Ayodhya: రామమందిరాన్ని పేల్చివేస్తామని బెదిరింపులు
రామజన్మభూమిపై తీవ్రవాద సంస్థ జైషే మహ్మద్ మరోసారి విషం చిమ్మింది. రామ మందిరాన్ని పేల్చివేస్తామని జైషే బెదిరించింది. దీనికి సంబంధించి బెదిరింపు ఆడియో కూడా వైరల్గా మా
-
Hyderabad: విషాదం.. హైదరాబాద్లో ఇంటర్ విద్యార్థిని బస్సుకింద పడి మృతి
హైదరాబాద్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బస్సు దిగే క్రమంలో యువతి ప్రాణాలు కోల్పోయింది. దీంతో యువతీ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాలలోకి వెళితే..
-
Kuwait Fire: కువైట్ అగ్నిప్రమాదంలో మరణించిన ఆంధ్రప్రదేశ్ కార్మికులు
జూన్ 12న కువైట్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో మరణించిన 45 మంది భారతీయులలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురు కార్మికులు ఉన్నారు. వారిని మీసాల ఈశ్వరుడు, మొల్లేటి సత్యనారాయ
-
-
Arvind Kejriwal: హెల్త్ చెకప్ సమయంలో సునీతా కేజ్రీవాల్ను అనుమతించాలి: సీఎం కేజ్రీవాల్
మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై విచారణను ఢిల్లీ కోర్టు శుక్రవారం జూన్ 19కి వాయిదా వేసి
-
Peddapalli: తెలంగాణలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో గురువారం రాత్రి ఆరేళ్ల బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడి చేసి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందిత
-
Chandrababu: ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఎలాంటి అడ్డుగోడ ఉండకూడదు
చంద్రబాబు మొదటి పర్యటన మీడియాను ఆశ్చర్యానికి గురి చేసింది.అంతేకాదు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఎలాంటి అడ్డుగోడలు ఏర్పాటు చేయకూడదని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు.