Vamsi Chowdary Korata
వంశీ కొరట HashtagU తెలుగులో అడ్మిన్ మేనేజర్ గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్తోపాటు ఆధ్యాత్మిక, తిరుమల అప్డేట్స్, ఆస్ట్రాలజీ రంగాలకు సంబంధించిన వార్తలను, కథనాలను, స్పెషల్ స్టోరీలు, విలువైన సమాచారాన్ని, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.
Author - HashtagU Telugu
-
Revanth-Chandrababu: విభజన అంశాలపై తెలుగు సీఎంల మధ్య చర్చ…
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరగనున్న సమావేశంలో దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలపై చర్చ జరుగుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రజాభ
-
Free Sand Scheme: జూలై 8 నుంచి ఉచిత ఇసుక పథకం:: చంద్రబాబు
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల క్రితం అమలు చేసిన ఉచిత ఇసుక పథకాన్ని కొనసాగిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు . జులై 8 నుంచి ఉచిత ఇసుక ప
-
Traffic Fines: తెలంగాణ కొత్త ట్రాఫిక్ రూల్స్,, జరిమానా వివరాలు
ప్రమాదాలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. కొందరు చేసే తప్పిదాలకు ఇతరులు మూల్యం చెల్లించుకోక తప్పట్లేదు. ఈ నేపద్యంలో తెలంగాణ ట్రాఫిక్ రూల్
-
-
-
Hathras Stampede: హత్రాస్ తొక్కిసలాటపై తొలిసారి స్పందించిన భోలే బాబా
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో జరిగిన ఈ దారుణ ఘటనపై రెండో రోజు భోలే బాబా స్పందించారు. తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని, గ
-
ICC T20I Rankings: బెస్ట్ ఆల్ రౌండర్ గా హార్థిక్ పాండ్యా.. టీ ట్వంటీ ర్యాంకింగ్స్ లో టాప్ ప్లేస్
టీ ట్వంటీ వరల్డ్ కప్ లో అదరగొట్టిన స్టార్ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా ఐసీసీ ర్యాంకింగ్స్ లో దుమ్మురేపాడు. వరల్డ్ క్రికెట్ లో టీ ట్వంటీ ఫార్మాట్ కు బెస్ట్ ఆల్ రౌండర్ గా
-
Hyderabad: ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిపై వీధికుక్కలు దాడి
సంగారెడ్డిలోని శ్రీనగర్ కాలనీలో ఈ దారుణ ఘటన జరిగింది. వివరాల ప్రకారం.. మొత్తం ఆరు కుక్కలు చిన్నారిపై దాడి చేశాయి. వెంటనే స్థానికులు అతడిని రక్షించారు. సోషల్ మీడియాలో హ
-
KTR Demand: సిరిసిల్లలో చేనేత కార్మికుడుది ప్రభుత్వ హత్యే: కేటీఆర్
సిరిసిల్ల చేనేత కార్మికుడు యాదగిరి మృతిపై స్పందించిన కేటీఆర్.. పల్లె యాదగారిది ఆత్మహత్య కాదని, ప్రభుత్వ హత్యేనని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హయాంలో చేనేత రంగ
-
-
Cherlapalli Prisoners: 213 మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టిన రేవంత్ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం 213 మంది ఖైదీలకు క్షమాభిక్ష మంజూరు చేసింది. మంచి ప్రవర్తన ఆధారంగా వారిని త్వరగా విడుదల చేయాలని ఆదేశించింది. సుదీర్ఘకాలంగా జైలులో ఉన్న తమ బంధువులను వి
-
Pani Puri Risk: పానీ పూరీతో క్యాన్సర్.. నిజమేనా?
పానీ పూరీ ఇష్టపడని వారు తక్కువే అని చెప్పాలి. ముఖ్యంగా అమ్మాయిలకు ఇదో పేవరెట్. పానీపూరి తినేందుకు ఇష్టపడుతున్న వారి సంఖ్య నానాటికి పెరిగి పోతుండటంతో కల్తీ రాయుళ్ల సం
-
Hathras Stampede Tragedy: హత్రాస్ బాధిత మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు
హత్రాస్లో జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేస్తూ సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్