-
Guwahati Test : గువాహటి టెస్టుపై అశ్విన్ పోస్ట్.. పంతూ ఏంది సామీ నీ బాడీ లాంగ్వేజ్!
టీమిండియా కెప్టెన్ రిషభ్ పంత్పై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గువాహటి టెస్టులో అతని నిర్లక్ష్యపు బ్యాటింగ్, కెప్టెన్సీ నిర్ణయాలపై మాజీ స్పిన్నర్ అశ్విన
-
Srikakulam : ఉత్తరాంధ్రను వణికిస్తున్న కొత్త వ్యాధి?
శ్రీకాకుళం జిల్లాలో స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి కలకలం సృష్టిస్తోంది. వారం రోజుల్లో ఏడు కేసులు నమోదు కావడంతో ఆందోళనలు నెలకొన్నాయి. ఈ వ్యాధి బారిన పడిన వారిలో తొమ్మిది నెల
-
AKhanda 2: ఫైట్లన్నీ స్వయంగా చేశారు.. బాలయ్య పై ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ సంచలనం!
తెలుగు యాక్షన్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్, బాలకృష్ణ నటిస్తున్న ‘అఖండ 2: తాండవం’పై విశేషాలు వెల్లడించారు. ఈ చిత్రంలో బాలయ్య మూడు విభిన్న కోణాల్లో కనిపించబోతున్నారని, ప్రత
-
-
-
Andhra Pradesh Government : వారంతా రూ.10 వేలు చెల్లించాల్సిన అవసరం లేదు.. పూర్తిగా ఉచితం.!
దివ్యాంగుల సదరం స్లాట్ బుకింగ్లో దళారుల ప్రమేయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. స్లాట్ బుకింగ్, బదిలీల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న దళారులను నమ
-
TGSRTCలో భారీగా కండక్టర్ ఉద్యోగ ఖాళీలు…నియామకాలకు రెడీ
తెలంగాణ ఆర్టీసీలో కండక్టర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దశాబ్ద కాలంగా నియామకాలు లేకపోవడంతో 2,059 మంది కండక్టర్ల కొరత ఏర్పడింది. కొత్త బస్సులొచ్చినా.. డ్రైవర్లపైనే కండక్ట
-
Ponnam Prabhakar : రేషన్ కార్డు ఉంటే మీ ఇంటికే చీర.. 18 ఏళ్లు నిండిన ప్రతీ మహిళకు కాంగ్రెస్ గవర్నమెంట్ గుడ్ న్యూస్!
తెలంగాణలో మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా కోహెడలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీని ప్రారంభించారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలందరికీ చీరలు అందించి, వారిన
-
Pelli Muhurtham : నవంబర్ 26 నుంచి పెళ్లిళ్లు, శుభకార్యాలకు బ్రేక్! ఇక ఫిబ్రవరి 2026 లోనే పెళ్లి ముహూర్తాలు.
హిందూ క్యాలెండర్ ప్రకారం మూఢమి రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదని, ఒకవేళ మూఢమి సమయంలో శుభకార్యాలు చేస్తే దోషం ఏర్పడుతుందని చెబుతుంటారు. ఇప్పటికే ఈ ఏడాదిలో
-
-
Guwahati Pitch Report : అది పిచ్ కాదు రా సామీ..హైవే రోడ్డు! పిచ్పై కుల్దీప్ యాదవ్ కామెంట్స్..
భారత్ – దక్షిణాఫ్రికా రెండో టెస్టులో టీమిండియాకు విజయం కష్టతరమైంది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు సాధించింది. టెయిలెండర్స్ కూడా రాణించడంతో సఫారీలు 489 ప
-
Srisailam : శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్..ఆ హోటల్ వెబ్సైట్ ఫేక్?
సైబర్ నేరగాళ్లు శ్రీశైలం హరిత హోటల్ పేరుతో నకిలీ వెబ్సైట్ను సృష్టించారు. ఈ నకిలీ వెబ్సైట్ను నమ్మి బెంగళూరుకు చెందిన ఓ పర్యాటకుడు రూ. 15,950 మోసపోయాడు. సైబర్ మోసగాళ్లు
-
37 Maoists Surrendered : మావోయిస్టులపై రూ.1.41కోట్ల రివార్డు..డీజీపీ శివధర్రెడ్డి ఎదుట 37 మంది లొంగుబాటు..!
తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట ఏకంగా 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్య