Vamsi Chowdary Korata
వంశీ కొరట HashtagU తెలుగులో అడ్మిన్ మేనేజర్ గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్తోపాటు ఆధ్యాత్మిక, తిరుమల అప్డేట్స్, ఆస్ట్రాలజీ రంగాలకు సంబంధించిన వార్తలను, కథనాలను, స్పెషల్ స్టోరీలు, విలువైన సమాచారాన్ని, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.
Author - HashtagU Telugu
-
Ration Card: తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డులు
తెలంగాణలోని రేషన్ లబ్ధిదారులకు పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరికొత్త డిజిటల్ సంస్కరణకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా
-
YSRCP: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టు
శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారనే అభియోగాలపై రోళ్ల మండలానికి చెందిన ఇద్దరు
-
Talliki Vandanam: అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ పథకం వర్తింపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం పరిధిని మరింత విస్తరిస్తూ నిరుపేద అంగన్వాడీ ఉద్యోగులకు సరికొత్త తీపి కబురు అందించింద
-
-
-
Rain Alert: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాలో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాగల 24 గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉ
-
Burger Singh: బర్గర్ ప్రియులకు గుడ్ న్యూస్..హైదరాబాద్ లో బర్గర్ సింగ్ రెస్టారెంట్ ప్రారంభం
Burger Singh : భారతదేశపు అతిపెద్ద స్వదేశీ బర్గర్ బ్రాండ్ ‘బర్గర్ సింగ్’ (Burger Singh) మళ్లీ హైదరాబాద్ మార్కెట్లోకి అత్యంత ప్రతిష్టాత్మకంగా అడుగుపెట్టింది. కోవిడ్ మహమ్మారి కంటే మ
-
Dharani portal: ధరణిపై సిట్ దర్యాప్తుకు గ్రీన్ సిగ్నల్.. కేబినెట్ కీలక నిర్ణయాలు
తెలంగాణలో గత కొంతకాలంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ‘ధరణి’ పోర్టల్ భూ రికార్డుల అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ధరణి పోర్టల్ ప్రారంభమైన నాటి నుండ
-
Vikram-1: విక్రమ్-1 ప్రయోగం నేడు.. స్కైరూట్ మిషన్కు ప్రధాని మోదీ మద్దతు.. దీనిని ఒక చారిత్రాత్మక మైలురాయిగా అభివర్ణించారు
భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రైవేటుగా అభివృద్ధి చేసిన కక్ష్య ప్రయోగ వాహనమైన విక్రమ్-1 తొలి ప్రయోగానికి ముందు, ప్రధాన మంత్రి మోదీ స్కైరూట్ ఏరోస్పేస్కు శుభాకాంక్షలు త
-
-
Hyderabad: తెలంగాణలో మద్యం ప్రియులకు గుడ్ న్యూస్
ప్రపంచ ఫుట్బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్ కప్ 2026 చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయానికి త
-
Stock Market: భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ప్రైవేట్ బ్యాంకింగ్, ఐటీ, ఆటో షేర్లలో భారీ కొనుగోళ్లు నమోదవడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. ఉదయం నుంచి కొనుగోళ్ల జోరు కొనసాగడంతో సూచీలు రో
-
Jagannath Rath Yatra: జగన్నాథ రథయాత్రలో ‘తొక్కిసలాట’ జరిగిందన్న వార్తలను ఒడిశా ప్రభుత్వం ఖండించింది
8-9 లక్షల మంది యాత్రికులు హాజరైనప్పటికీ, వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల కారణంగా ఇద్దరు భక్తులు మరణించారని, జన నిర్వహణలో ఎలాంటి వైఫల్యం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం