Vamsi Chowdary Korata
వంశీ కొరట HashtagU తెలుగులో అడ్మిన్ మేనేజర్ గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్తోపాటు ఆధ్యాత్మిక, తిరుమల అప్డేట్స్, ఆస్ట్రాలజీ రంగాలకు సంబంధించిన వార్తలను, కథనాలను, స్పెషల్ స్టోరీలు, విలువైన సమాచారాన్ని, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.
Author - HashtagU Telugu
-
Ice Cream: ఐస్క్రీమ్ ఎక్కువగా తింటున్నారా? క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.. మహిళలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!
వేసవి కాలంలోనే కాకుండా ఏడాది పొడవునా చిన్న పెద్ద తేడా లేకుండా లొట్టలేసుకుని తినే ఐస్క్రీమ్లు మహిళల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారుతున్నాయని ప్రముఖ వైద్య నిపుణుల
-
Egg Price Hike: కొండెక్కిన గుడ్డు.. రికార్డు స్థాయికి కోడిగుడ్డు ధరలు
హైదరాబాద్ నగరంలో సామాన్యుడికి అత్యంత చౌకైన ప్రొటీన్ ఆహారంగా నిలిచే కోడిగుడ్డు ధరలు ఒక్కసారిగా కొండెక్కాయి. మార్కెట్లో డిమాండ్, సప్లై మధ్య తీవ్ర వ్యత్యాసం ఏర్పడటంతో
-
KTR: చంద్రబాబు పనితీరును కొనియాడిన కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరును ప్రశంసించారు. రాష్ట్రంలో ఎన్నటి పరిస్థితులను ముందే గమనించి, నీళ్ల సమస్య రాకుండా అక్కడి ప్రభు
-
-
-
Mahua Moitra: మూడు సార్లు ఆర్డర్ను రద్దు చేసిన స్విగ్గీ పై టీఎంసీ ఎంపీ మహూవా మొయిత్రా ఆగ్రహం
తన డిన్నర్ ఆర్డర్ను మూడోసారి కూడా రద్దు చేసి, రూ. 1,457 రద్దు రుసుము వసూలు చేశారనే ఆరోపణలపై టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా స్విగ్గీని విమర్శించారు. ఈ సంఘటన డెలివరీ యాప్ల రద్
-
Nadendla Brahmam Chowdary: కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి కి బ్రెయిన్ స్ట్రోక్
ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. వెంటనే ఆయన్ను తాడేపల్లిలో ఉన్న మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. బుధవారం రాత
-
Hyderabad: హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం.. కొనుగోలు చేసేందుకు వచ్చిన ఎమ్మెల్సీ కుమారుడు అరెస్ట్
తెలంగాణ రాజధాని హైదరాబాద్లో డ్రగ్స్ నిర్మూలనే ధ్యేయంగా పోలీసులు జరుపుతున్న నిరంతర ఆపరేషన్లలో మరో హైప్రొఫైల్ వ్యవహారం బయటపడింది. మంగళ్హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో
-
Consumer Court: E20 ఇంధన వివాదం.. ఇంజన్ దెబ్బతిన్నదనే ఆరోపణపై నష్టపరిహారం చెల్లించాలని వినియోగదారుల కోర్టు ఆదేశం
దేశంలో E20 ఇంధన వినియోగానికి సంబంధించి వినియోగదారుల కోర్టు ఇచ్చిన మొట్టమొదటి తీర్పు ఇదే. E20 పెట్రోల్ వల్ల తన వాహనానికి తీవ్ర నష్టం వాటిల్లిందని ఆరోపించిన ఒక వాహన యజమాని
-
-
ED Raids: ఉగ్రవాద నిధుల ఫండింగ్.. అక్రమ చొరబాటు కేసులో నాలుగు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు
ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం మరియు అక్రమ చొరబాటు నెట్వర్క్లతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నాలుగు రాష్ట్రాల్
-
హైదరాబాద్ ప్రైవేట్ స్కూల్లో కల్మా’ హోంవర్క్ వివాదం.. ఖురాన్ చదవాలంటూ డైరీలో రాసిన టీచర్
నగరంలోని సైదాబాద్ పరిధిలో ఉన్న సక్సెస్ స్కూల్ చుట్టూ ఇప్పుడో పెద్ద గొడవ జరుగుతోంది. కేవలం రెండో తరగతి చదువుతున్న ఓ విద్యార్థికి.. కల్మా చదువుకుని రావాలంటూ ఓ టీచర్ హోమ
-
Puri jagannath Rath Yatra: పూరీలో ఘనంగా మొదలైన జగన్నాథ్ రథయాత్ర..
ఒడిశాలోని పూరీ క్షేత్రంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జగన్నాథ రథయాత్ర గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ మహోత్సవంలో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భ