-
Jasprit Bumrah : గువాహటి టెస్టులో టీ బ్రేక్కి ముందు భారత్కి బ్రేక్ త్రూ!
భారత్ – దక్షిణాఫ్రికా రెండో టెస్టులో టీమిండియాకు ఎట్టకేలకు వికెట్ దక్కింది. బ్యాటర్లకు అనుకూలించిన పిచ్పై సౌతాఫ్రికా ఓపెనర్లు నిలకడగా ఆడారు. బుమ్రా అద్భుత బంతితో
-
Gautam Adani : తన కంపెనీలో పూర్తి వాటా విక్రయిస్తున్నఅదానీ .. బ్లాక్ డీల్తో బయటకు..!
గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. అదానీ విల్మర్ లిమిటెడ్లోని తమ మిగతా వాటా 7 శాతం మొత్తాన్ని కూడా విక్రయించింది. బ్లాక్ డీల్ ద్వారా దీనిని
-
AUS vs ENG : యాషెస్ సిరీస్లో ఆసీస్ ఆలౌట్..నిలకడగా ఆడుతున్న ఇంగ్లండ్!
యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా – ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు ఉత్కంఠభరితంగా సాగుతోంది. మిచెల్ స్టార్క్ అద్భుత బౌలింగ్తో ఇంగ్లండ్ 172 పరుగులకు ఆలౌట్ కాగా, ఆస్ట్రేలియా 132 పర
-
-
-
Aadhi Pinisetty : అఖండ 2 పై షాకింగ్ ట్విస్ట్ రివిల్ చేసిన ఆది!
అఖండ విజయానికి సీక్వెల్గా వస్తున్న అఖండ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సందర్భంలో ఆది పినిశెట్టి బాలయ్య–బోయపాటి కాంబినేషన్ను ఆకాశానికి ఎత్తేశారు. “వీరిద్దరి కాంబో
-
GST : జీఎస్టీ తగ్గించినా ధరలు తగ్గకపొవడానికి కారణాలివే..!
కేంద్ర ప్రభుత్వం గత సెప్టెంబర్ నెలలో వస్తు సేవల పన్ను జీఎస్టీకి సంబంధించి కీలక సంస్కరణలు చేసింది. కేవలం రెండు శ్లాబులో 5, 18 శాతం మాత్రమే ఉంచి 12, 28 శాతం పన్ను శ్లాబులను తొల
-
Tejas Fighter Jet Accident : దుబాయ్ ఎయిర్షోలో భారత ‘తేజస్’ యుద్ధవిమానం కూలింది; పైలట్ స్థితిపై స్పష్టత లేదు
దుబాయ్ ఎయిర్షోలో భారత వాయుసేనకి చెందిన తేజస్ ఫైటర్ జెట్ ప్రదర్శన సమయంలో కూలిపోయింది. ఈ ఘటన అల్ మక్తూమ్ ఎయిర్పోర్ట్ వద్ద డెమో ఫ్లైట్ చేస్తున్నప్పుడు జరిగింది. వార్త
-
Jan Suraaj Party : మాకూ రూ.1000 ఇవ్వండి.. ప్రశాంత్ కిషోర్ విజ్ఞప్తి!
బిహార్ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత.. జన్ సురాజ్ పార్టీ మరో కొత్త ప్రణాళికను చేపట్టింది. బిహార్లోని ప్రతీ ఒక్కరు తమ పార్టీకి ఏడాదికి రూ.వెయ్యి ఇవ్వాలని ఆ పార్టీ చీఫ్ ప్ర
-
-
Krishna River Water : చంద్రబాబుకు గుడ్ న్యూస్ చెప్పిన వైఎస్ జగన్.!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ లేఖ రాశారు. కృష్ణా నదీజలాల్లో తెలంగాణ ప్రభుత్వం 763 టీఎంసీల వాటా డిమాండ్ చేస్తున్న నేపథ్యంల
-
Rbi Governor Sanjay Malhotra : వరల్డ్ టాప్-100 బ్యాంకుల్లో SBI, HDFC లకు చోటు..!
అంతర్జాతీయ అగ్రగామి 100 బ్యాంకుల్లో భారత్ నుంచి ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు మాత్రమే ఉన్నాయి. ఈ సంఖ్యను మరింత పెంచేందుకు కృషి చేస్తున్
-
Madvi Hidma : హిడ్మా ఎన్కౌంటర్ ఓ కట్టు కథ.. నిరాయుధులుగా పట్టుకొని చంపారు.!
ఇటీవల అల్లూరి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత మాడ్వి హిడ్మా మృతి చెందాడు. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సంచలన లేఖ విడుదల చేసింది. అందుల