Vamsi Chowdary Korata
వంశీ కొరట HashtagU తెలుగులో అడ్మిన్ మేనేజర్ గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్తోపాటు ఆధ్యాత్మిక, తిరుమల అప్డేట్స్, ఆస్ట్రాలజీ రంగాలకు సంబంధించిన వార్తలను, కథనాలను, స్పెషల్ స్టోరీలు, విలువైన సమాచారాన్ని, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.
Author - HashtagU Telugu
-
IPL 2025: ఐపీఎల్ టీమ్ ఓనర్లతో బీసీసీఐ కీలక సమావేశం
ఐపీఎల్ టీమ్ ఓనర్లతో బీసీసీఐ సమావేశం నిర్వహించనుంది. ఈ కీలక సమావేశం జూలై 30 లేదా 31వ తేదీలలో నిర్వహించబడుతుంది. బీసీసీఐ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది
-
IPL 2025: పంత్ కు కూడా ఢిల్లీ గుడ్ బై ? యువ వికెట్ కీపర్ పై చెన్నై కన్ను
చెన్నై సూపర్ కింగ్స్ పంత్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ధోనీ వచ్చే సీజన్ లో ఆడతాడా లేదా , అతని రోల్ ఎలా ఉండబోతోందన్న దానిపై పంత్ ఎంపిక ఆధారపడి ఉంటుంది. ధోనీ రిట
-
Bangladesh: శాంతించిన బంగ్లాదేశ్, సుప్రీం కీలక నిర్ణయం
1971లో బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరాటంలో పోరాడిన యోధుల బంధువులు, ఇతర వర్గాలకు మిగిలిన 7 శాతం ఉద్యోగాలు మిగిలి ఉండగా, 93 శాతం ప్రభుత్వ ఉద్యోగాలను మెరిట్ ఆధారిత విధానంలో కేటా
-
-
-
Hyderabad: రీల్స్ కోసం బైక్ స్టంట్ , యువకుడు మృతి
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హయంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద అంబర్పేట సమీపంలోని జాతీయ రహదారిపై ఓ యువకుడు తన స్నేహితుడు కలిసి మోటార్బైక్పై విన్యా
-
Telangana Rains: భారీ వర్షాల కారణంగా నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని యెల్లందు, కొత్తగూడెంలలో ఓపెన్కాస్ట్ గనులు జలమయం కావడంతో బొగ్గు వెలికితీత, పూడికతీత పనులు నిలిచిపోయాయి. రోజువారీ 10,000 టన్నుల బొగ్గు ఉత
-
Women’s Asia Cup: ఆసియా కప్ నుంచి శ్రేయాంక పాటిల్ అవుట్. ఎందుకో తెలుసా?
శ్రేయాంక పాటిల్ ఆసియా కప్కు దూరమైంది. చేతి వేలికి ఫ్రాక్చర్ అయినట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్ తెలిపింది. ఆసియా కప్లో భారత్ ఇప్పటి వరకు ఒకే ఒక్క మ్యాచ్ ఆడింది. అది పాక
-
Bangladesh Protests: విద్యార్థులపై షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్
బంగ్లాదేశ్ వీధుల్లో భారీగా సైనికులు మోహరించారు. ప్రభుత్వం యాక్షన్ మోడ్లోకి వచ్చింది. కర్ఫ్యూను ఉల్లంఘించే వారిని చూడగానే కాల్చివేయాలని పోలీసులను ఆదేశించింది.
-
-
Telangnana Assembly Session: అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అధికారులకు సెలవులు రద్దు
రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల కార్యదర్శులు, హెచ్ఓడీలు తమ సెలవులను రద్దు చేసి అసెంబ్లీ సమావేశాల సమయంలో అందుబాటులో ఉండాలని కోరింది. సభలో ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలక
-
All-Party Meeting: బడ్జెట్ సమావేశాలకు ముందు అఖిలపక్ష సమావేశంలో కీలక నిర్ణయాలు
ఆదివారం ఉదయం పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లోని మెయిన్ కమిటీ రూంలో ఉభయ సభల అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో ప్రభుత్వం ఈ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనుంది.
-
Goods Train Accident: యూపీలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
శనివారం సాయంత్రం 7 గంటలకు అమ్రోహాలోని రైల్వే స్టేషన్ సమీపంలోని కళ్యాణ్పురా రైల్వే క్రాసింగ్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ గూడ్స్ రైలు గోండా కోర్టు నుంచి ఘజియా