-
రికార్డు ధరకు అమ్ముడైన కామెరాన్ గ్రీన్.. రూ. 25.20 కోట్లకు దక్కించుకున్న కేకేఆర్!
కేకేఆర్, సీఎస్కే మధ్య హోరాహోరీగా సాగిన 'బిడ్డింగ్ వార్'లో చివరకు షారూఖ్ ఖాన్ జట్టు విజయం సాధించింది.
-
ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఏమిటీ ఆర్టీఎం కార్డ్? ఈ వేలంలో దీనిని వాడొచ్చా?
సీఎస్కే వద్ద రూ. 43.4 కోట్లు మిగిలి ఉన్నాయి. వారి జట్టులో ఇంకా 9 మంది ఆటగాళ్ల అవసరం ఉంది. మిగిలిన జట్లు కూడా తమ ఖాళీగా ఉన్న స్లాట్లను భర్తీ చేసుకునేందుకు వేలంలో పోటీ పడుతు
-
టీ తాగడం అందరికీ మంచిది కాదట.. ఎవరెవరు దూరంగా ఉండాలి?
ఒక కప్పు టీలో కేవలం అర చెంచా టీ పొడి మాత్రమే వాడినప్పుడు అది ఆరోగ్యకరంగా ఉంటుంది. పాలు వేసి బాగా మరిగించిన స్ట్రాంగ్ టీ మెదడును 'ఓవర్ స్టిమ్యులేట్' చేస్తుంది. దీనివల్ల
-
-
-
ఐపీఎల్ 2026 మినీ వేలం.. మరోసారి హోస్ట్గా మల్లికా సాగర్, ఎవరీమె!
మల్లికా సాగర్ తన కెరీర్లో అనేక మైలురాళ్లను అధిగమించారు. ప్రో కబడ్డీ లీగ్లో 2012లో నిర్వహించిన వేలంలో మొదటి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. రెండేళ్ల తర్వాత మొదటి ఉమెన
-
లోక్సభలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మారుస్తూ బిల్లు!
విపక్షాల భారీ నిరసనలు, నినాదాల మధ్య లోక్సభ కార్యకలాపాలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్ష ఎంపీలు మహాత్మా గాంధీ ఫోటోలు ఉన్న పోస్టర్లను
-
నా పెళ్లి గురించి వస్తున్న వార్తలు అబద్ధం: మెహ్రీన్ పిర్జాదా
గత రెండేళ్లుగా నాపై వస్తున్న పుకార్ల విషయంలో మౌనంగా ఉన్నాను. కానీ ఇప్పుడు మాట్లాడాలని అనిపిస్తోంది. నాకు అసలు తెలియని వ్యక్తిని నేను పెళ్లి చేసుకున్నట్లు ఒక మీడియా
-
నేడు ఐపీఎల్ 2026 మినీ వేలం.. పూర్తి వివరాలీవే!
ఐపీఎల్ 2025 విజేతగా నిలిచిన ఆర్సీబీకి తమ హోమ్ గ్రౌండ్ అయిన ఎమ్ చిన్నస్వామి స్టేడియంలో తొలి మ్యాచ్ నిర్వహించే అవకాశం రావాలి. కానీ ఈ ఏడాది జూన్లో ఆర్సీబీ విజయోత్సవాల స
-
-
నేషనల్ హెరాల్డ్ కేసు.. సోనియా, రాహుల్ గాంధీలకు ఊరట!
నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించిన వివాదమే ఈ కేసు. 1938లో జవహర్లాల్ నెహ్రూ 5,000 మంది స్వాతంత్య్ర సమరయోధులతో కలిసి దీనిని ప్రారంభించారు.
-
పంజాబ్లో కబడ్డీ క్రీడాకారుడి దారుణ హత్య
డిసెంబర్ 15, 2025 సాయంత్రం 6:05 గంటలకు, 30 ఏళ్ల కబడ్డీ క్రీడాకారుడు కన్వర్ దిగ్విజయ్ సింగ్ను బుల్లెట్ గాయాలతో ఫోర్టిస్ హాస్పిటల్ మొహాలీకి తీసుకురావడం జరిగింది.
-
భారత్ వర్సెస్ సౌతాఫ్రికా 4వ టీ20.. ఎప్పుడు, ఎక్కడ ఉచితంగా చూడాలి?
భారత జట్టు, సౌత్ ఆఫ్రికా మధ్య జరిగే నాలుగవ టీ20 మ్యాచ్ను అభిమానులు టీవీలో స్టార్ స్పోర్ట్స్ ఛానెల్లలో చూడవచ్చు.
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand