-
T20 World Cup Semi-Final: టీమిండియా సెమీఫైనల్కు అర్హత సాధిస్తుందా..?
ICC మహిళల T20 ప్రపంచకప్ 2024లో భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక జట్లు గ్రూప్ Aలో ఉన్నాయి. గ్రూప్-బిలో వెస్టిండీస్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్,
-
Tomato Prices: సెంచరీ కొట్టిన టమాటా.. కారణాలు ఇవేనా..?
ప్రస్తుతం మార్కెట్లో టమాటా కిలో రూ.70 నుంచి 80 వరకు విక్రయిస్తున్నారు. అదే సమయంలో రిటైల్ మార్కెట్లో దీని ధర కిలో రూ.100 నుండి రూ.120 వరకు ఉంది.
-
Ratan Tata Hospitalised: రతన్ టాటాకు అస్వస్థత.. ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స..!
రతన్ టాటా ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అక్కడ ప్రఖ్యాత కార్డియాలజిస్ట్ డాక్టర్ షారుఖ్ ఆస్పి గోల్వాలా నేతృత్వంలోని ప్రత్యేక
-
-
-
India-Pakistan: భారత్, పాక్ పోరుకు రికార్డు స్థాయిలో ఫాన్స్.. స్లో పిచ్లతో ఐసీసీ సక్సెస్
పాక్ జట్టును భారత త్వరగానే ఆలౌట్ చేసి పై చేయి సాధించినా పిచ్ స్లోగా ఉండడంతో ఛేజింగ్ సునాయాసంగా సాగలేదు. అయితే కాస్త వ్యూహాత్మకంగా ఆడిన భారత బ్యాటర్లు మాత్రం మ్యాచ్ ను
-
Sabarimala Prasadam: శబరిమల ప్రసాదంలో కల్తీ.. అసలేం జరిగిందంటే..?
శబరిమల ప్రసాదమైన ‘అరవణ’లో కల్తీ జరిగిందని.. మోతాదుకు మించి క్రిమిసంహారకాలు కలిశాయన్న విషయం బయటకు వచ్చింది. దీంతో ఈ ‘అరవణ’ను ఎరువుగా మార్చనున్నారు.
-
Suryakumar Yadav: బంగ్లాపై టీమిండియా గెలుపు.. రెండు రికార్డులు ఖాతాలో వేసుకున్న సూర్యకుమార్!
సూర్యకుమార్ యాదవ్ టీ20లో 69 ఇన్నింగ్స్ల్లో 2461 పరుగులు చేశాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగు స్థానాలు ఎగబాకి 15వ స్థానానికి చేరుకున్నాడు.
-
Sri Lanka Election Fever: శ్రీలంకపై చైనా ప్రభావం.. ఆ దేశంలో ఎన్నికలకు ముందు భారీగా పెట్టుబడులు!
సెప్టెంబరు 21న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీ విజయం సాధించిన తర్వాత ఇప్పుడు తన అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తోందని కథనాలు వస్తున్నాయి.
-
-
Chennai Airshow: చెన్నై మెరీనా బీచ్ ఎయిర్షోలో ముగ్గురి మృతి.. తొక్కిసలాట కారణమా..?
భారత వైమానిక దళం 92వ వార్షికోత్సవం సందర్భంగా ప్రపంచంలోని అతి పొడవైన బీచ్లలో ఒకటైన మెరీనా బీచ్లో భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. మండే ఎండలో కూడా దాదాపు 15 లక్షల మంది ఉం
-
CM Chandrababu Naidu: నేడు ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు.. ప్రధాని మోదీతో భేటీ!
సీఎం చంద్రబాబు సోమ, మంగళవారాల్లో ఢిల్లీలోనే ఉండనున్నట్లు సమాచారం. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఇతర కేంద్ర మంత్ర
-
India Beat Pakistan: పాకిస్థాన్పై టీమిండియా ఘన విజయం
మహిళల టీ20 ప్రపంచకప్ 2024 మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 106 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand