-
WHO Approves Mpox Vaccine: ఎంపాక్స్ వ్యాక్సిన్ వాడకాన్ని ఆమోదించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ..!
Mpox అనేది ఒక వైరల్ జూనోటిక్ వ్యాధి. ఇది జంతువులు- మానవుల మధ్య వ్యాప్తి చెందుతుంది. జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, అలసట వంటి ఫ్లూ-వంటి లక్షణాలతో ప్రారంభమవుతుంది.
-
CBSE Notice To Schools: 27 పాఠశాలలకు షాక్ ఇచ్చిన సీబీఎస్ఈ.. నోటీసులు జారీ..!
సీబీఎస్ఈ బోర్డు మొత్తం 27 స్కూళ్లకు నోటీసులు జారీ చేసింది. డమ్మీ అడ్మిషన్, ఇతర చట్టాలను ఉల్లంఘించినందుకు ఈ పాఠశాలలను CBSE గుర్తించింది. దీని కారణంగా పాఠశాలలకు నోటీసుల
-
Sonam Kapoor Father In Law: రూ. 230 కోట్లతో ఇంటిని కొనుగోలు చేసిన సోనమ్ కపూర్ మామ.. ఎక్కడంటే..?
ఈ నివేదిక ప్రకారం.. సోనమ్ మామ హరీష్ అహుజా లండన్లోని నాటింగ్ హిల్లో 21 మిలియన్ పౌండ్లు అంటే భారతీయ కరెన్సీలో 200-240 కోట్ల భారీ ధరతో ఇంటిని కొనుగోలు చేశారని నివేదిక సారా
-
-
-
Hindi Diwas 2024: హిందీ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు..? ఈ రోజు ప్రాముఖ్యత ఇదే..!
హిందీ భాష 1949లో భారతదేశ అధికార భాషగా ప్రకటించబడింది. ఆరోజు రాజ్యాంగంలో కూడా అధికారికంగా గుర్తించబడింది. దాదాపు 45 కోట్ల మంది ఈ భాషను తమ మొదటి భాషగా మాట్లాడుతున్నారు.
-
YSR Congress Party: వైసీపీలో పెద్దిరెడ్డికి కీలక బాధ్యతలు.. యాంకర్ శ్యామలకు కీలక పదవి..!
మాజీమంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వైఎస్ జగన్ కీలక బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్గా ప
-
Adani Group In TIME: ప్రపంచంలోని అత్యుత్తమ కంపెనీల జాబితాలో అదానీ గ్రూప్..!
అదానీ గ్రూప్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఈ గౌరవం అదానీ గ్రూప్ కృషికి, వివిధ వ్యాపారాలలో మెరుగ్గా ఉండాలనే దాని నిబద్ధతకు నిదర్శనమని పేర్కొంది.
-
Soldiers Killed: జమ్మూకశ్మీర్లో కాల్పులు.. అమరులైన ఇద్దరు సైనికులు..!
కిష్త్వార్ జిల్లాలో ఉగ్రవాదులు దాక్కున్నట్లు నిఘా వర్గాలు భద్రతా బలగాలకు సమాచారం అందించాయి. ఇండియన్ ఆర్మీకి చెందిన వైట్ నైట్ కార్ప్స్ ప్రకారం.. ఇంటెలిజెన్స్ సమాచారం
-
-
Gujarat Titans New Owner: కొత్త ఓనర్తో బరిలోకి దిగనున్న గుజరాత్ టైటాన్స్..?
అహ్మదాబాద్కు చెందిన టోరెంట్ గ్రూప్ IPL జట్టు గుజరాత్ టైటాన్స్లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది. CVC క్యాపిటల్ పార్టనర్స్తో ఒప్పందం కుదిరింది.
-
Nail Polish Effects: నెయిల్ పాలిష్ వాడే వారికి బిగ్ అలర్ట్.. క్యాన్సర్ వస్తుందా..?
నెయిల్ పాలిష్ వేయడం మానేయాలని ఏ నిపుణుడు చెప్పనప్పటికీ.. నెయిల్ పాలిష్లో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని కొన్ని నివేదికలు, నిపుణులు తెలుసుకున్నారు. నెయిల్ పెయింట్ చేయడా
-
Mission Mausam: మిషన్ మౌసం అంటే ఏమిటి? ప్రకృతి వైపరీత్యాలను ఆపుతుందా..?
మిషన్ మౌసం కోసం ప్రభుత్వం రూ.2000 కోట్లు కేటాయించింది. దీంతో వాతావరణ శాఖ అప్గ్రేడ్ కానుంది. నివేదికల ప్రకారం.. దేశంలో వాతావరణ వైపరీత్యాల కారణంగా ప్రతి సంవత్సరం 10,000 మంది
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand