-
Chiranjeevi- Ram Charan: రామ్ చరణ్ కోసం వెనక్కి తగ్గిన చిరంజీవి..!
శనివారం దసరా కానుకగా విశ్వంభర టీజర్ను మేకర్స్ గ్రాండ్గా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు సమాచారం ఇచ్చారు.
-
Political Parties: శ్రీకాళహస్తిలో భగ్గుమన్న రాజకీయ కక్షలు.. ఒకరిపై ఒకరు చెప్పులతో దాడి
గొడవ కాస్త పెద్దది కావటంతో ఆలయం బయట ఉన్న చెప్పులు, కర్రలను ఉపయోగించుకున్నారు. ఒకరిపై ఒకరు చెప్పులతో కొట్టుకుంటూ గొడవలు చేసుకోవడంతోపాటు కర్రలతో కూడా దాడులు చే
-
Kaithal Accident: పండగపూట విషాదం.. 8 మంది దుర్మరణం
శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. బాబా లాడన జాతరకు కుటుంబ సభ్యులు వెళుతుండగా ముండ్రి సమీపంలో కాల్వలో కారు పడిపోవడంతో దారుణ ఘటన చోటుచేసుకుంది.
-
-
-
Alcohol: ఏ దేశ ప్రజలు ఎక్కువగా మద్యం సేవిస్తున్నారు..?
యూదుల మత గ్రంథాలలో మద్యపానాన్ని చెడుగా చూడలేదు. ఇది దేవునికి, మానవులకు సంతోషకరమైన మూలంగా వర్ణించబడింది. అందుకే ప్రతి ప్రత్యేక సందర్భంలో మద్యం సేవించే ట్రెండ్ యూదుల్
-
Bangladesh: బంగ్లాదేశ్లో ప్రధాని మోదీ ఇచ్చిన బంగారు కిరీటం చోరీ
చిట్టగాంగ్లోని పూజా మంటపం వద్ద ఇస్లామిక్ విప్లవానికి పిలుపునిస్తూ పాటలు పాడినందుకు ఆరుగురిని అరెస్టు చేశారు, ఇది స్థానిక హిందూ సమాజాన్ని షాక్కు గురిచేసింది.
-
Best Hospitals: భారతదేశంలో టాప్-10లో ఉన్న అంబానీ ఆస్పత్రి
కోకిలాబెన్ హాస్పిటల్ అనేది ఇంట్రా-ఆపరేటివ్ MRI సూట్, EDGE రేడియో సర్జరీ సిస్టమ్ ద్వారా క్యాన్సర్ శస్త్రచికిత్స చేసిన ఆసియాలో మొదటి ఆసుపత్రి. ఈ రెండు పద్ధతులు క్యాన్సర్ చి
-
Young Players: న్యూజిలాండ్తో టెస్టు సిరీస్కు టీమిండియా ప్రకటన.. నలుగురు యంగ్ ప్లేయర్స్కు చోటు!
మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, ప్రసిద్ధ్ కృష్ణలకు ట్రావెల్ రిజర్వ్గా బీసీసీఐ అవకాశం ఇచ్చింది. ఈ ఆటగాళ్లను ప్లేయింగ్ ఎలెవన్లో చేర్చే అవకాశాలు తక్క
-
-
Dussehra 2024: ఈరోజు ఈ వస్తువులను దానం చేస్తే మంచిదేనా..?
శ్రీరాముడు రావణుడిని సంహరించిన రోజు ఇది. ఆ తర్వాత దేవుడు అయోధ్యకు తిరిగి వచ్చాడు. దసరాను సంవత్సరంలో ఉత్తమమైన రోజుగా పరిగణించడానికి ఇదే కారణం.
-
India vs Bangladesh: బంగ్లాతో నేడు చివరి టీ20.. టీమిండియా వైట్ వాష్ చేస్తుందా..?
హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య ఈరోజు మూడో టీ20 మ్యాచ్ జరగనుంది.
-
Flight Faces Tech Issue: సాంకేతిక సమస్య.. 140 మంది ప్రయాణికులతో గాల్లోనే చక్కర్లు కొట్టిన విమానం!
140 మంది ప్రయాణికులతో కూడిన విమానం తిరుచ్చి విమానాశ్రయం నుండి షార్జాకు సాయంత్రం 5.43 గంటలకు బయలుదేరింది. అయితే కొద్దిసేపటికే సాంకేతిక లోపం ఏర్పడింది.
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand