-
Rahul Gandhi: రాహుల్ గాంధీ హర్యానా నుంచి నేరుగా మహారాష్ట్రకు ఎందుకు వెళ్లారు..?
మహారాష్ట్రలోని మాల్వాన్లో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన తరుణంలో రాహుల్ ఈ పర్యటన జరుగుతోంది. శివాజీ విగ్రహాన్ని గతంలో ప్రధాని మోదీ ఆవిష్కరించారు.
-
Cricketer Turned Boxer: బాక్సర్గా మారిన యువరాజ్ సింగ్ ప్రత్యర్థి..!
2007 ప్రపంచకప్లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో ఆండ్రూ ఫ్లింటాఫ్, యువరాజ్ సింగ్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తాను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో యువరాజ్ ఓ ఇంటర్వ్యూలో వెల్
-
RK Roja Reaction: సుప్రీంకోర్టు తీర్పుపై మరోసారి స్పందించిన రోజా.. చంద్రబాబే తొందరుపడ్డారు..!
తిరుమల లడ్డూ కల్తీ ఆరోపణలపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు జస్టిస్ బీఆర్ గవాయి కీలక వ్యాఖ్యలు చేశారు. లడ్డూ కల్తీ జరిగితే అది తీవ్రమైన అంశమని.. అందుకే దీనిపై స్వతంత్
-
-
-
Car Buyers: పాత కార్లకు చెక్ పెట్టేందుకు కొత్త ఆఫర్.. ఏంటంటే..?
ఢిల్లీ రవాణా శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గడువు ముగిసిన అలాంటి వాహనాలను రాజధాని రోడ్లపై నుంచి తొలగిస్తున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను ఢిల్లీ ప్ర
-
Colon Cancer: పెద్దప్రేగు క్యాన్సర్ ప్రారంభ సంకేతాలివే.. ఈ సమస్యకు కారణాలెంటో తెలుసా..?
తైవాన్లోని చాంగ్ గుంగ్ మెమోరియల్ హాస్పిటల్లో సుమారు 5,000 మంది పెద్దప్రేగు క్యాన్సర్ రోగులలో ఈ పరిశోధన జరిగింది.
-
Rishabh Pant Birthday: నేడు రిషబ్ బర్త్ డే.. టెస్టుల్లో తనదైన మార్క్ వేసిన పంత్..!
డిసెంబర్ 2022లో రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘోర ప్రమాదంలో పంత్ తృటిలో తప్పించుకున్నాడు. పంత్ తీవ్రంగా గాయపడిన తర్వాత చాలా నెలలు ఆసుపత్రిలో ఉన్నాడు.
-
The Story Of Tanot Mata: తనోత్ మాత దేవాలయంపై 3500 బాంబులు.. ఒక్కటి కూడా పేలలేదు!
అమ్మవారి ఆలయానికి సమీపంలో భారత సైన్యం లాంగేవాలా పోస్ట్ ఉంది. యుద్ధంలో విజయం సాధించిన తర్వాత భారత సైన్యం ఆలయంలో ఒక విజయ స్తంభాన్ని నిర్మించింది.
-
-
Nagarjuna Defamation Case: నేడు పరువు నష్టం కేసు విచారణ.. మంత్రికి ఈ శిక్షలు పడొచ్చు!
ఎవరైనా పరువుకు భంగం కలిగిస్తే దానిపై కోర్టులో పరువునష్టం దావా వేయవచ్చు. నేరం రుజువైతే 2 సంవత్సరాల వరకు సాధారణ జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంద
-
India vs Bangladesh: టీ20ల్లో బంగ్లాదేశ్పై టీమిండియా రికార్డులు ఇవే!
భారత్, బంగ్లాదేశ్ మధ్య ఇప్పటివరకు 14 టీ20 మ్యాచ్లు జరిగాయి. ఇందులో భారత్ 13 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్లో భారత్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
-
Stock Market Crash Today: స్టాక్ మార్కెట్లో భారీ క్షీణత.. రూ. 11 లక్షల కోట్లు ఆవిరి..!
మిడిల్ ఈస్ట్ వివాదం కారణంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారుగా భారత్ ఉన్నందున వృద్ధి భారత్కు మంచిది కాదు.
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand