-
Jr NTR About Kalyan Ram: ఎన్టీఆర్కు కళ్యాణ్ రామ్ అంటే ఇంత ఇష్టమా.. అన్నను తండ్రితో పోల్చిన తారక్!
మా అన్న గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అది మీ అందరికీ తెలుసు. నేను ఎక్కువ ఆయన గురించి మాట్లాడను. ఆయన కూడా నా గురించి ఎక్కువగా మాట్లాడరు.
-
PM-KISAN: నేడు అకౌంట్లోకి డబ్బులు.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అంటే ఏమిటి..?
రైతులు, వారి కుటుంబాలకు సహాయం అందించేందుకు పీఎం కిసాన్ యోజన ప్రారంభించారు. గతంలో ఈ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకం పేరుతో ప్రారంభించింది. దీని తర్వాత 1 ఫిబ్ర
-
Rajendra Prasad Daughter: టాలీవుడ్లో పెను విషాదం.. రాజేంద్రప్రసాద్ కూతురు కన్నుమూత
గాయత్రి మరణవార్తను తండ్రి రాజేంద్రప్రసాద్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె న్యూట్రిషియన్గా సలహాలు ఇచ్చేది. గాయత్రి భర్త మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీలో ఉద్యోగం చేస్తు
-
-
-
TDP Viral Tweet: వైఎస్ఆర్ ఎవరు..? ఆయనతో నాకేంటి సంబంధం అంటావా జగన్..?: టీడీపీ
టీటీడీ మాజీ ఈవో ధర్మా రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డికి ఉన్న బంధుత్వంపై టీడీపీ ప్రకటన విడుదల చేసింది. ముమ్మాటికి వాళ్లు బంధువులేనంటూ వారి మధ్య బంధుత్వాన్ని టీడీపీ గ
-
Pleasure Marriage: విహారయాత్రకు ఇండోనేషియా వెళ్లండి.. భార్యను పొందండి..!
డబ్బుపై దురాశతో కొందరు మహిళల కుటుంబ సభ్యులు ఆనంద వివాహాలు చేసుకోవాలని ఒత్తిడి తెస్తుండగా, మరికొంత మంది మహిళలు డబ్బు సంపాదన కోసం తమ ఇష్టానుసారంగా ఈ వృత్తిని అవలంబిస్
-
Most Congested City In India: దేశంలో అత్యంత రద్దీగా ఉండే నగరం ఇదే..!
దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత రద్దీ నగరాల్లో బెంగళూరుకు పేరుంది. 2023లో ఒక నివేదిక ప్రకారం.. లండన్ తర్వాత ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే నగరాల్లో బెంగళూరు రెండో స్
-
IND vs BAN T20: నెట్స్లో చెమటోడుస్తున్న టీమిండియా.. తొలి టీ20కి నిరసన సెగ..?!
హార్దిక్ తన బౌలింగ్ మార్క్కి తిరిగి వస్తున్నప్పుడు మోర్కెల్ అతని చెవిలో ఏదో గుసగుసలాడుతూ కనిపించాడు. మోర్కెల్.. హార్దిక్ విడుదల పాయింట్పై కూడా పనిచేశాడు.
-
-
YS Jagan: లడ్డూ వివాదం అందుకే తెచ్చారు.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
తిరుమల వేంకటేశ్వరస్వామి అంటే సీఎం చంద్రబాబుకు భయం లేదని మాజీ సీఎం జగన్ అన్నారు. లడ్డూ కల్తీ విషయంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా టీటీటీ ఈవో మాట్లాడారాని జగన్ గుర్తు చేశా
-
Khamenei: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఏకం కావాలి: సుప్రీం లీడర్ అలీ ఖమేనీ
ప్రార్థనల అనంతరం ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఐక్యంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇజ్రాయెల్ది సామ్రాజ్యవాద విధానమని, ముస్లిం దేశాల మధ్
-
YCP Leaders Response: తిరుపతి లడ్డూపై సుప్రీం కోర్టు తీర్పు.. వైసీపీ నాయకుల స్పందన ఇదే!
టీటీడీ లడ్డూ విషయంలో గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగాయని మాట్లాడారని.. సీబీఐ విచారణతో న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నామని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand