-
India vs England 2nd ODI: టాస్ ఓడిన భారత్.. జట్టులోకి కింగ్ కోహ్లీ, ప్రత్యేక రికార్డుపై కన్నేసిన గిల్!
కటక్లోని బారాబతి స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ మధ్య వన్డే సిరీస్ రెండో మ్యాచ్ జరగనుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి సీనియర్ ఆటగాళ్లు ఫామ్లోకి వచ్చే విషయంల
-
MG Astor 2025: అత్యంత అధునాతన ఫీచర్లతో కొత్త కారు.. ధర ఎంతంటే?
MG ఆస్టర్ అదే 1.5-లీటర్, 1.3-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఎంపికలను పొందుతుంది. దీని అర్థం శక్తి, పనితీరులో ఎటువంటి రాజీ పడాల్సిన అవసరం లేదు.
-
Bandi Sanjay Comments: ముస్లింలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
బీసీ జాబితాలో ముస్లింలను చేర్చి యావత్ హిందూ సమాజాన్నే దెబ్బతీసే ఘోరమైన కుట్ర జరుగుతోంది. ఇంత అన్యాయం జరుగుతుంటే బీసీ సంఘాలు ఎందుకు స్పందించడం లేదు?
-
-
-
PF Interest Rate: మరో భారీ ప్రకటనకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటు ఇంకా ఖరారు కాలేదు. కాబట్టి సమావేశంలో దీనిపై ఏకాభిప్రాయం రావచ్చు.
-
Rohit Sharma Record: సచిన్ రికార్డును బద్దలు కొట్టే అవకాశం.. రోహిత్ 51 పరుగులు చేస్తే చాలు!
అంతర్జాతీయ క్రికెట్లో ఓపెనర్గా అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్మెన్ల జాబితాలో రెండో స్థానానికి చేరువలో ఉన్న రోహిత్.. కటక్లో భారీ రికార్డు సృష్టించే అవకాశం
-
Health Tips: రోజులో ఎంత నీరు త్రాగాలి?.. సద్గురు ఏం చెప్పారంటే?
ప్రతి ఒక్కరి నీటి వినియోగం భిన్నంగా ఉంటుంది. కాబట్టి వినియోగించే నీటి పరిమాణం వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. దీనికి కారణం కూడా జీవనశైలి.
-
Pakistan- India: ఫిబ్రవరి 23న బిగ్ ఫైట్.. భారత్, పాకిస్థాన్ల మధ్య ఎవరిది పైచేయి?
ఛాంపియన్స్ ట్రోఫీలో ఇరు జట్లు ఇప్పటివరకు ఐదుసార్లు తలపడ్డాయి. ఇందులో పాకిస్థాన్ మూడుసార్లు విజయం సాధించగా, భారత్ రెండుసార్లు మాత్రమే విజయం సాధించింది.
-
-
Bhatti Meet Finance Minister: కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసిన భట్టి.. రాష్ట్రానికి రావాల్సిన నిధులను కోరిన డిప్యూటీ సీఎం
2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రంగా ప్రయోజిత పథకాల నిధుల విడుదలలో జరిగిన కేటాయింపు పొరపాటు సరిచేయాలని విజ్ఞప్తి చేశారు.
-
Magh Purnima 2025: కుంభమేళాలో స్నానం చేయడానికి మరో మంచి రోజు!
మాఘ పూర్ణిమ ఫిబ్రవరి 12, బుధవారం జరుపుకుంటారు. పంచాంగం ప్రకారం.. పూర్ణిమ తిథి ఫిబ్రవరి 11 సాయంత్రం 6.55 గంటలకు ప్రారంభమవుతుంది.
-
Age Fraud-Doping In Sports: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై అథ్లెట్లందరికీ కఠిన రూల్స్!
ఇంతకుముందు జూనియర్ ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణం సాధించిన ఆటగాళ్లకు సుమారు రూ. 13 లక్షలు వచ్చేవి.
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand