-
Cabinet Meeting: మహిళలకు శుభవార్త చెప్పనున్న ఢిల్లీ ప్రభుత్వం!
ఢిల్లీలోని మహిళలకు 2100 రూపాయలు ఇస్తామని ఆప్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ బీజేపీ ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసి మహిళలకు రూ.2500, గర్భిణులకు రూ.21,000 ఇస్తామని ప్రకటించింది.
-
Delhi New CM: ఢిల్లీ నయా సీఎం రేఖా గుప్తా ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
చాలా రోజుల నిరీక్షణ తర్వాత ఢిల్లీకి ఇప్పుడు కొత్త సీఎం దొరికారు. దాదాపు 11 రోజుల నిరీక్షణ తర్వాత ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా బాధ్యతలు చేపట్టనున్నారు.
-
IND vs BAN: టీమిండియా- బంగ్లా మ్యాచ్కు వర్షం ముప్పు ఉందా? పిచ్ రిపోర్టు ఇదే!
వన్డే క్రికెట్లో భారత్, బంగ్లాదేశ్ల రికార్డుల గురించి మాట్లాడుకుంటే.. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 41 మ్యాచ్లు జరిగాయి. ఇందులో టీం ఇండియా 32 మ్యాచ్లు గెలవగా, బంగ్లాదేశ్
-
-
-
Miss World Pageant: తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు.. ఎప్పుడంటే?
మిస్ వరల్డ్ పోటీలు ఈ ఏడాది మే 7 నుంచి మే 31 వరకు జరగనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ ఈవెంట్ 4 వారాల పాటు తెలంగాణలో జరగనుంది. గ్రాండ్ ఫినాలేతో సహా ప్రారంభ
-
PAK vs NZ Match Report: ఛాంపియన్స్ ట్రోఫీ.. న్యూజిలాండ్ చేతిలో పాక్ చిత్తు
2025 ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్ ఆతిథ్య పాకిస్తాన్- న్యూజిలాండ్ మధ్య జరిగింది. దీనిలో న్యూజిలాండ్ పాకిస్తాన్ను 60 పరుగుల తేడాతో ఓడించింది.
-
HCA President: ఐపీఎల్కు హైదరాబాద్ సిద్ధం.. పలు విషయాలు పంచుకున్న హెచ్సీఏ అధ్యక్షుడు!
మార్చి 22 నుంచి ఐపీఎల్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి ఐపీఎల్ మ్యాచ్లు ఎప్పటిలాగే హైదరాబాద్లో కూడా జరగనున్నాయి.
-
Delhi Chief Minister: వీడిన ఉత్కంఠ.. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా!
రేఖా గుప్తా 2009 నుంచి ఢిల్లీ బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. మార్చి 2010 నుండి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు కూడా.
-
-
Hydra: దళితవాడకు దారి దొరికింది.. దేవరయాంజల్లో ప్రహరీని తొలగించిన హైడ్రా!
ఇదే విషయమై తాము సంబంధిత ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పించినా ప్రయోజనం లేకపోయిందని వాపోయారు.
-
Global Whisky Competitions: ప్రపంచ విస్కీ అవార్డులలో భారతీయ విస్కీదే పైచేయి!
వరల్డ్ విస్కీ అవార్డ్స్ 2025 రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ (RoW) విజేతలు ఇటీవల ప్రకటించారు. అనేక భారతీయ బ్రాండ్లు వివిధ విభాగాలలో అవార్డులను గెలుచుకున్నాయి.
-
KCR Seasonal Politician: కేసీఆర్ ఒక సీజనల్ పొలిటీషియన్.. ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తొస్తారు: మంత్రి
తెలంగాణ ప్రజలు కష్టపడి కేసీఆర్ను ప్రతిపక్షంలో కూర్చోబెడితే, ఆయన ఏనాడు ప్రజాతీర్పును గౌరవించలేదు. అసెంబ్లీ వైపు కన్నెత్తి చూడలేదు.
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand