-
New Income Tax Bill 2025: ఐటీఆర్ ఆలస్యంగా ఫైల్ చేసే వారికి రీఫండ్ రాదా?
ఈ విషయమై సాధారణ పన్ను చెల్లింపుదారులే కాదు, పలువురు నిపుణులు కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
-
8th Pay Commission: 8వ వేతన సంఘం.. ఎంత జీతం పెరుగుతుంది?
2025-26 ఆర్థిక సంవత్సరంలో భాగంగా కొత్త పే కమిషన్ తన పనిని ఏప్రిల్ 2025లో ప్రారంభించవచ్చని వ్యయ కార్యదర్శి మనోజ్ గోవిల్ పేర్కొన్నట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి.
-
India Squad: ఛాంపియన్స్ ట్రోఫీ.. బంగ్లాదేశ్పై ఆడే టీమ్ ఇండియా జట్టు ఇదే!
బంగ్లాదేశ్తో జరిగే తొలి మ్యాచ్లో రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఇన్నింగ్స్ను ప్రారంభించగలరు. ఇద్దరు ఆటగాళ్లు అద్భుతమైన ఫామ్లో ఉన్నారు.
-
-
-
Mahashivratri 2025: మహాశివరాత్రి రోజున ఇలా చేస్తే మంచిది!
మహాశివరాత్రి ఫాల్గుణ మాస శివరాత్రి అనగా ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి తిథి నాడు జరుపుకుంటారు. ఈసారి చతుర్దశి తేదీ 26 ఫిబ్రవరి 2025న వస్తుంది.
-
Tesla In India: భారతదేశంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన ఎలాన్ మస్క్ టెస్లా?
గత సంవత్సరం టెస్లా భారతదేశంలోకి ప్రవేశించడం దాదాపు ఖాయమైనప్పటికీ చివరి క్షణంలో ఎలాన్ మస్క్ తన భారత పర్యటనను రద్దు చేసుకుని చైనా వెళ్ళాడు.
-
Producer SKN: టాలీవుడ్కు 25 మంది తెలుగు అమ్మాయిలను పరిచయం చేయడమే నా లక్ష్యం: నిర్మాత ఎస్కేఎన్
డ్రాగన్ సినిమా ఈవెంట్లో తెలుగు అమ్మాయిల గురించి నేను జోక్ చేస్తూ మాట్లాడిన మాటలను స్టేట్మెంట్ ఇచ్చినట్లు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.
-
Minister Sridhar Babu: టెక్నాలజీ పరంగా ప్రపంచం హైదరాబాద్ వైపు చూస్తుంది: మంత్రి శ్రీధర్ బాబు
ప్రతి ఏటా 10 ట్రిలియన్ రూపాయలు ప్రపంచ వ్యాప్తంగా సైబర్ నేరాల ద్వారా కాజేస్తునారని, రూ. 15వేల కోట్లు మన దేశంలో సైబర్ నేరగాళ్లు కొల్లగొడుతున్నారని లెక్కలు బయటపెట్ట
-
-
Ramzan Month: రంజాన్ మాసంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపట్టండి: మంత్రి
మసీదు ,ఈద్గా ల వద్ద ప్రత్యేక శానిటేషన్ బృందాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీధి దీపాలు మరమత్తులు ,తాత్కాలిక లైట్ ల ఏర్పాటు చేస్తామని జీహెచ్ ఎంసీ కమిషనర్ తెలిపారు.
-
Bowling Coach Morne Morkel: ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన టీమిండియా బౌలింగ్ కోచ్.. కారణమిదేనా?
టీమిండియా బౌలింగ్ కోచ్ ఫిబ్రవరి 15న దుబాయ్ చేరుకున్న తర్వాత ఫిబ్రవరి 17న ప్రాక్టీస్ సెషన్కు హాజరు కాలేకపోయాడు.
-
BCCI: టీమిండియా ఆటగాళ్లకు బీసీసీఐ గుడ్ న్యూస్.. ఫ్యామిలీని తీసుకెళ్లొచ్చు!
ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. అయితే టీమ్ ఇండియా తన అన్ని మ్యాచ్లను హైబ్రిడ్ మోడల్లో దుబాయ్లో ఆడబోతోంది.
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand