-
Raj Kasireddy: ఏపీ మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు కసిరెడ్డి అరెస్ట్!
రాజ్ కసిరెడ్డి అరెస్టు భయంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఈ పిటిషన్ విచారణను ఒక వారం వాయిదా వేశారు.
-
Gold Price: రూ. లక్ష చేరిన బంగారం ధరలు.. కారణమిదే?
సావరిన్ గోల్డ్ బాండ్స్ లేదా డిజిటల్ గోల్డ్లో పెట్టుబడి పెట్టడం దీర్ఘకాలిక లాభాలకు ఉపయోగపడవచ్చు.
-
Chatbot Arena: చాట్బాట్ అరేనా అంటే ఏమిటి? ఉపయోగించే విధానం ఎలా?
ఈ ప్లాట్ఫాం ప్రపంచవ్యాప్తంగా ఉన్న AI మోడల్స్ను ఒకదానితో ఒకటి పోటీపడేలా చేస్తుంది. వినియోగదారుల నుంచి వాటి పనితీరుపై ఓట్లు సేకరిస్తుంది.
-
-
-
AP SSC Results 2025: ఏపీ పదో తరగతి ఫలితాలు.. డేట్ ఫిక్స్, రిజల్ట్స్ చూసుకోండిలా?
విద్యాశాఖ విద్యార్థులు, తల్లిదండ్రుల ఫోన్ నంబర్లను సేకరించి ఫలితాలను WhatsApp ద్వారా పంపుతుంది. ఫలితాలు విడుదలైన వెంటనే నమోదిత మొబైల్ నంబర్కు మార్కులు పంపబడతాయి.
-
CM Chandrababu: రేపు ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఇదే!
మంగళవారం ఉదయం 10:30 గంటలకు కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్తో సమావేశం. ఈ సమావేశంలో బనకచర్ల ప్రాజెక్ట్తో పాటు రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన ని
-
Quashes FIR Against KTR: కేటీఆర్ కేసు హైకోర్టులో కొట్టివేత.. అసలు ఏం జరిగిందంటే?
కేటీఆర్ తరపు న్యాయవాది టీవీ రమణారావు కోర్టులో వాదిస్తూ మేడిగడ్డ బ్యారేజీ నిషిద్ధ ప్రాంతం కాదని, దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి గెజిట్ నోటిఫికేషన్ లే
-
Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత.. ఆయన అంత్యక్రియలు ఎలా చేస్తారంటే?
పోప్ మరణం తర్వాత ఆయన శవాన్ని ఎక్కువ కాలం బహిరంగంగా ఉంచే సంప్రదాయం ఇప్పుడు ముగిసింది. కొత్త నియమాల ప్రకారం మరణం సంభవించిన వెంటనే శవాన్ని శవపేటికలో ఉంచడం తప్పనిసరి.
-
-
BCCI Central Contract: సెంట్రల్ కాంట్రాక్ట్ను ప్రకటించిన బీసీసీఐ.. కోహ్లీ, రోహిత్ గ్రేడ్ ఇదే!
ఆవేష్ ఖాన్కు కూడా సెంట్రల్ కాంట్రాక్ట్లో స్థానం దక్కలేదు. అతను చివరిసారిగా 2024 నవంబర్లో దక్షిణాఫ్రికాపై ఆడాడు, కానీ బౌలింగ్లో పెద్దగా సత్తా చాటలేకపోయాడు. అతని చివ
-
Job Mela In Madhira: జాబ్ మేళాలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి!
9,000 కోట్ల పెట్టుబడితో ఈ పథకం ప్రవేశపెట్టామని, జూన్ 2, 2025న రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన వారికి సాంక్షన్ లెటర్లు పంపిణీ చేస్తామన్నారు.
-
CM Chandrababu: నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ఆరోజు కీలక పథకం ప్రారంభం!
ఈనెల 26న చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అక్కడ ఆయన మత్స్యకారులకు చేపల వేట నిషేధ భృతి అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టన
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand