-
Blood Donation: రక్తాన్ని ఎన్ని సార్లు దానం చేయవచ్చు? రక్త దానం ఉపయోగాలివే!
భారతదేశంలోని ఆరోగ్య మార్గదర్శకాల ప్రకారం.. ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి మూడు నెలలకు ఒకసారి రక్త దానం చేయవచ్చు. పురుషులకు 12 వారాలు, మహిళలకు 16 వారాలలో రక్త దానం చేయడం సురక్షిత
-
Kodali Nani: కొడాలి నాని ఆరోగ్యంపై కీలక అప్డేట్.. ముంబైకి తరలింపు!
ముంబైలోని ఏసియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ కి తరలించే అవకాశం ఉంది. కొడాలికి గుండెలో మూడు వాల్స్ క్లోజ్ కావడంతో సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు.
-
Important Festivals: కొత్త ఏడాది ఉగాది నుంచి ముఖ్యమైన పండగలు ఇవీ!
వినాయక చవితి కంటే ముందు ఆగస్టు 9 నాడు రాఖీ పౌర్ణమి జరుపుకుంటారు. గణేషుడి పుట్టినరోజు సందర్భంగా వినాయక చవితి జరుపుకుంటారు. మట్టి వినాయక విగ్రహాలతో పూజలు, నిమజ్జ
-
-
-
SRH vs HCA: బీసీసీఐకి సన్రైజర్స్ హైదరాబాద్ లేఖ.. హోం గ్రౌండ్ను వేరే రాష్ట్రానికి తరలిస్తాం!
సన్రైజర్స్ ఉన్నతాధికారులకు రాసిన ఈమెయిల్లో HCA ఇలాంటి బెదిరింపులు కొనసాగిస్తే తమ హోమ్ మ్యాచ్లను మరో రాష్ట్రానికి తరలించే ఆలోచన చేస్తామని పేర్కొంది.
-
PM Internship Scheme: కేంద్రం కొత్త స్కీమ్.. ఏడాదికి రూ. 66 వేలు, ఈరోజే లాస్ట్ డేట్..!
PM ఇంటర్న్షిప్ రెండవ దశలో మొత్తం 1 లక్ష మంది అభ్యర్థులు ఎంపిక చేయబడతారు. మొదట దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 12 మార్చి 2025గా ఉండగా, దానిని ముందుకు తీసుకెళ్లి 31 మార్చి 2025కి మా
-
Travel Tips: తక్కువ బడ్జెట్లో ట్రావెల్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ మీకోసమే!
ఏదైనా ప్రదేశానికి సీజన్ సమయంలో వెళ్తే అక్కడ ప్రతిదీ ఖరీదైనదిగా ఉంటుంది. అందుకే సంచారం కోసం ఆఫ్ సీజన్ను ఎంచుకోవాలి. ఈ సమయంలో మీకు టికెట్లు కూడా తక్కువ ధరకు లభిస్తాయి.
-
Peddi Glimpse: రామ్ చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్.. పెద్ది మూవీ గ్లింప్స్ వచ్చేస్తుంది!
ఈ గ్లింప్స్ విడుదల కోసం అభిమానులు సోషల్ మీడియాలో ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. చిత్రం ఒక గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ ఆధారిత కథనంతో రూపొందుతున్నట్లు తెలుస్తోంది.
-
-
Dates: ఈ సమస్యలు ఉన్నవారు ఖర్జూర పండ్లు తినకూడదు.. తింటే అంతే సంగతులు!
ఆరోగ్య నిపుణుల ప్రకారం కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లయితే అలాంటి పరిస్థితిలో ఆరోగ్య నిపుణుల సలహా తీసుకోకుండా ఖర్జూరాన్ని మీ ఆహార ప్రణాళికలో భాగం చేయకూడదు
-
Eid Mubarak: ఈద్ ముబారక్.. నేడు దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు!
భారతదేశంలో ఆదివారం (మార్చి 30, 2025) సాయంత్రం చంద్రుడు కనిపించిన తర్వాత సోమవారం (మార్చి 31, 2025) దేశవ్యాప్తంగా ఈద్-ఉల్-ఫితర్ జరుపుకోనున్నారు.
-
MS Dhoni Felicitated: ఎంఎస్ ధోనీని సన్మానించిన బీసీసీఐ.. కారణమిదే?
ఎంఎస్ ధోనీ 43 సంవత్సరాల వయసులో ఐపీఎల్ ఆడుతున్నాడు. ఐపీఎల్ 2023 వరకు అతను సీఎస్కే కెప్టెన్గా వ్యవహరించి, ఐదుసార్లు సీఎస్కేను ఛాంపియన్గా నిలిపాడు. ఐపీఎల్ 2024 నుండి అతను క
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand