-
Earthquake: మరో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్పై 7.1 తీవ్రత నమోదు, సునామీ హెచ్చరిక!
అమెరికన్ సునామీ హెచ్చరిక వ్యవస్థ ప్రకారం.. నియూ, టోంగా కొన్ని తీర ప్రాంతాల్లో సముద్ర మట్టం సాధారణం కంటే 0.3 నుండి 1 మీటరు వరకు పెరగవచ్చని పేర్కొంది.
-
RR vs CSK: చెన్నై సూపర్ కింగ్స్కు మరో బిగ్ షాక్.. రాజస్థాన్ చేతిలో ఓటమి!
రాజస్థాన్ రాయల్స్ మొదట బ్యాటింగ్ చేసి 182 పరుగులు సాధించింది. మొదటి ఓవర్లో యశస్వి జైస్వాల్ రూపంలో వికెట్ పడిన తర్వాత నితీష్ రాణా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
-
Himachal Pradesh: ఉగాది నాడు విషాదం.. హిమాచల్ప్రదేశ్లో ఆరుగురు మృతి
అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటన తర్వాత కొండపై నుంచి జారిన శిథిలాలు చెట్టుతో ఢీకొనడంతో, ఆ ఒత్తిడితో చెట్టు విరిగి రోడ్డుపై పడిపోయింది. దీని కింద అక్కడ కూర్చున్న వ్యక్తులు
-
-
-
DC Beat SRH: సన్రైజర్స్ హైదరాబాద్ ఘోర ఓటమి!
సన్రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 164 రన్స్ లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ సునాయాసంగా ఛేదించింది. ఈ ఛేదనలో ఢిల్లీ బ్యాట్స్మెన్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఓపెనర
-
Bank Holiday: రేపు బ్యాంకులు పని చేస్తాయా? అప్డేట్ ఇదే!
ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగా ఈద్ రోజున బ్యాంకులకు సెలవు ఉండదు. కానీ ఏప్రిల్ 1న బ్యాంకులకు సెలవు ఉంటుంది.
-
DC vs SRH: ఢిల్లీ బౌలర్లు ముందు కుప్పకూలిన సన్రైజర్స్ హైదరాబాద్!
కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్లో స్పిన్ బౌలింగ్ విభాగాన్ని నడిపించాడు. హైదరాబాద్కు గట్టి పోటీ ఇచ్చాడు. అతను తన 4 ఓవర్ల స్పెల్లో కేవలం 22 రన్స్ ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడ
-
Sneezing: తుమ్ములు రావడం శుభమా? అశుభమా?
తుమ్ము అనేది సాధారణ శారీరక క్రియ అయినప్పటికీచహిందూ ధర్మంలో దీనిని ఒక ప్రత్యేక సంకేతంగా చూస్తారు. ఒకసారి తుమ్ము వస్తే అది శుభం, అదే వరుసగా రెండు లేదా అంతకంటే ఎక్కువ స
-
-
Onions Benefits: డయబెటిస్తో బాధపడుతున్నారా? అయితే ఉల్లిపాయలను ఉపయోగించండిలా!
డయాబెటిస్ రోగులు కొన్నిసార్లు శరీరంలో వాపు సమస్యను ఎదుర్కొంటారు. అలాంటి సమయంలో ఉల్లిపాయలు తినడం లాభదాయకం.
-
Superfast Express Derailed: పట్టాలు తప్పిన రైలు.. 11 ఏసీ బోగీలకు ప్రమాదం (వీడియో)!
ఈ ప్రమాదం కారణంగా నీలాంచల్ ఎక్స్ప్రెస్, ధౌలీ ఎక్స్ప్రెస్, పురులియా ఎక్స్ప్రెస్ వంటి అనేక రైళ్ల మార్గాలను మార్చారు. ఈ రైళ్లను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంపిస్తు
-
Rule Changes: ఏప్రిల్ 1 నుంచి మారే కొన్ని ముఖ్యమైన ఆర్థిక నియమాలు ఇవే.. తప్పకుండా తెలుసుకోవాల్సిందే!
ఏప్రిల్ నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS) ప్రారంభం కానుంది. ఈ పథకం జాతీయ పెన్షన్ విధానం (NPS) కింద పనిచేసే ఉద్యోగుల కోసం రూపొందించబడింది.
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand