-
KKR vs SRH: నేడు కోల్కతా వర్సెస్ సన్రైజర్స్.. SRH ప్లేయింగ్ ఎలెవన్లో భారీ మార్పు!
ఐపీఎల్ 2025లో ఈరోజు కోల్కతా నైట్ రైడర్స్ (KKR vs SRH), సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య 15వ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ఈడెన్ గార్డెన్స్లో జరగనుంది.
-
Automobiles Tariffs: డొనాల్డ్ ట్రంప్ 25% సుంకం వల్ల భారత్కు ఎంత నష్టం?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2న ప్రపంచంలోని అనేక దేశాలపై సుంకాలను ప్రకటించారు. ఈ సుంకాల వల్ల భారతదేశానికి కూడా అమెరికా నుంచి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
-
Waqf Amendment Bill: వక్ఫ్ సవరణ బిల్లుపై రాజ్యసభలో చర్చ.. బిల్లు ఆమోదం కావాలంటే ఎన్ని ఓట్లు అవసరమంటే?
వక్ఫ్ సవరణ బిల్లు 2024 రాత్రి 2 గంటలకు లోక్సభలో ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా 288 ఓట్లు, వ్యతిరేకంగా 232 ఓట్లు పడ్డాయి.
-
-
-
Drug Peddler: కేరళలో పట్టుబడిన మహిళా డ్రగ్ స్మగ్లర్.. కాంటాక్ట్ లిస్ట్లో ప్రముఖ నటుడు?
కేరళ ఎక్సైజ్ అధికారులు ఇక మహిళా డ్రగ్ స్మగ్లర్ను ఆమె సహచరుడితో సహా అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 2 కోట్ల రూపాయల విలువైన గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు.
-
Railways Luggage Limits: ఈ నెలలో రైలు ప్రయాణం చేస్తున్నారా? అయితే ఈ లగేజ్ రూల్ తెలుసుకోండి!
మీరు ఏప్రిల్లో ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అది కూడా రైలు ప్రయాణం గురించి ఆలోచిస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే.
-
Yashasvi Jaiswal: యశస్వి జైస్వాల్ షాకింగ్ నిర్ణయం.. ముంబై నుంచి గోవాకు!
భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ వచ్చే సీజన్లో గోవా తరపున దేశీయ క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. అంతేకాకుండా అతన్ని గోవా కెప్టెన్గా కూడా నియమించే అవకాశం ఉంది.
-
Waqf Bill: లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం.. అనుకూలంగా, వ్యతిరేకంగా ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసా?
వక్ఫ్ సవరణ బిల్లుపై లోక్సభలో చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దీని తరువాత లోక్సభలో అర్థరాత్రి ఓటింగ్ ద్వారా వక్ఫ్ సవ
-
-
Poonam Gupta: ఆర్బీఐ కొత్త డిప్యూటీ గవర్నర్ నియామకం.. ఎవరీ పూనమ్ గుప్తా..?
భారతీయ రిజర్వ్ బ్యాంక్కు గవర్నర్ తర్వాత ఇప్పుడు కొత్త డిప్యూటీ గవర్నర్ కూడా లభించారు. ఆర్థికవేత్త పూనమ్ గుప్తాను కొత్త RBI డిప్యూటీ గవర్నర్గా నియమించారు.
-
RCB vs GT: సొంత మైదానంలో బెంగళూరుకు భారీ షాక్ ఇచ్చిన గుజరాత్!
గుజరాత్ టైటాన్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని 8 వికెట్ల తేడాతో ఓడించింది. IPL 2025లో RCB తమ హోమ్ గ్రౌండ్ అయిన ఎం చిన్నస్వామి స్టేడియంలో మొదటిసారి ఆడింది.
-
Japan: మొన్న మయన్మార్.. నేడు జపాన్లో భారీ భూకంపం!
జాతీయ భూకంప విజ్ఞాన కేంద్రం ప్రకారం.. ఈ భూకంపం రిక్టర్ స్కేల్పై 6.0 తీవ్రతతో సంభవించింది. ఈ భూకంపం కారణంగా ప్రజలు భయపడి ఇళ్లు, భవనాల నుంచి బయటకు పరుగులు తీశారు.
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand