-
Suryakumar Yadav: ఆసియా కప్ ముందు టీమిండియాకు గుడ్ న్యూస్!
భారత జట్టు తమ ప్రచారాన్ని సెప్టెంబర్ 10న యూఏఈతో మొదలుపెడుతుంది. తరువాత సెప్టెంబర్ 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడుతుంది.
-
Mobile Phobia: హైదరాబాద్లో యువతకు ‘మొబైల్ ఫోబియా’!
సామాజిక ఒత్తిడి వంటి అనేక కారణాల వల్ల మొబైల్ ఫోన్ కేవలం ఒక సాధనంగా కాకుండా ఒక సహజీవిగా మారిపోయింది. ప్రత్యేకించి 15-30 ఏళ్ల వయస్సు ఉన్న యువతలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోం
-
Minister Tummala: కేంద్రానికి లేఖ రాసిన మంత్రి తుమ్మల.. రైతుల మేలు కోసమేనా?
ఏప్రిల్ నుండి జులై వరకు రాష్ట్రానికి రావాల్సిన యూరియాలో 2.10 లక్షల మెట్రిక్ టన్నులు కొరత ఏర్పడిందని, ఈ విషయంలో కేంద్ర రసాయనాలు, ఎరువులు శాఖ మంత్రి జెపి నడ్డాని తక్షణ చర్
-
-
-
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ సమావేశం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చర్చ!
అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలు, అజెండా వంటి విషయాలపై కూడా కేబినెట్ చర్చించనుంది.
-
Minister: అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు: మంత్రి
విద్యార్థుల కోసం స్కిల్ యూనివర్సిటీ లు ఏర్పాటు చేసి వారిని సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
-
Dhruv Jurel: ఈ ఆటగాడు టెస్ట్ జట్టులో ఉంటే టీమిండియా మ్యాచ్ గెలిచినట్లే!
శుభ్మన్ గిల్ సారథ్యంలో భారత జట్టు ఇంగ్లండ్ను 6 పరుగుల తేడాతో ఓడించింది. మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణల అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో ఈ విజయం సాధ్యమైంది.
-
Cancer Risk: క్యాన్సర్ ప్రమాదం తగ్గాలంటే.. ప్రతిరోజూ 30 నిమిషాలు ఈ పని చేయాల్సిందే!
వ్యాయామంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం, తగినంత నిద్ర కూడా అవసరం. మొదటి రోజు నుంచే అధిక శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం వల్ల లాభానికి బదులు నష్టం జరగవచ్చు.
-
-
Cigarette: సిగరెట్ తాగితే ఏయే ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసా?
సిగరెట్లో ఉండే ప్రధాన మత్తు పదార్థం నికోటిన్. ఇది మెదడులో డోపమైన్ అనే రసాయనాన్ని విడుదల చేసి, తాత్కాలిక ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే ఇది క్రమంగా ఒక తీవ్రమైన వ్యసనంగ
-
Kunki Elephants: కుంకీ ఏనుగుల తొలి ఆపరేషన్ విజయవంతం.. డిప్యూటీ సీఎం పవన్ హర్షం!
ఈ ఆపరేషన్ విజయవంతం కావడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారులను, మావటిలను, కావడిలను అభినందించారు.
-
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోస్ కమిషన్ నివేదిక.. కేసీఆర్పై తీవ్ర ఆరోపణలు!
జనవరి 21, 2015న నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను కేసీఆర్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పట్టించుకోలేదని నివేదికలో ఉంది. ఆ కమిటీ మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణాన్ని "నిషేధాత్మక

- Telugu News
- ⁄Author
- ⁄Gopi Gopi