-
IND vs ENG: భారత్- ఇంగ్లాండ్ రెండో టెస్ట్.. ఐదో రోజు ఆటకు వర్షం అంతరాయం!
భారత్- ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్ ఈ రోజు నిర్ణాయక దశలో ఉంది. మ్యాచ్ చివరి దశకు చేరుకుంటోంది. కానీ ఐదవ రోజు ఆట ప్రారంభం కాకముందే వర్షం అంతరాయం కలిగించింది.
-
Useful Tips: ధోనీ లాగా కూల్గా ఎలా ఉండాలి? జీవితంలో ఎంతగానో ఉపయోగపడే చిట్కాలివే!
ధోనీ.. ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన ఆహారాన్ని తీసుకుంటాడు. అతను ఇంట్లో వండిన ఆహారం, పాలు, దాల్, చికెన్, తాజా పండ్లను ఇష్టపడతాడు. జంక్ ఫుడ్కు ద
-
Rohit Sharma- Virat Kohli: టీమిండియా అభిమానులకు శుభవార్త.. మూడో టెస్ట్కు రోహిత్, విరాట్?!
రిపోర్టుల ప్రకారం BCCI వారిని లార్డ్స్లో జరిగే మూడవ టెస్ట్ మ్యాచ్ చూడటానికి ఆహ్వానించబోతోందని కూడా సమాచారం. ఒకవేళ ఈ రిపోర్టులు నిజమైతే రోహిత్-విరాట్ (RO-KO) ఒకే వేదికపై ట
-
-
-
Dalai Lama: దలైలామా జీవితం ఆధారంగా తీసిన సినిమాలు ఇవే!
జ్యాంగ్-జాక్స్ అన్నౌద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆస్ట్రియన్ పర్వతారోహకుడు హెన్రిచ్ హారర్ నిజమైన కథ ఆధారంగా రూపొందింది. ఈ సినిమాలో అతను టిబెట్లో గడిపిన సమయం గురించ
-
Gold- Silver Prices: తొలి ఏకాదశి రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
జులై 5న 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర 98,830 రూపాయలు, 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర 90,600 రూపాయలు ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ 100 గ్రాముల బంగారం ధర 9,88,300 రూపాయలు.
-
Ex-CJI Chandrachud: మాజీ సీజేఐ చంద్రచూడ్కు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. ప్రభుత్వ నివాసం ఖాళీ చేయాలని!
భారత చీఫ్ జస్టిస్గా 2 సంవత్సరాలు పనిచేసిన చంద్రచూడ్ 2024 నవంబర్ 10న రిటైర్ అయ్యారు. ఆయన అధికారంలో ఉన్న సమయంలో చీఫ్ జస్టిస్ నివాసంగా 5 కృష్ణ మీనన్ మార్గ్ బంగ్లాను పొందారు.
-
Most Sixes In Test: టెస్ట్ క్రికెట్లో ఇప్పటివరకు అత్యధిక సిక్స్లు కొట్టిన ఆటగాళ్లు వీరే!
పరిమిత ఓవర్ల క్రికెట్ ప్రభావం ఇప్పుడు టెస్ట్ క్రికెట్లో కూడా కనిపిస్తోంది. ఇక్కడ బ్యాట్స్మెన్ సిక్సర్లు కొట్టడానికి వెనుకాడటం లేదు. అందుకే ఇప్పుడు టెస్ట్ క్రికెట
-
-
Elon Musk: అన్నంత పని చేసిన మస్క్.. అమెరికాలో కొత్త పార్టీ ప్రకటన!
కొంతకాలం క్రితం వరకు మస్క్ ట్రంప్కు మద్దతు ఇచ్చారు. 2024 ఎన్నికల కోసం ఆయన కోట్ల డాలర్లు విరాళంగా ఇచ్చారు. ప్రభుత్వ ఖర్చులను తగ్గించేందుకు ట్రంప్తో కలిసి పనిచేశారు.
-
Alcohol Prices: మద్యం ప్రియులకు భారీ షాక్.. 50 శాతం ధరలు పెంపు, WHO కీలక ప్రకటన!
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలను మద్యం, పొగాకు, తీపి పానీయాల ధరలను 2035 నాటికి కనీసం 50 శాతం పెంచాలని కోరింది. ఈ సిఫారసు ఆరోగ్య సంబంధిత సమస్యలను తగ్గించ
-
Tholi Ekadashi: తొలి ఏకాదశి రోజు నాన్ వెజ్ తినొచ్చా?
ఏకాదశి రోజున శ్రీ విష్ణువును ఆరాధించడం, శరీరాన్ని, మనస్సును శుద్ధి చేసుకోవడం కోసం ఉపవాసం లేదా సాత్విక ఆహారం తీసుకోవడం సంప్రదాయం.
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand