-
EPFO: పీఎఫ్ ఖాతా ఉన్నవారికి మరో గుడ్ న్యూస్.. ఇకపై మిస్డ్ కాల్తో!
సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ (CPPS) ప్రారంభం మరొక పెద్ద సంస్కరణ. CPPS నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్లాట్ఫాం ద్వారా బ్యాంక్ ఖాతాల్లో నేరుగా పెన్షన్ చ
-
Indian Army: ఆపరేషన్ సిందూర్.. మరో వీడియో విడుదల చేసిన ఇండియన్ ఆర్మీ!
వీడియోలో చూపిన దాడులు మురిద్కే, బహవల్పూర్, కోట్లీ, ముజఫ్ఫరాబాద్ వంటి ప్రాంతాలలోని ఉగ్రవాద స్థావరాలపై జరిగినవి. ఈ దాడులు ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ ఆధారంగా, పౌరులకు హాని క
-
High Blood Pressure: హైపర్టెన్షన్.. కళ్లపై ప్రభావం చూపుతుందా?
దీన్ని పూర్తిగా తొలగించే చికిత్స లేనప్పటికీ నియంత్రించడానికి జీవనశైలిలో మార్పులు, తీవ్రమైన సందర్భాల్లో డాక్టర్ నుంచి యాంటీహైపర్టెన్సివ్ మందులు తీసుకోవచ్చు.
-
-
-
Gold Rate In India: నేటి బంగారం ధరలు ఇవే.. రూ. 35,500 తగ్గిన గోల్డ్ రేట్?
మే 12న 24 క్యారెట్ 100 గ్రాముల బంగారం ధరలో 32,200 రూపాయలు, మే 14న 5,400 రూపాయలు, మే 15న 21,300 రూపాయలు తగ్గాయి. మే 13- మే 16న 100 గ్రాముల బంగారం ధరలో 11,400 రూపాయలు, 12,000 రూపాయలు పెరిగాయి.
-
IND vs ENG: ఇంగ్లండ్తో టెస్టు సిరీస్.. టీమిండియా జట్టు ప్రకటన ఆలస్యం?
ఐపీఎల్ 2025 మళ్లీ ప్రారంభమైన కారణంగా ఇంగ్లండ్ పర్యటన కోసం భారత జట్టు ప్రకటనలో జాప్యం జరిగింది. మొదట్లో బోర్డు సెక్రటరీ దేవజిత్ సైకియా మే 20 నాటికి జట్టును ప్రకటిస్తామని చ
-
White Pigeons: కోహ్లీకి వీడ్కోలు పలికిన పావురాలు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!
మే 12న విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫేర్వెల్ మ్యాచ్ ఆడకుండానే టెస్ట్కు వీడ్కోలు పలకడంతో చాలా మంది అభిమానులు నిరాశకు గురయ్యారు. అందుక
-
RCB vs KKR: కేకేఆర్ కొంపముంచిన వర్షం.. బెంగళూరు- కోల్కతా మ్యాచ్ రద్దు!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. బెంగళూరులో నాన్ స్టాఫ్గా కురిసిన వర్షం వల్ల టాస్ కూడా జరగలేదు. ఈ మ్యా
-
-
Amit Shah: పాకిస్తాన్పై సంచలన వ్యాఖ్యలు చేసిన హోం మంత్రి అమిత్ షా!
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రస్తుతం రెండు రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్నారు. పర్యటన మొదటి రోజున ఆయన గుజరాత్ రాజధాని గాంధీనగర్కు చేరుకున్నారు. అక్కడ ఆయన పలు కార్యక్రమ
-
Jyoti Malhotra: భారత్లో ఉంటూ పాకిస్తాన్కు గూఢచర్యం చేసిన మహిళా యూట్యూబర్!
పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేసిన ఆరోపణలతో హరియాణాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను అరెస్టు చేశారు. ఈ కేసులో పంజాబ్లోని మలేర్కోట్లా, హరియాణా నుంచి మొత్తం ఆరుగుర
-
RCB vs KKR Match: ఆర్సీబీ vs కేకేఆర్ మ్యాచ్లో భారత సైన్యం కోసం బీసీసీఐ కీలక నిర్ణయం!
నేటి నుంచి ఐపీఎల్ 2025 2.0 ప్రారంభం కానుంది. బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ- కేకేఆర్ మధ్య సీజన్లోని 58వ మ్యాచ్ జరగనుంది. భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నడుమ
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand