-
Online Gaming Bill: ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు కేంద్రం ఆమోదం!
ఆన్లైన్ గేమింగ్ యాప్లను ఉపయోగించడం యువతకు ఒక అలవాటుగా మారింది. పిల్లలు కూడా ఆన్లైన్ గేమ్లు ఆడటంలో ఎక్కువ సమయం గడుపుతున్నారు.
-
KCR: మాజీ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం!
కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ కమిషన్ నివేదికలో అన్ని వాస్తవాలు ఉన్నాయని, ఇది కేవలం అవినీతిని వెలికితీయడానికే ఉద్దేశించినదని చెబుతోంది. కమిషన్ నివేదిక ఆధారంగా దోషులు
-
GST Reforms: జీఎస్టీ సంస్కరణలు.. రాష్ట్రాలకు భారీ నష్టం?!
రాష్ట్రాలు అంతర్గత అంచనాల ప్రకారం.. ఆదాయ వృద్ధి రేటు 8%కి తగ్గుతుందని అంటున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఈ రేటు 11.6% ఉంది, అయితే 2017లో GST అమలు కావడానికి ముందు అది దాదాపు 14%గా ఉం
-
-
-
Trump: ట్రంప్ కావాలనే భారత్ను టార్గెట్ చేశారా? నిపుణుల అభిప్రాయం ఇదే!
భారతదేశం ట్రంప్ 2.0 కొత్త వ్యూహానికి బాధిత దేశమైంది. ఇందులో మిత్రులను అవమానించడం, ప్రత్యర్థులతో సాన్నిహిత్యాన్ని పెంచుకోవడం వంటివి ఉన్నాయి.
-
Shreyas Iyer: బీసీసీఐపై టీమిండియా ఫ్యాన్స్ గుర్రు.. కారణమిదే?
నిరంతరంగా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నప్పటికీ శ్రేయస్ అయ్యర్ పేరు ఆసియా కప్ 2025 జట్టులో లేదు. అయ్యర్ను పక్కనపెట్టడంతో సోషల్ మీడియాలో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశ
-
India Asia Cup 2025 Squad: ఆసియా కప్కు భారత్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో మహమ్మద్ సిరాజ్ను చేర్చలేదు. ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో సిరాజ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.
-
Ambati Rayudu: సూర్యకుమార్ యాదవ్ క్యాచ్పై అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు!
బౌండరీ తాడు దాని అసలు స్థానంలో ఉండి ఉంటే ఈ షాట్ సిక్సర్ అయ్యేదా అని రాయుడుని అడిగినప్పుడు అతను ఆ ప్రశ్నను సూర్యకుమార్ వైపు మళ్లించాడు.
-
-
Heavy Rain: తెలంగాణ, ఏపీకి భారీ వర్ష సూచన.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక!
ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరం వైపు కదులుతున్న వాయుగుండం ప్రభావంతో కోస్తా ఆంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, రాయలసీమలో మోస్తరు వర్షాలు ఉంటాయని వాతావరణ శ
-
CM Revanth Reddy: టీ ఫైబర్పై సమగ్ర నివేదిక సమర్పించండి: CM రేవంత్ రెడ్డి
ఈ సమావేశం టీ ఫైబర్ ప్రాజెక్ట్ను వేగవంతం చేయడానికి, పారదర్శకంగా ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సూచిస్తుంది.
-
Minister Lokesh: ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్కు మంత్రి లోకేష్, ఎంపీ శివనాథ్ అభినందనలు
ఈ భేటీలో సీపీ రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైతే అది దేశ రాజకీయాలకు, ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి ఒక గొప్ప గౌరవం అని నేతలు అభిప్రాయపడ్డారు.

- Telugu News
- ⁄Author
- ⁄Gopi Gopi