-
Nimisha Priya: నిమిషా ప్రియా కేసులో బిగ్ ట్విస్ట్.. మరణశిక్ష తప్పేలా లేదు, ఎందుకంటే?
నిమిషా ప్రియాకు బుధవారం (16 మే 2025) మరణశిక్ష జరగాల్సి ఉండగా సుదీర్ఘ చర్చల తర్వాత ఈ శిక్షను తాత్కాలికంగా నిలిపివేశారు.
-
ICC Test Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్.. టాప్ బ్యాట్స్మెన్ ఎవరో తెలుసా?
నంబర్-1 టెస్ట్ బౌలర్గా టీమిండియా బౌలర్ బుమ్రా నిలిచాడు. అతని ఖాతాలో 901 పాయింట్లు ఉన్నాయి. బుమ్రా లార్డ్స్లో ఏడు వికెట్లు పడగొట్టాడు. మొదటి ఇన్నింగ్స్లో ఐదు వికెట్
-
500 Notes: ఏటీఏంలో రూ. 500 నోట్లు బంద్.. నిజమేనా?
రిజర్వ్ బ్యాంక్ ఇటీవల నిబంధనలలో మార్పులు చేస్తూ.. సెప్టెంబర్ 30, 2025 నాటికి ATMలలో 75 శాతం నోట్లు 100-200 రూపాయల నోట్లుగా ఉండాలని ఆదేశించింది.
-
-
-
Olympics 2028: ఒలింపిక్స్లో క్రికెట్ షెడ్యూల్ విడుదల.. 18 రోజులపాటు ఫ్యాన్స్కు పండగే, కానీ!
కొత్త షెడ్యూల్ ప్రకారం.. రోజుకు రెండు మ్యాచ్లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్ ఉదయం 7 గంటలకు జరగనుంది. రెండవ మ్యాచ్ రాత్రి 9:30 గంటలకు ఆడనున్నారు. ఒక మ్యాచ్ ఉదయం, మరొకటి ర
-
NCERT: ఎనిమిదో తరగతి పాఠ్యపుస్తకంలో భారీ మార్పులు!
ఇప్పుడు పుస్తకంలో ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్ కాలంలో ధార్మిక అసహనం ఉదాహరణలను పేర్కొన్నారు. అక్బర్ను సహనం, క్రూరత్వం మిశ్రమంగా వర్ణించారు.
-
RBI Repo Rate: ఇల్లు కొనాలనుకునేవారికి భారీ శుభవార్త!
జూన్ నెలలో కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారిత ద్రవ్యోల్బణ రేటు మే నెలలో 2.8 శాతం నుండి తగ్గి 2.1 శాతానికి చేరింది. ఆహార పదార్థాల ధరలు తగ్గడం వల్ల ఈ ద్రవ్యోల్బణం తగ్గింది.
-
WTC Test Matches: డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక మ్యాచ్లు గెలిచిన జట్లు ఇవే!
ఇంగ్లాండ్ 69 మ్యాచ్లలో 34 విజయాలతో రెండవ స్థానంలో ఉంది. అయితే టీమ్ ఇండియా 60 మ్యాచ్లలో 32 మ్యాచ్లు గెలిచి మూడవ స్థానంలో ఉంది.
-
-
BCCI: రోహిత్, విరాట్ రిటైర్మెంట్.. బీసీసీఐ కీలక ప్రకటన!
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి నడుస్తున్న చర్చలకు స్వస్తి పలుకుతూ బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కీలక వ్యాఖ్యలు చేశారు.
-
UK Visa: లండన్ వెళ్లాలని అనుకుంటున్నారా? అయితే మీ అకౌంట్లో ఎంత డబ్బు ఉండాలంటే?!
వీసా దరఖాస్తులో అనేక వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ఉదాహరణకు మీ పేరు, పుట్టిన తేదీ, పాస్పోర్ట్ నంబర్, వైవాహిక స్థితి, ప్రయాణ ఉద్దేశం, మీరు ఎక్కడ ఉ
-
Kerala Nurse Nimisha Priya: కేరళ నర్స్ నిమిషాకు బిగ్ రిలీఫ్.. ఉరిశిక్ష వాయిదా!
భారతదేశానికి యెమెన్లో శాశ్వత దౌత్య కార్యాలయం (రాయబార కార్యాలయం) లేదు. 2015లో రాజకీయ అస్థిరత కారణంగా రాజధాని సనాలోని భారత రాయబార కార్యాలయం మూసివేయబడింది.
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand