-
శ్రేయస్ అయ్యర్పై బీసీసీఐ జరిమానా.. గతేడాది కూడా ఇదే తప్పు!
శ్రేయస్ అయ్యర్ 2025లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. గత సీజన్లో కూడా స్లో ఓవర్ రేట్ కారణంగా అతనిపై రెండుసార్లు జరిమానా విధించారు.
-
గుజరాత్ టైటాన్స్పై పంజాబ్ కింగ్స్ ఘనవిజయం!
163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్కు కూడా ఆరంభంలోనే షాక్ తగిలింది. ప్రియాంశ్ ఆర్య కేవలం 7 పరుగులకే అవుట్ అయ్యాడు.
-
టీం ఇండియా బిజీ షెడ్యూల్.. ఐపీఎల్ తర్వాత జింబాబ్వే పర్యటనకు!
2027 వరల్డ్ కప్ జింబాబ్వే, నమీబియా, దక్షిణాఫ్రికా వేదికగా జరగనుంది. అక్కడి పరిస్థితులపై అవగాహన పెంచుకోవడానికి ఈ పర్యటన ఆటగాళ్లకు ఉపయోగపడుతుంది.
-
-
-
తలస్నానం చేసే సరైన పద్ధతి ఇదే అని మీకు తెలుసా?!
అతి వేడి నీటితో తలస్నానం చేయడం వల్ల జుట్టులోని తేమ ఆవిరైపోయి పొడిబారుతుంది. ఇది హెయిర్ క్యూటికల్స్ను దెబ్బతీస్తుంది.
-
గ్యాస్తో పని లేకుండా ఫుడ్ తయారుచేసుకోండిలా!
గ్యాస్తో పని లేకుండా తక్కువ ఖర్చుతో రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. గ్యాస్ వాడకుండా తయారు చేయగల 3 ప్రత్యేక వంటకాలు ఏంటో చూద్దాం..!
-
అమెరికా-ఇరాన్ యుద్ధం.. ఎంత నష్టమో తెలుసా?
అమెరికా- ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ఇరు దేశాలకు భారీ నష్టాన్ని కలిగిస్తోంది. నెల రోజులు గడిచినా యుద్ధం తగ్గుముఖం పట్టడం లేదు.
-
టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ?!
ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ పై వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్ ఆడి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
-
-
ఐపీఎల్లో మలింగను వెనక్కి నెట్టిన జడేజా!
రవీంద్ర జడేజా 2008లో ఐపీఎల్ తొలి సీజన్లో ఛాంపియన్గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టులో సభ్యుడు. ఆ తర్వాత 2012లో సీఎస్కేలో చేరి ఎంఎస్ ధోనీ నాయకత్వంలో కీలక ఆటగాడిగా ఎదిగా
-
అమెరికా-ఇరాన్ యుద్ధం.. తిరగబడ్డ ట్రంప్ వ్యూహం!
ఈ యుద్ధం ఇంతటి బహుమితీయ రూపం దాల్చుతుందని అమెరికా ఊహించలేదు. ఇప్పుడు ఏం చేయాలో పాలుపోక అమెరికా సతమతమవుతోంది.
-
అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన ఓలా.. రూ. 49,999కే ఎలక్ట్రిక్ వాహనం!
పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల దృష్ట్యా దేశం ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని ఓలా సిఎమ్డి భవిష్ అగర్వాల్ పేర్కొన్నారు.
- Telugu News
- ⁄Author
- ⁄Gopi Gopi