-
అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్ లక్ష్యంగా ఇరాన్ దాడి!
అమెరికన్ టెక్ కంపెనీలను ఇరాన్ "శత్రువు మౌలిక సదుపాయాలు"గా పరిగణిస్తోంది. ఈ దాడి తర్వాత గల్ఫ్ ప్రాంతమంతా ఆందోళన పెరిగింది.
-
49 రోజుల్లో 5 సిరీస్లు.. 4 దేశాల్లో పర్యటించనున్న టీమిండియా!
ఐసీసీ టీ-20 వరల్డ్ కప్ 2026 గెలిచిన తర్వాత టీమ్ ఇండియా ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ప్రస్తుతం భారత ఆటగాళ్లందరూ ఐపీఎల్ 2026లో ఆడుతూ కనిపిస్తున్నారు.
-
ఫిఫా వరల్డ్ కప్ 2026.. మొత్తం 48 జట్లు!
క్వాలిఫికేషన్ ఫైనల్ రౌండ్ నుండి 6 జట్లు టోర్నమెంట్ కోసం అర్హత సాధించాయి. ఈ జట్లలో సుడాన్, టర్కీ, బోస్నియా, హెర్జెగోవినా, చెక్ రిపబ్లిక్, ఇరాక్, డీఆర్ కాంగో పేర్లు ఉన్నాయి
-
-
-
అలర్ట్.. నేటి నుంచి కీలక మార్పులు!
మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రిబ్యునల్ (MACT) నుండి వచ్చే పరిహారంపై లభించే వడ్డీని ఇప్పుడు పూర్తిగా పన్ను రహితం చేశారు.
-
సరైన నిద్ర లేకపోతే డిప్రెషన్ తప్పదా?!
నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. నిద్రకు.. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ మధ్య విడదీయలేని సంబంధం ఉంది. అంటే ఎవరైతే ఆందోళన లేదా డిప్రెషన్తో బాధపడుతుంటారో, వారి నిద్రపై ప్
-
ఇండియా పోస్ట్ గ్రామీణ డాక్ సేవక్.. రెండో మెరిట్ లిస్ట్ ఎప్పుడంటే?
రెండో మెరిట్ లిస్ట్లో పేరు ఉన్న అభ్యర్థులు తమకు కేటాయించిన డివిజనల్ ఆఫీస్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి.
-
మరికాసేపట్లో లక్నో వర్సెస్ ఢిల్లీ మ్యాచ్.. పిచ్ రిపోర్ట్ ఇదే!
లక్నో సూపర్ జెయింట్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ సమయంలో వర్షం పడే అవకాశం లేదు. మ్యాచ్ సమయంలో ఉష్ణోగ్రత 28 నుండి 32 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుందని అంచనా.
-
-
జింబాబ్వే టూర్కు భారత్ జట్టు.. కెప్టెన్ ఎవరంటే?!
గత కొంతకాలంగా టీమ్ ఇండియా ప్రతి ఏడాది జింబాబ్వే పర్యటనకు వెళ్తోంది. భారత జట్టు షెడ్యూల్ను గమనిస్తే గత 4 ఏళ్లలో ఇది జింబాబ్వేలో జట్టుకు మూడవ పర్యటన.
-
పెట్రోల్ ధరలపై కేంద్రం కీలక ప్రకటన..!
పీఎన్జీ, సీఎన్జీల 100 శాతం సరఫరాను నిర్ధారించామని, పెట్రోల్- డీజిల్ కూడా తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
-
పీఎం ఈ-డ్రైవ్ పథకాన్ని పొడిగించిన కేంద్రం.. ఎవరు అర్హులు అంటే?!
ప్రభుత్వం ఈ పథకం కోసం భారీ బడ్జెట్ను కేటాయించింది. రోడ్లపై కాలుష్యాన్ని వెదజల్లే పెట్రోల్ వాహనాల సంఖ్యను తగ్గించడం, ‘నెట్ జీరో’ ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకోవడమే దీన
- Telugu News
- ⁄Author
- ⁄Gopi Gopi