-
టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్లో ఆడేందుకు బంగ్లాదేశ్ విముఖత, స్పందించిన భారత ప్రభుత్వం!
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఇప్పుడు ఐసీసీకి రెండో లేఖను పంపింది. అందులో టీ20 వరల్డ్ కప్ను భారత్ నుండి శ్రీలంకకు మార్చాలని వారు కోరారు.
-
నేటి నుంచే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్.. తొలి మ్యాచ్ ఏ జట్ల మధ్య అంటే?
సాయంత్రం 6:45 గంటలకు ప్రారంభ వేడుకలు ఉంటాయి. ఇందులో సింగర్ హనీ సింగ్, నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
-
మీ వెండి వస్తువులకు ఉన్న నలుపును వదిలించుకోండి ఇలా?!
షెఫ్ పంకజ్ ప్రకారం.. బేకింగ్ సోడా, అల్యూమినియం ఫాయిల్ సహాయంతో వెండిని సులభంగా శుభ్రం చేయవచ్చు. దీని కోసం మీకు ఒక గాజు గిన్నె కూడా అవసరమవుతుంది.
-
-
-
ప్రభాస్ రాజాసాబ్.. పార్ట్-2 పేరు ఇదేనా?!
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టి.జి. విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించారు. ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రి
-
బ్రిటన్లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?
మరోవైపు బ్రిటన్ ఆన్లైన్ భద్రతా చట్టాన్ని ఎలోన్ మస్క్ విమర్శించారు. ఈ చట్టం ప్రజల గొంతు నొక్కడానికేనని ఆయన వాదిస్తున్నారు.
-
మకర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!
ఈ ఏడాది మకర సంక్రాంతి జనవరి 14, బుధవారం నాడు వచ్చింది. సూర్య సంక్రమణ సమయం మధ్యాహ్నం 3:06 గంటలకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తారు.
-
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వద్ద ఎంత సంపద ఉందంటే?
ఐసీసీ (ICC) రెవెన్యూ వాటాలో సింహభాగం బీసీసీఐకే దక్కుతుంది. బ్రాడ్కాస్టింగ్ రైట్స్ (ప్రసార హక్కులు) ద్వారా భారీ ఆదాయం వస్తుంది. 2023-28 కాలానికి గానూ వయాకామ్ 18 సంస్థతో రూ. 5,963 కో
-
-
శశాంకాసనం అంటే ఏమిటి? దాని ఉపయోగాలేంటి?
రోజంతా కూర్చుని పని చేయడం వల్ల వెన్ను, నడుము భాగంలో వచ్చే అలసటను ఇది తగ్గిస్తుంది. వెన్నెముకను సరళంగా మారుస్తుంది.
-
టీమిండియా జట్టుతో కలవని స్టార్ ఆటగాళ్లు.. ఎవరంటే?
ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో పంజాబ్, ముంబై, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, సౌరాష్ట్ర, విదర్భ జట్లు క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నాయి.
-
టైఫాయిడ్ జ్వరం ఇంకా భయంకరంగా మారనుందా?
అధ్యయనం ప్రకారం టైఫాయిడ్ కేసులు ఎక్కువగా 5 నుండి 9 ఏళ్ల వయస్సు గల పిల్లల్లో కనిపిస్తున్నాయి. వీరిలోనే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ కేసులు కూడా అధికంగా ఉన్నాయి.
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand