-
మహిళల్లో పెరుగుతున్న క్యాన్సర్ ముప్పు.. ప్రతి 8 నిమిషాలకు ఒక మరణం!
గర్భాశయం దిగువ భాగాన్ని 'సర్విక్స్' అంటారు. ఈ భాగంలో వచ్చే క్యాన్సర్నే సర్వైకల్ క్యాన్సర్ అంటారు. ఇది ప్రధానంగా హ్యూమన్ పాపిలోమా వైరస్ సంక్రమణ వల్ల వస్తుంది.
-
భారత ఈవీ మార్కెట్లోకి సుజుకి ఎంట్రీ.. ధర ఎంతంటే?!
కొత్త స్కూటర్ కొనుగోలుదారుల కోసం సుజుకి అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా 7 ఏళ్లు లేదా 80,000 కిలోమీటర్ల వరకు ఎక్స్టెండెడ్ వారంటీ.
-
భక్తుల మనోభావాలతో చెలగాటమాడితే సహించేది లేదు: మంత్రి వాసంశెట్టి సుభాష్
కూటమి ప్రభుత్వం వచ్చాక ఆలయాల్లో ఏర్పాటు చేసిన ఫీడ్బ్యాక్ బుక్స్లో 99 శాతం మంది భక్తులు సానుకూల స్పందన ఇచ్చారని మంత్రి తెలిపారు.
-
-
-
రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల వరకు ఉచిత క్యాష్లెస్ వైద్యం!
నేషనల్ హైవేల (NH) పై ప్రతి కొన్ని కిలోమీటర్లకు ఒకసారి ‘ఎమర్జెన్సీ కాంటాక్ట్ బోర్డులు’ ఏర్పాటు చేస్తున్నారు. వీటిపై దగ్గరలోని క్యాష్లెస్ ఆసుపత్రుల దూరం, ఫోన్ నంబర్లు
-
టీమ్ ఇండియాకు భారీ షాక్.. ప్రాక్టీస్ సెషన్లో రిషబ్ పంత్కు గాయం!
ప్రస్తుతానికి వన్డేల్లో వికెట్ కీపర్ బ్యాటర్గా కేఎల్ రాహుల్ మొదటి ప్రాధాన్యతగా ఉండగా పంత్ బ్యాకప్గా జట్టులో ఉన్నారు.
-
న్యూజిలాండ్తో వన్డే సిరీస్.. టీమిండియా జట్టు ఇదేనా!
స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తిరిగి జట్టులోకి రావడంతో ప్రసిద్ధ్ కృష్ణను ప్లేయింగ్ 11 నుండి తప్పించవచ్చు. యువ బౌలర్ హర్షిత్ రాణాకు ఇప్పటికే జట్టులో స్థానం ఖాయమైనట్లు కని
-
తెలంగాణ ఎప్సెట్ అభ్యర్థులకు శుభవార్త!
ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ వంటి ఉన్నత విద్యా కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థుల కోసం ఈ శిక్షణను రూపొందించారు.
-
-
అయోధ్యలో కలకలం.. రామ్ మందిర్ ప్రాంగణంలో నమాజ్?!
శనివారం ఉదయం రామ్ మందిర్ దక్షిణ 'పర్కోట' (ప్రహరీ గోడ) వద్ద ఒక యువకుడు నమాజ్ చేయడానికి ప్రయత్నించాడు. అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకోగా, ఆ యువకుడు నినాదాలు చేయడ
-
నెట్స్లో సందడి చేసిన విరాట్ కోహ్లీ.. అర్ష్దీప్ సింగ్ను అనుకరిస్తూ నవ్వులు పూయించిన కింగ్!
కోహ్లీ చేసిన ఈ అల్లరిని చూసి టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పడి పడి నవ్వారు. రోహిత్ నవ్వుతో క్యాంప్లో మరింత ఉత్సాహం నెలకొంది.
-
ఎస్బీఐ రియల్ టైమ్ ఎక్స్ప్రెస్ క్రెడిట్.. 35 లక్షల వరకు పర్సనల్ లోన్!
బ్యాంక్ నిబంధనల ప్రకారం సిబిల్ స్కోర్ చెక్ చేయడం నుండి లోన్ అప్రూవల్ వరకు అన్ని ప్రక్రియలు డిజిటల్గానే జరుగుతాయి. దీనివల్ల తక్కువ సమయంలోనే లోన్ అమౌంట్ మీ చేతికి అంద
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand