-
మీ పిల్లలు మట్టి లేదా గోడ సున్నం తింటున్నారా?
చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఆడుకుంటూ మట్టిని, సున్నాన్ని లేదా గోడ పెచ్చులను తింటున్నారని ఆందోళన చెందుతుంటారు.
-
మిడిల్ ఈస్ట్లో యుద్ధం.. 12వ తరగతి పరీక్షలను రద్దు చేసిన సీబీఎస్ఈ!
అరబ్ దేశాల్లో దాదాపు ఒక కోటి మంది భారతీయులు నివసిస్తున్నారు. భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల ప్రజలు ఈ ప్రాంతంలో స్థిరపడ్డారు.
-
వినియోగదారులకు అలర్ట్.. బ్యాంకులకు వరుసగా సెలవులు!
ఉగాది (తెలుగు నూతన సంవత్సరం), గుడి పడ్వా, సజీబు నోంగ్మా పన్బా (చెయిరావోబా), మొదటి నవరాత్రి సందర్భంగా ఆర్బీఐ ఈ సెలవు ఇచ్చింది.
-
-
-
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పారిపోయారా?
ఈ వార్తలపై నెతన్యాహు కార్యాలయం స్పష్టమైన సమాధానం ఇచ్చింది. సోషల్ మీడియాలో వస్తున్న మరణ వార్తలపై అనాడోలు ఏజెన్సీ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ప్రధాని కార్యాలయం ఇలా స్పం
-
డ్రగ్స్ కేసు.. ఎంపీ పుట్టా మహేష్ యాదవ్పై కుట్ర జరుగుతుందా?!
ఈ కేసులో అత్యంత విచిత్రమైన అంశం ఎంపీ మహేష్ యాదవ్కు నిర్వహించిన డ్రగ్స్ పరీక్షలు. తొలుత నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు 'నెగెటివ్' అని తేలింది.
-
సంతోషం అనేది కేవలం మనసుకి సంబంధించిన విషయమే కాదంట!
మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి సమతుల్య ఆహారం, శారీరక శ్రమ, విశ్రాంతి మూడింటినీ పాటించడం అవసరం.
-
భారత క్రికెట్కు స్వర్ణయుగం.. రోహిత్ శర్మ ఉద్వేగభరిత వ్యాఖ్యలు!
రోహిత్ శర్మ తన ప్రసంగంలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు.
-
-
ఇకపై వీరికి ఎల్పిజి సిలిండర్లు లభించవు!
పిఎన్జి కస్టమర్లు తమ ఎల్పిజి కనెక్షన్ను తప్పనిసరిగా సరెండర్ చేయాల్సి ఉంటుందని లేదా దానిని 'ఇన్యాక్టివ్' మోడ్లోకి మార్చాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
-
నేడు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీల ప్రకటన!
ఐదు రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలం మే, జూన్ 2026 మధ్య ముగుస్తోంది. అందువల్ల ప్రస్తుత ఎన్నికల ప్రక్రియ ఏప్రిల్ మరియు మే నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది.
-
ప్రధాని మోదీకి ఎఫ్ఎస్యుఐ అత్యవసర లేఖ.. భారత్ యుద్ధంలోకి ఎంటర్ అవుతుందా?
ఎఫ్ఎస్యుఐ అధ్యక్షుడు బంకిమ్ భారతి, ప్రధాన కార్యదర్శి మనోజ్ యాదవ్ ప్రధాని మోదీకి ఒక విన్నపం చేశారు.
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand