-
నేడు గుజరాత్ vs ముంబై మ్యాచ్.. గెలుపెవరిది?
నేడు సోమవారం (ఏప్రిల్ 20) ఐపీఎల్ 2026 సీజన్లోని 30వ లీగ్ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరగనుంది.
-
వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?
వోల్టేజ్ హెచ్చుతగ్గుల నుండి కంప్రెసర్, పీసీబీ బోర్డును కాపాడటానికి మంచి స్టెబిలైజర్ తప్పనిసరిగా వాడాలి.
-
హోర్ముజ్ జలసంధి.. ఇండియన్ నేవీ కొత్త అడ్వైజరీ!
హోర్ముజ్ మీదుగా వెళ్లే నౌకలను బంకర్లు, రాడార్ వ్యవస్థల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. లారక్ ద్వీపం హోర్ముజ్ ద్వీపానికి దక్షిణంగా సుమారు 33 కిలోమీటర్ల వెడల్పు ఉన
-
-
-
అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్.. ఇస్లామాబాద్లో మాత్రం లాక్డౌన్!
ఫిబ్రవరి 28 నుండి కొనసాగుతున్న అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా చమురు, ఇంధన సంక్షోభాన్ని సృష్టించాయి.
-
జపాన్లో భారీ భూకంపం!
భద్రతా కారణాల దృష్ట్యా పలు కీలక సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. ముఖ్యంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా బుల్లెట్ రైలు సేవలను కొంతకాలం పాటు ఆపివేశారు.
-
మీరు చక్కెర ఎక్కువగా తింటున్నారా?
చక్కెర ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు లేదా పానీయాలు తీసుకోవడం వల్ల శరీరంలో క్యాలరీలు పెరుగుతాయి కానీ పోషకాలు అందవు. దీనివల్ల బరువు వేగంగా పెరుగుతారు.
-
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!
ఇప్పుడు వన్డేల్లో కూడా టీమ్ ఇండియా అదే దశలో ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్లో దిగ్గజాలే అయినప్పటికీ నివేదికల ప్రకారం వారు ప్రదర్శన ఆధారంగానే జట్టులో
-
-
మరోసారి మెటాలో ఉద్యోగాల కోత?!
నివేదిక ప్రకారం.. మే 20 నుండి ప్రారంభమయ్యే తొలగింపులు మొదటి దశ మాత్రమే. 2026 ద్వితీయార్థంలో మరో రౌండ్ తొలగింపులు వచ్చే అవకాశం ఉందని వర్గాలు చెబుతున్నాయి.
-
కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!
టీ20 క్రికెట్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న క్రిస్ గేల్ ఇప్పుడు ఒక కొత్త జట్టుకు యజమాని అయ్యారు. 'యూనివర్స్ బాస్' యూరోపియన్ టీ20 లీగ్లో ఒక జట్టును కొనుగోల
-
బీజేపీ మాజీ ఎంపీ మృతి.. పీఎం మోదీ సంతాపం
బల్బీర్ పుంజ్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఒక భావోద్వేగపూరిత పోస్ట్ చేశారు.
- Telugu News
- ⁄Author
- ⁄Gopi Gopi