-
క్రిస్మస్ పండుగ.. డిసెంబర్ 25నే ఎందుకు జరుపుకుంటారు?
యేసు క్రీస్తు పుట్టినరోజు వేడుక కాబట్టి కేక్ కట్ చేసే సంప్రదాయం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ రోజున ప్రజలు ప్రత్యేకంగా కేకులు తయారు చేసుకుని ఆనందాన్ని పంచుకుంటారు.
-
అరావళి పర్వతాల్లో మైనింగ్పై కేంద్రం నిషేధం!
ప్రస్తుతం నడుస్తున్న గనుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని కేంద్రం తెలిపింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల ప్రకారం పర్యావరణ భద్రతా చర్యలు ఖ
-
టీ20 వరల్డ్ కప్ 2026 జట్టు నుండి శుభ్మన్ గిల్ అవుట్.. కారణమిదేనా?
ఈ ఏడాది గిల్ టెస్ట్ కెప్టెన్గా ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో 754 పరుగులు చేసి అదరగొట్టారు. దీంతో ఆయనకు వన్డే కెప్టెన్సీ, టీ20 వైస్ కెప్టెన్సీ కూడా దక్కాయి.
-
-
-
జపాన్లో విడుదలకు సిద్ధమైన యానిమల్.. డేట్ కూడా ఫిక్స్!
అయితే హిందీ సినిమాలకు జపాన్ ఒక పరిమితమైన మార్కెట్. 'యానిమల్' వంటి వైల్డ్ యాక్షన్ సినిమాకు అక్కడి ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం.
-
భారత విమానయాన రంగంలోకి కొత్తగా మూడు ఎయిర్లైన్స్!
దేశీయ మార్కెట్లో ఇండిగో ఒక్కటే సుమారు 65 శాతం వాటాను కలిగి ఉండగా.. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లతో కలిపి ఈ నియంత్రణ 90 శాతానికి చేరుకుంటుంది.
-
విజయ్ హజారే ట్రోఫీలో రికార్డుల విధ్వంసం.. ఇషాన్ కిషన్ మెరుపు సెంచరీ!
మరోవైపు సిక్కింతో జరిగిన మ్యాచ్లో బీహార్ బ్యాటర్లు ఊచకోత కోశారు. వైభవ్ సూర్యవంశీ 84 బంతుల్లో 190 పరుగులు (16 ఫోర్లు, 15 సిక్సర్లు) చేశాడు. సకిబుల్ గని 40 బంతుల్లో 128 పరుగులు నాట
-
ఆర్సీబీ స్టార్ బౌలర్ యశ్ దయాల్కు చుక్కెదురు!
జైపూర్ మెట్రోపాలిటన్ కోర్టు (POCSO కోర్టు-3) న్యాయమూర్తి అల్కా బన్సల్ తన ఉత్తర్వుల్లో కీలక వ్యాఖ్యలు చేశారు.
-
-
భోజనం తర్వాత నిద్ర వస్తోందా? అది కేవలం బద్ధకం కాకపోవచ్చు!
వైద్యుల అభిప్రాయం ప్రకారం.. భోజనం చేసిన ప్రతిసారీ తీవ్రమైన నిద్ర, అలసట వస్తుంటే అది 'ఇన్సులిన్ రెసిస్టెన్స్' ప్రారంభ లక్షణం కావచ్చు. ఈ స్థితిలో శరీరం చక్కెరను శక్తిగా మ
-
భారత్ చుట్టూ చైనా సైనిక వ్యూహం.. పెంటగాన్ నివేదికలో సంచలన విషయాలు!
మలక్కా స్ట్రెయిట్ వద్ద అమెరికా, భారత నావికాదళాల నుండి ముప్పు పొంచి ఉందన్నది చైనా ప్రధాన ఆందోళనగా నివేదిక పేర్కొంది. అలాగే హోర్ముజ్ స్ట్రెయిట్, ఆఫ్రికా-మధ్యప్రాచ్య సమ
-
2026లో టాటా మోటార్స్ నుంచి రాబోతున్న సరికొత్త ఎలక్ట్రిక్ కార్లు ఇవే!
అధిక వోల్టేజ్ బ్యాటరీ సెల్స్ను ఇకపై భారత్లోనే తయారు చేయనున్నట్లు టాటా ధృవీకరించింది. గుజరాత్లోని సానంద్లో ఏర్పాటు చేస్తున్న 'అగ్రతాస్' గీగాఫ్యాక్టరీ నుండి ఈ సెల
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand