-
రోహిత్, విరాట్ కోహ్లీ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడం మంచిదే: మాజీ క్రికెటర్
కేవలం వన్డేలపై దృష్టి పెట్టాక వీరిద్దరి ఫామ్ అద్భుతంగా ఉంది. రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో 202 పరుగులతో 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచారు. దక్షిణాఫ్
-
ఆవనూనె స్వచ్ఛతను గుర్తించండిలా?!
ఒక గిన్నెలో కొంచెం ఆవనూనె తీసుకుని ఫ్రీజర్లో పెట్టండి. స్వచ్ఛమైన నూనె గడ్డకట్టదు. ద్రవ రూపంలోనే ఉంటుంది. ఒకవేళ నూనె గడ్డకట్టి, తెల్లటి మచ్చలు కనిపిస్తే, అందులో పామాయ
-
8వ వేతన సంఘం.. జనవరి 1 నుండి జీతాలు ఎందుకు పెరగలేదు?
జనవరి 2026 నాటికి ఇది అమలు కావాల్సి ఉన్నప్పటికీ ఆలస్యానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. 8వ వేతన సంఘం ఏర్పాటుపై ప్రస్తుతం ఎటువంటి ప్రతిపాదన పరిశీలనలో లేదని ఆర
-
-
-
భారతదేశంలో అత్యంత అందమైన రైలు మార్గాలివే!!
హిమాచల్ ప్రదేశ్ అసలైన అందం కేవలం షిమ్లా లేదా మనాలిలో మాత్రమే కాదు, కాంగ్రా లోయ వంటి ప్రదేశాలలో కూడా దాగి ఉంది. మీరు ప్రశాంతంగా టీ తాగుతూ కొండలను చూడాలనుకుంటే, కాంగ్రా వ
-
రోహిత్, విరాట్లపై కెప్టెన్ శుభ్మన్ గిల్ సంచలన వ్యాఖ్యలు!
వన్డే ఫార్మాట్లో టీమ్ ఇండియా అద్భుత ప్రదర్శన వెనుక రోహిత్, విరాట్ కీలక పాత్ర పోషిస్తున్నారు. 2027 వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా వీరిద్దరూ జట్టుకు ఎంతో ముఖ్యం.
-
ఎక్స్ కీలక నిర్ణయం.. భారత ప్రభుత్వ ఆదేశాలతో అభ్యంతరకర కంటెంట్పై వేటు!
గ్రోక్ (Grok) అనేది ఎలన్ మస్క్కు చెందిన xAI కంపెనీ అభివృద్ధి చేసిన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్బాట్. దీనిని ఎక్స్ ప్లాట్ఫారమ్తో పాటు ప్రత్యేక యాప్ ద్వారా కూడా వ
-
న్యూజిలాండ్తో తొలి వన్డే.. టీమిండియా జట్టు ఇదే!
భారత్- న్యూజిలాండ్ మధ్య వడోదరలో మొదటి వన్డే మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన శుభ్మన్ గిల్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.
-
-
ఎలోన్ మస్క్ ‘గ్రోక్’పై ఇండోనేషియా నిషేధం!
విమర్శలు వెల్లువెత్తడంతో జనవరి 8న ఎలోన్ మస్క్ ఒక కీలక ప్రకటన చేశారు. గ్రోక్ ఇమేజ్ జనరేషన్, ఎడిటింగ్ ఫీచర్లను కేవలం పెయిడ్ సబ్స్క్రైబర్లకు (డబ్బు చెల్లించేవారికి) మా
-
బెంగాలీ మహిళలు ఎక్కువగా ఎరుపు- తెలుపు రంగుల చీరలు ఎందుకు కట్టుకుంటారో తెలుసా?!
పాత కాలంలో బెంగాల్లో నూలు (Cotton) వస్త్రాల లభ్యత ఎక్కువగా ఉండేది. కాటన్ వస్త్రంపై ఎరుపు రంగు అంచును వేయడం ఆ కాలంలో సులభంగా ఉండేది.
-
ఇండోనేషియాలో భారీ భూకంపం!!
భూగర్భ పరిశోధకులు ఈ భూకంపం తీవ్రతను 'మితమైనది'గా అభివర్ణించారు. ఇది భూ ఉపరితలంపై పెద్దగా విధ్వంసం సృష్టించలేదని తెలిపారు.
- Telugu News
- ⁄Author
- ⁄Thanuru Gopichand