-
Gangajal in Taj Mahal: తాజ్మహల్లో గంగాజలం, ఇద్దరు అరెస్ట్
తాజ్ మహల్ పేరు మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు అక్కడ హారతి లేదా పూజలు చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. తాజ్ మహల్ స్మారక చిహ్నం కాదని, శివాలయం కొందరు
-
India vs Sri Lanka 1st ODI: ఉత్కం”టై ” టైగా ముగిసిన తొలి వన్డే
తొలి వన్డే టైగా ముగిసింది. భారత్ కు లభించిన ఆరంభాన్ని చూస్తే 30 ఓవర్లలో మ్యాచ్ ముగుస్తుందనిపించింది. ఎందుకంటే ఓపెనర్లు గిల్, రోహిత్ శర్మ మెరుపు ఆరంభాన్నిచ్చారు. తొలి వి
-
Hyderabad: హైదరాబాద్లో ఒంటిగంట వరకు దుకాణాలు, రెస్టారెంట్లు ఓపెన్: సీఎం రేవంత్
సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని రెస్టారెంట్లు, మద్యం మినహా మిగిలిన అన్ని దుకాణాలు, షాపులు తెల్లవారుజామున 1 గంట వరకు పనిచేయడానికి అనుమతిస్తానని చెప్పారు సీ
-
-
-
Paris Olympics: 1972 తర్వాత తొలిసారి ఒలింపిక్స్లో ఆస్ట్రేలియాను ఓడించిన భారత్
ఆస్ట్రేలియా జట్టు దూకుడు హాకీకి పేరుగాంచింది. ఈ మ్యాచ్ని కూడా ధాటిగా ప్రారంభించింది. ప్రారంభ నిమిషాల్లోనే ఆస్ట్రేలియా భారత పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసింది. అయిత
-
Hyderabad: రెండో తరగతి బాలికపై 9వ తరగతి విద్యార్థి లైంగిక వేధింపులు
హైదరాబాద్ లో మరో లింగిక వేధింపుల ఘటన వెలుగు చూసింది. అయితే అందరూ ఆశ్చర్యపడేలా 2వ తరగతి బాలికపై తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థి అసభ్యంగా ప్రవర్తించడం ఆందోళన కలిగ
-
IND vs SL 1st ODI: శ్రీలంకపై రోహిత్ ఎటాక్.. హాఫ్ సెంచరీ పూర్తి
భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో లంక జట్టు సత్తా చూపి 230 పరుగులు చేసింది. శ్రీలంక యువ బ్యాట్స్ మెన్ దునిత్ వెలలాగే 67 పరుగులతో సత్తా చాటాడు. ఛేదనలో టీమి
-
IND vs SL 1st ODI: చేతికి నల్ల బ్యాండ్ కట్టుకుని ఆడుతున్న టీమిండియా, ఎందుకో తెలుసా?
శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత క్రికెట్ జట్టు ఎడమ చేతికి నల్ల బ్యాండ్తో బరిలోకి దిగింది. దీనికి గల కారణాన్ని బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా వివరించిం
-
-
Air India Cancels Flights: ఇజ్రాయెల్ కు విమాన సర్వీసులను నిలిపివేసిన ఎయిర్ ఇండియా
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. విమానయాన సంస్థ ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్కు బయలుదేరే విమాన సేవలను ఆగస్ట
-
BRS MLA U-Turn: బీఆర్ఎస్ ఎమ్మెల్యే యూటర్న్, రేవంత్ ను కలిసిన కృష్ణమోహన్ రెడ్డి
శుక్రవారం కృష్ణమోహన్ రెడ్డి ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో కలిశారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు కలిసి బయల్
-
UP Girl Suicide: ఆర్మీలో చేరాలనుకుంది, హైట్ లేకపోవడంతో ఆత్మహత్య
ఎత్తు తక్కువగా ఉండటంతో ఆర్మీ, పోలీసుల్లో ఉద్యోగం రావడం లేదని యువతీ ఆత్మహత్యకు పాల్పడింది. ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్ జిల్లాలోఈ ఘటన చోటు చేసుకుంది.