-
Prithvi Shaw: రాణిస్తున్న పృథ్వీ షా, పట్టించుకోని బీసీసీఐ
ఐపిఎల్ మరియు దేశవాళీ క్రికెట్లో నిరంతరం మెరుగ్గా రాణిస్తున్నప్పటికీ బీసీసీఐ పృద్విషా ప్రతిభను కన్సిడర్ చెయ్యట్లేదు. అయితే కొన్ని సందర్భాల్లో ఆటిట్యూడ్ అతని పాలిట
-
CM Chandrababu: గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష
గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో భేటీ అయిన సీఎం గిరిజనుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు లాగే
-
IND vs SL 3rd T20: మూడో టీ20 జరగడం కష్టమే: వెదర్ రిపోర్ట్
పల్లెకెలె స్టేడియంలోని పిచ్ మొదట్లో ఫాస్ట్ బౌలర్లకు కొంత సహాయం లభించినా క్రమంగా బ్యాట్స్మెన్లకు ప్రయోజనం చేకూరుతుంది. ఇదిలా ఉండగా మూడో మ్యాచ్ వర్షం కారణంగా అంత
-
-
-
Hardik Pandya: అగస్త్య పుట్టినరోజు సందర్భంగా హార్దిక్ భావోద్వేగం
రెండేళ్లుగా హార్దిక్ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ఫామ్ లేమితో బాధపడుతూ జట్టుకు కొన్నాళ్ళు దూరమయ్యాడు. ఇక హార్దిక్ పర్సనల్ లైఫ్ లోనూ అనేక ఇబ్బందులని
-
Paris Olympics: 124 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన మను భాకర్
ఒకే ఒలింపిక్ ఎడిషన్లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా మను భాకర్ నిలిచింది. ఈ సమయంలో మను 124 ఏళ్ల రికార్డును కూడా సమం చేసింది.
-
J&K’s Poonch: జమ్మూలోని పూంచ్ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదుల సంచారం, అలర్ట్ అయిన బలగాలు
కథువా, దోడా, రియాసి, పూంచ్ మరియు రాజౌరీలలో జరిగిన ఆకస్మిక దాడుల తర్వాత జమ్మూలో భద్రత బలగాలు సీరియస్ యాక్షన్ మోడ్ లోకి వెళ్లారు. ఉగ్రవాదులను అంతమొందించేందుకు రాత్రింబవ
-
Paris Olympics 2024: భారత్ కు మరో పతాకం
పారిస్ ఒలింపిక్స్-2024లో మను భాకర్ భారత్కు తొలి పతకాన్ని అందించింది. అయితే ఈ రోజు మంగళవారం కూడా మను తన అద్భుతమైన ఆటతో భారత్కు మళ్లీ పతకం సాధించింది. ఈసారి మిక్స్డ్ టీ
-
-
Delhi Coaching Centre Deaths: ఢిల్లీ కోచింగ్ సెంటర్ కేసులో హోం మంత్రిత్వ శాఖ విచారణ కమిటీ
ఢిల్లీలోని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ కోచింగ్ సెంటర్లో ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంపై కేంద్ర హోంశాఖ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ దీనిపై విచారణ జరుపుతుంది.
-
Telangana: రేపు లక్షన్నర లోపు రుణమాఫీ
ఈ 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు నెలాఖరులోగా రూ.31 వేల కోట్లు విడుదల చేయనుంది. మొదటి విడతలో లక్ష రూపాయల వరకు ఉన్న వ్యవసాయ రుణాలను క్లియర
-
Hyderabad Police: ఓల్డ్ సిటీలో పోలీసుల దౌర్జన్యాలపై హైకోర్టుకు వెళ్తా: అక్బరుద్దీన్ ఒవైసీ
పాతబస్తీలో పోలీసుల వైఖరిపై హైకోర్టును ఆశ్రయిస్తామని, ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తామని ఏఐఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో అక్బరుద్