-
Manorama Khedkar: మనోరమ ఖేద్కర్ జైలు నుంచి పరుగో పరుగు
రైతును బెదిరించిన కేసులో మనోరమ ఖేద్కర్ను పోలీసులు గత నెలలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె జైలు నుంచి విడుదలైంది.అయితే మీడియా నుంచి తప్పించుకొనేందుకు ఆమె
-
UPSC Aspirant Dies: యూపీఎస్సీ విద్యార్థిని ఆత్మహత్య, కన్నీళ్లు తెప్పిస్తున్న సూసైడ్ లెటర్
మహారాష్ట్రకు చెందిన అంజలి జూలై 21న పీజీలో ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. తాను తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నానని సూసైడ్ నోట్లో పేర్కొంది. యూపీఎస్సీ పరీక్షలో తొలి ప్రయ
-
IPL 2025: చెన్నై గూటికి ఆర్సీబీ కెప్టెన్
2025 ఐపీఎల్ మెగా వేలానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఫాఫ్ డు ప్లెసిస్ వేలంలోకి వెళ్లే అవకాశ
-
-
-
Indonesia Earthquake: ఇండోనేషియాలో 5.0 తీవ్రతతో భూకంపం
ఇండోనేషియాలోని పపువా ప్రావిన్స్ శనివారం 100 కి.మీ దూరంలో 5.0 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు జియోలాజికల్ సర్వే తెలిపింది. ఇప్పటివరకు ఎటువంటి నష్టం లేదా ప్రాణనష్టం జరిగిన
-
Madhya Pradesh: పాఠశాల విద్యార్థులపై కూలిన శిథిలావస్థ గోడ; నలుగురు మృతి
మధ్యప్రదేశ్లోని రేవాలో పాఠశాల విద్యార్థులపై పాత గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుప
-
Funding Narco Terrorism: కాశ్మీర్లో తీవ్రవాద నిధుల రాకెట్ గుట్టు రట్టు
డ్రగ్స్ మరియు మత్తు పదార్థాల అమ్మకం ద్వారా ఉగ్రవాదులకు సహాయం చేస్తున్నారు ఐదుగురు ప్రభుత్వం ఉద్యోగులు. ఇందులో ఐదుగురు పోలీసులు కాగా ఒక టీచర్ కూడా ఉన్నారు. లెఫ్టినె
-
CM Chandrababu: 100 రోజుల్లో రెవెన్యూ సమస్యకు పోస్టుమార్టం: సీఎం చంద్రబాబు
భూ రికార్డుల ట్యాంపరింగ్తోపాటు రెవెన్యూ వ్యవస్థలో చిక్కులు సృష్టించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు ఉద్ఘాటించారు. రాబోయే 100 రోజుల్లో, భూకబ్జాదారుల
-
-
Manu Bhaker Family: గర్వంతో ఉప్పొంగిన మను భాకర్ గ్రామం
మను భాకర్ స్వగ్రామమైన గోరియాలో ఆమె కుటుంబం మరియు గ్రామస్తులు పతకంపై ఆశలు పెట్టుకున్నారు. కుటుంబ సభ్యులు కూడా గోల్డ్ మెడల్ పై నమ్మకంతో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప
-
Gambhir Warning: ఆటగాళ్లకు క్లాస్ పీకిన హెడ్ కోచ్ గంభీర్
మ్యాచ్ టై కావడంపై గౌతమ్ గంభీర్ డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళాడట. రోహిత్ శర్మ నుంచి మంచి స్టార్ట్ లభించినా.. మిగతా బ్యాటర్లు ఎందుకు దాన్ని కంటిన్యూ చేయలేకపోయారని ప్
-
IAS Officers: తెలంగాణలో 8 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ
ప్రభుత్వ రవాణా, గృహనిర్మాణం మరియు సాధారణ పరిపాలన శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న వికాస్ రాజ్ను ప్రభుత్వం, రోడ్లు మరియు భవనాల శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్