-
CM Yogi Adityanath: పొగమంచు కారణంగా సీఎం యోగి అయోధ్య పర్యటన రద్దు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇవాళ అయోధ్య పర్యటన రద్దయింది. పొగమంచు కారణంగా ఆయన హెలికాప్టర్ లక్నో నుంచి టేకాఫ్ కాలేదు. వెళుతూరు తక్కువగా ఉండడంతో హెలికాప్
-
Prasanth Narayanan: దర్శకుడు ప్రశాంత్ నారాయణన్ మృతి
నటుడు, దర్శకుడు ప్రశాంత్ నారాయణన్ (51) కన్నుమూశారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో ఆయన తిరువనంతపురంలో మరణించారు. ఈరోజు ఉదయం అస్వస్థతకు గురికావడంతో ఆయనను జనరల్ ఆస్పత్రిలో చే�
-
Mohammed Shami: ప్రపంచకప్ ఓటమిపై షమీ ఎమోషనల్
ప్రపంచకప్ ఓటమి తర్వాత షమీ తొలిసారిగా స్పందించాడు. ప్రపంచకప్లో ఓడిపోవడంతో దేశం మొత్తం నిరాశకు గురైందని అన్నాడు.
-
-
-
AUS vs PAK: మైదానంలో పావురాలు.. ఫన్నీ వీడియో
ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మధ్య మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న టెస్టులో ఓ సరదా ఘటన చోటు చేసుకుంది. లబుషేన్, స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పావురాల వల్ల ఆటకు అం
-
Year Ender 2023: 2023లో బ్యాచ్లర్ లైఫ్ కి గుడ్ బై చెప్పిన టీమిండియా ఆటగాళ్లు
ప్రతి ఏడాది చివర్లో సంవత్సరంలో జరిగిన చిత్ర, విశేషాలు నెమరేసుకుంటూ ఉంటాము. ఈ ఏడాది టీమిండియా ఆటగాళ్లు బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పి వివాహబంధంలోకి అడుగుపెట్టారు
-
Sunburn Event: సన్ బర్న్ ఈవెంట్ నిర్వాహకుడిపై చీటింగ్ కేసు
సన్బర్న్ హైదరాబాద్ ఈవెంట్కు మరో ట్విస్ట్. ఈవెంట్ నిర్వాహకుడిపై మాదాపూర్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. సుశాంత్ అలియాస్ సుమంత్ సన్ బర్న్ అనే ఈవెంట్ నిర్వహించా�
-
Nandamuri Kalyan Ram: రాజకీయ వర్గాల్లో కాకా రేపుతున్న కళ్యాణ్ రామ్ కామెంట్స్
కళ్యాణ్ రామ్ ఇప్పుడు డెవిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ నెల 29న డెవిల్ మూవీ రిలీజ్ కానుంది. టీజర్ అండ్ ట్రైలర్ ఇంట్రస్టింగ్ గా ఉండడంతో డెవిల్ పై అందరిలో
-
-
COVID-19 News Cases: దేశంలో 24 గంటల్లో 529 కొత్త కోవిడ్ కేసులు నమోదు
భారతదేశంలో ఒకే రోజు 529 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4093కి చేరుకుంది. 24 గంటల వ్యవధిలో ముగ్గురు మరణించారు, కర్ణాటక నుండి ఇద్దరు మరియు గుజరాత్ నుండ�
-
Ayodhya: రామ మందిర నిర్మాణానికి అదనంగా 500 మంది కూలీలు
రామ మందిర నిర్మాణంలో వేగం పెరిగింది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనవరి 15 నాటికి వీలైనన్ని ఏర్పాట్లను పూర్తి చేసే పనిలో నిమగ్నమై ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుక
-
ISPL Registration: ISPL టోర్నీ రిజిస్ట్రేషన్ ఎప్పటి వరకు?
మార్చి 2 నుంచి ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం ముందుగా రెజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ISPL అధికారిక సైట్ ని లాగిన్ అయి జనవరి 14 వరకు రిజిస్�