-
Telangana SSC: కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎస్ఎస్సీ పరీక్షలు ప్రారంభం
తెలంగాణలో ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి, మొత్తం 5,08,385 మంది విద్యార్థులు ఏప్రిల్ 2 వరకు కొనసాగే పరీక్షలకు హాజరుకానున్నారు.
-
Telangana: బీఆర్ఎస్ను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ కుట్ర
బీఆర్ఎస్ను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీలు కుట్ర పన్నుతున్నాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఎలాంటి అభివృద్ధి పనులు చేయనప్పుడు కాషాయ ఎంపీలను ఎందుకు పార్
-
Telangana: కాంగ్రెస్ పూర్తిగా గేట్లు తెరిస్తే కారు షెడ్డుకే: సీఎం
కాంగ్రెస్ పూర్తిగా గేట్లు తెరిస్తే కారు షెడ్డుకే అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతానికి ఒక గేటు మాత్రమే తెరిచామని, పూర్తిగా గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుత
-
-
-
WPL 2024 Final: బెంగళూరుదే డబ్ల్యూపీఎల్ టైటిల్, ఫైనల్లో చతికిలపడిన ఢిల్లీ క్యాపిటల్స్
ఎట్టకేలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ కల తీరింది. పురుషుల ఐపీఎల్లో సుధీర్ఘ కాలంగా నిరీక్షణ కొనసాగుతుండగా... మహిళల ఐపీఎల్లో కప్ గెలిచింది. వుమెన్స్ ప్రీమియర్ లీ
-
WPL 2024: టైటిల్ గెలుపు దిశగా ఆర్సీబీ
టైటిల్ గెలుపు దిశగా ఆర్సీబీ దూసుకెళుతుంది.మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 113 పరుగులకే కుప్పకూలింది
-
Danam Nagender: దానం నాగేందర్ పై అనర్హత వేటు ?
దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ యోచిస్తుంది. తమ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరడంతో ఆగ్రహించిన బీఆర్ఎస్ నేతలు అనర్హత పిటిషన్తో తెలంగాణ శాసనసభ స్పీ
-
Delhi Liquor Scam: చెల్లి కోసం ఈడీ ఆఫీస్కు కేటీఆర్..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోఆమె నివా
-
-
Telangana: జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న గులాబీ బాస్
తెలంగాణలో రాజకీయ పరిస్థితులు మారిపోతున్నాయి. రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టింది. పార్టీలోకి వచ్చే వారికోసం అధినాయకత్వం తలుపు తెర
-
IPL 2024: సన్రైజర్స్ శిబిరంలో ట్రావిస్ హెడ్
ఐపీఎల్ కు సమయం ఆసన్నమైంది. మరో వారంలో ఐపీఎల్ టోర్నీ ప్రారంభం కానుంది. మార్చి 22న తొలి పోరులో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు తలపడతాయి.
-
Chandrababu: చంద్రబాబుతో గంటా శ్రీనివాస్ రావు, నారాయణ భేటీ
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో గంటా శ్రీనివాసరావు , నారాయణ భేటీ అయ్యారు. ఈ రోజు హైదరాబాద్లో చంద్రబాబుకు మాజీ మంత్రులు పుష్పగుచ్ఛం అందిం