-
ISPL: హైదరాబాద్ను కొన్న రామ్ చరణ్
సినిమా రంగంలో స్టార్ గా ఎదిగిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ బిజినెస్ రంగంలోను సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే పలు వ్యాపారాల్లో అడుగుపెట్టిన చెర్రీ ఇప్పుడు క్రికెట్ రంగంపై
-
COVID-19: ఫీవర్ ఆస్పత్రిలో కోవిడ్ ఏర్పాట్లను పరిశీలించిన కిషన్రెడ్డి
తెలంగాణలో కొత్తగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలు బయటకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ప్రభుత్వం సూచించి�
-
COVID variant JN1: డోంట్ వర్రీ..కొత్త రకం కరోనాకు వ్యాక్సిన్ అవసరం
దేశంలోకి కొత్తరకం కరోనా ఎంట్రీ ఇచ్చింది. రోజురోజుకి కేసులు పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే కొత్త రకం కరోనా వైరస్కు వ్యాక్సిన్ అవసరం లేదని కేంద్ర ఆరోగ్
-
-
-
CM Revanth Reddy: అధికారులు రోజుకు 18 గంటలు పని చేయాలి: సీఎం రేవంత్
కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడంలో అధికారులకు సమస్యలుంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి సమాచారం అందించి వెంటనే విధుల నుంచి వైదొలగవచ్చని రేవంత్ రెడ్డి స్�
-
Hijab Ban: కర్ణాటకలో హిజాబ్ వివాదం… హిజాబ్ నిషేధంపై కేటీఆర్
హిజాబ్ నిషేధంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. అధికారంలోకి రాగానే హిజాబ్పై నిషేధాన్ని ఎత్తివేస్తామని కాంగ్రెస్ పార్టీ చె�
-
CM Revanth Reddy: రేవంత్లో రాజన్నను చూస్తున్నాం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో వైఎస్ రాజశేఖర్రెడ్డిలోని పాలనా సమర్థతను చూస్తున్నామని కొండా సురేఖ అన్నారు. హనుమకొండలో ఆమె విలేకరులతో మాట్లాడారు. వైఎస్ రాజశేఖర్రె
-
Sankranti Movies: సంక్రాంతి సినిమాల పంచాయితీ.. ఎవ్వరు తగ్గడం లేదుగా
తెలుగు రాష్ట్రాల్లో సినిమా సందడి సంక్రాంతికి కనిపిస్తుంది. ఈ సారి మారి ఎప్పుడూ లేని విధంగా ఐదు స్ట్రైయిట్ సినిమాలు విధులకు సిద్ధమవుతున్నాయి. నాగార్జున నా సామి రంగ, వె
-
-
Telangana: ఏ విచారణకైనా సిద్ధం.. తప్పు జరిగితే చర్యలు తీసుకోండి: కేటీఆర్
కాళేశ్వరంపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ స్పందించారు. భారతదేశంలో భూగర్భ జలాలు పెరగడానికి తెలంగాణయే కారణమని కేటీఆర్ అన్నారు.
-
Mitchell Starc: ఐపీఎల్ పై మిచెల్ స్టార్క్ షాకింగ్ కామెంట్స్
వేలంలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ టోర్నీ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. గౌతమ్ గంభీర్ మెంటర్ టీమ్ కేకేఆర్ అతన్ని వేలంలో 24.75 కోట్లకు
-
Civilian Deaths In Poonch: జమ్మూలో ఆర్మీ అధికారులపై విచారణ
డిసెంబరు 21న పూంచ్లో ఉగ్రవాదులు జరిపిన ఆకస్మిక దాడిలో నలుగురు ఆర్మీ జవాన్లు హతమయ్యారు. భద్రతా దళాలే లక్ష్యంగా ఈ దాడి చేసినట్టు తెలుస్తోంది. జవాన్లు ప్రయాణిస్తున్న రె