-
Chandrababu: ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఎలాంటి అడ్డుగోడ ఉండకూడదు
చంద్రబాబు మొదటి పర్యటన మీడియాను ఆశ్చర్యానికి గురి చేసింది.అంతేకాదు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఎలాంటి అడ్డుగోడలు ఏర్పాటు చేయకూడదని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు.
-
TMC MP Yusuf Pathan: యూసుఫ్ పఠాన్కు నోటీసులు
గుజరాత్లోని బిజెపి పాలిత వడోదర మున్సిపల్ కార్పొరేషన్ భారత మాజీ క్రికెటర్ మరియు టిఎంసి ఎంపి యూసఫ్ పఠాన్కు నోటీసులు జారీ చేసింది. మునిసిపల్ కార్పొరేషన్ తమదేనని పేర్
-
NTR Bharosa: వైఎస్సార్ పెన్షన్ కానుక పేరును ఎన్టీఆర్ భరోసాగా మార్పు
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభుత్వంలో సంస్కరణలు తీసుకొస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ క్రమంలో వైఎస్సార్ పెన్షన్ కానుక పేరును ఎన్టీఆర్ భ
-
-
-
T20 World Cup: కాస్త కష్టంగా సూపర్ 8 కు భారత్ గట్టి పోటీ ఇచ్చిన అమెరికా
టార్గెట్ చిన్నదే అయినా పిచ్ బ్యాటింగ్ కు అనుకూలించక పోవడంతో ఆరంభంలోనే భారత్ వికెట్లు కోల్పోయింది.తొలి ఓవర్లోనే నేత్రవల్కర్ బౌలింగ్లో విరాట్ కోహ్లి గోల్డెన్ డక
-
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లో మరో ఎన్కౌంటర్..
జమ్మూ కాశ్మీర్లో వరసగా ఉగ్రదాడులు, ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఈ రోజు దోడా జిల్లాలో మరో టెర్రర్ ఎటాక్ కలకలం రేపింది. దోడా జిల్లాలోని కోట టాప్ ప్రాంతంలో ఓ షెడ్డులో ఉగ
-
TGSRTC: బస్సు చార్జీలు పెంచట్లేదు, ఫేక్ న్యూస్ నమ్మొద్దు: సజ్జనార్
ఆర్టీసీ బస్సు చార్జీల సాధారణ చార్జీలను టీజీఎస్ఆర్టీసీ పెంచుతున్నట్లు సోషల్మీడియాలో వస్తున్న వదంతులను తీవ్రంగా ఖండిస్తూ.. ఆ సంస్థ పరువు తీసేందుకు ప్రయత్నించే వా
-
CM Chandrababu: తిరుమల చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు…
ఏపీ ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా బుధవారం సాయంత్రం తిరుమల చేరుకున్నారు. శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు కోరుతూ
-
-
Kuwait Building Fire: 49కి చేరిన కువైట్ ప్రమాద మృతుల సంఖ్య
కువైట్లోని ఒక భవనంలో చెలరేగిన అగ్నిప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 49కి పెరిగిందని గల్ఫ్ దేశానికి చెందిన రాష్ట్ర వార్తా సంస్థ కునా అంతర్గత మంత్రిత్వ శాఖను ఉటంకిస్తూ న
-
Telangana: బ్రహ్మోత్సవాలకు మంత్రి కొండా సురేఖకు ఆహ్వానం
నాగర్ కర్నూల్ జిల్లాలోని అతి ప్రాచీన వైష్ణవ క్షేత్రాలలో ఒకటైన శ్రీపురం శ్రీ రంగనాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆలయ కమిటీ సభ్యులు రాష్ట్ర దేవాదాయ,
-
Muddada Ravichandra: ఏపీ సీఎం కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర
సీనియర్ ఐఎఎస్ అధికారి ముద్దాడ రవిచంద్రను రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యదర్శిగా నియమించింది . తక్షణమే అమలులోకి వచ్చేలా రవిచ