-
CM Chandrababu : గంజాయి బ్యాచ్కు సహకరించిన వారికి గుణపాఠం : సీఎం చంద్రబాబు
గురువారం గుంటూరులో నిర్వహించిన యాంటీ నార్కోటిక్స్ డే వాక్థాన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, అక్కడ సభలో స్పందిస్తూ, గతంలో డ్రగ్స్కు వ్యతిరేకంగా తన ప్రభుత్వం పోరాడిన
-
Tulbul project : పాక్కు అడ్డుకట్ట..తుల్బుల్ ప్రాజెక్టు పునరుద్ధరణపై కేంద్రం యోచన..!
ఈ నిర్ణయం వల్ల ఇప్పటికే పాకిస్థాన్లో నీటి కొరత మొదలైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ పశ్చిమ నదుల నీటిని మరింతగా సద్వినియోగం చేసుకోవాలని తలంపుతో కొన్ని ప్రాజెక
-
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్కు ‘స్పేస్ పాలసీ 4.0’ తో నూతన దిశ : సీఎం చంద్రబాబు
ఈ సందర్భంగా పాలసీ లక్ష్యాలు, పెట్టుబడి అవకాశాలు, ఉపాధి సృష్టిపై ఆయన ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. ఈ కొత్త స్పేస్ పాలసీ ద్వారా రూ.25,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలోకి రాబట్ట
-
-
-
Amaravati : అమరావతిలో ఇంటిగ్రేటెడ్ రాష్ట్ర సచివాలయం, హెచ్ఓడీ టవర్ల నిర్మాణానికి టెండర్లు ఖరారు
ఆయా సంస్థలకు బిడ్లు మంజూరు చేస్తూ సంబంధిత ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటిగ్రేటెడ్ ఆంధ్రప్రదేశ్ సచివాలయం ప్రాంతంలో మూడు భాగాలుగా విభజించి పనులు అప్పగించబడ్డాయి. ఇందుల
-
ACB searches : రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు
అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఈ సోదాలు నిర్వహించినట్లు సమాచారం. హైదరాబాద్ నగరంలోని ఉప్పల్, తిరుమలగిరి, మన్నెగూడ వంటి ప్రాంతాల్లో ఉన్న RTA కార్యాలయాల్ల
-
Justice B.R. Gavai : రాజ్యాంగ విలువలకు న్యాయమూర్తులు సంరక్షకులు: సీజేఐ
Justice B.R. Gavai : పౌరుల హక్కులు, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య సూత్రాలను కాపాడే బాధ్యత న్యాయమూర్తులపై ఉందని, తీర్పులు వెలువరించేటప్పుడు వారికి స్వతంత్రంగా ఆలోచించే స్వేచ్ఛ
-
Shubhanshu Shukla : నేను ఒంటరి కాను.. కోట్లాది మంది భారతీయులు నాకు తోడు..అంతరిక్షం నుంచి శుభాంశు శుక్లా లైవ్కాల్
ఇక్కడ ఉన్న ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తున్నాను. నా భుజంపై భారత త్రివర్ణ పతాకం ఉంది. అది చూస్తే, నేను ఒంటరిగా రాలేదన్న భావన కలుగుతోంది. కోట్లాది మంది భారతీయుల ఆశలు నా వెంట
-
-
Akhanda Godavari Project : డబుల్ ఇంజిన్ సర్కార్తో ఏపీలో అభివృద్ధి పరుగులు : కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్
ఇది అభివృద్ధి పథంలో దేశాన్ని ముందుకు నడిపించేలా ఉందని ఆయన స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం సమీపంలో ప్రారంభమైన అఖండ గోదావరి ప్రాజెక్టు రాష్ట్రానికి భారీ ప్రయోజనాలు కలి
-
Akhanda Godavari Project : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పర్యటక కేంద్రాలకు పునరుజ్జీవం: పవన్ కల్యాణ్
ఇది నాగరికతకు నిలయం. గోదావరి తీరం వెంట భాష, సంస్కృతి అభివృద్ధి చెందింది. ఇది సాంస్కృతికంగా విలువైన భూమి అని ఆయన అన్నారు.ఈ ప్రాంతం ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్క
-
Kanakadurga Temple : ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన వారాహి ఉత్సావాలు..అమ్మవారికి తొలి సారె
అమ్మవారికి సమర్పించిన సారెల్లో పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, చలిమిడి, గోరింటాకు వంటి విశిష్ట వస్తువులు ఉన్నాయి. అలాగే అమ్మవారికి శేష వస్త్రాలను కూడా వినయపూర్వకంగా