-
Kavitha : బీసీ బిల్లు పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి.. 72 గంటల దీక్ష చేస్తా: ఎమ్మెల్సీ కవిత
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడానికి ఈ దీక్షను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. బీసీ బిల్లు సాధన విషయంలో రాజకీయ పార్టీలు సీరియస్గా ఉండాలని కోరుతూ, ముఖ్
-
Madhya Pradesh : మంచంపై ప్రసవం కోసం పోరాటం.. మధ్యప్రదేశ్లో మహిళ చిగురొదలిన బాధ
చంచల్ భర్త అంగద్ వాల్మీకి తన భార్యకు సహాయం అందించేందుకు అంబులెన్స్కు సమాచారం ఇచ్చినా, భారీ వర్షాల వలన గ్రామానికి వెళ్లే ఏకైక అప్రోచ్ రోడ్డులో నీరు నిలిచిపోవడంతో, అం
-
Srisailam : శ్రీశైలం ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తివేత.. నిండుకుండలా నాగార్జునసాగర్
శ్రీశైలం జలాశయానికి భారీ వరద ప్రవాహం కారణంగా అధికారులు ఆరు స్పిల్వే గేట్లను 10 అడుగుల మేర ఎత్తారు. వీటి ద్వారా ఒక లక్ష అరవై రెండు వేల తొమ్మిది వందల నలభై రెండు (1,62,942) క్యూస
-
-
-
Congress : ఆపరేషన్ సిందూర్ .. శశిథరూర్ బాటలోనే మరో కాంగ్రెస్ ఎంపీ
ఆపరేషన్ సిందూర్ లో దేశానికి జరిగిన నష్టం గురించి పూర్తిస్థాయిలో పారదర్శకత చూపించాలని ఆయన పట్టుబట్టారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన బాధ్యత కేంద్రానికి ఉందని వ
-
Singapore Tour : గూగుల్తో కీలక చర్చలు.. విశాఖలో చిప్ డిజైనింగ్ కేంద్రం ప్రతిపాదనపై మంత్రి లోకేశ్
ఈ సందర్భంగా డేటా సెంటర్తో పాటు చిప్ డిజైన్ కేంద్రం ఏర్పాటుతో ఏపీలో ఉన్న మానవ వనరులు, విద్యా సామర్థ్యాలను మెరుగ్గా వినియోగించుకునే అవకాశముందని మంత్రి పేర్కొన్నారు.
-
Kanwariyas : యాత్రికులతో వెళ్తున్న బస్సును ఢీకొన్న ట్రక్కు.. 18 మంది మృతి!
ఈ దుర్ఘటన మోహన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జమునియా అటవీ ప్రాంతం సమీపంలో ఉదయం 4:30 ప్రాంతంలో చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, బస్సు వేగంగా వెళ్తుండగా, ఎ
-
Telangana : బీసీ రిజర్వేషన్ల పై ఢిల్లీకి పయనం..రేవంత్ రెడ్డి నేతృత్వంలో భారీ ధర్నాకు సిద్ధం!
ఆగస్టు 5వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు కలిసి ఢిల్లీకి వెళ్లి భారీగా నిరసనలు చేపట్టనున్నారు. ప్రధాని నరేంద్రమోడీని కలవాలనే ప్రయత్నంలో ఉన్నా ఆయన స్పంద
-
-
Nimisha Priya : నిమిష ప్రియ మరణశిక్ష కేసు మళ్లీ మలుపు..ఉరిశిక్ష రద్దు కాలేదని కేంద్రం స్పష్టం
అయితే ఈ ప్రకటనపై స్పందించిన భారత విదేశాంగ శాఖ వర్గాలు, ఆ సమాచారం అసత్యమని తేల్చిచెప్పాయి. నిమిష ప్రియ ఉరిశిక్షకు సంబంధించి ప్రస్తుతం ఎలాంటి మార్పులు లేవని, ఈ మేరకు యె
-
Today Gold Rate : మళ్లీ పెరిగిన బంగారం ధర..శ్రావణ మాసంలో కొనుగోలుదారులకు షాక్
ప్రస్తుతం ఒక కిలో వెండి ధర రూ. 1,26,000గా ఉంది. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు లక్ష రూపాయల మార్క్ను దాటి ట్రేడ్ అవుతున్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు బంగారం మరింత పెరగడం
-
Heavy Rains : చైనాలో భారీ వరదలు.. 34 మంది మృతి
బీజింగ్లోని మియున్ జిల్లా వరదల ప్రభావంతో బాగా దెబ్బతిన్న ప్రాంతాల్లో ఒకటిగా మారింది. ఇక్కడ ఒక్క మియున్లోనే 28 మంది మరణించగా, యాంకింగ్ జిల్లాలో మరో ఇద్దరు ప్రాణాలు
- Telugu News
- ⁄Author
- ⁄Latha Suma