-
Airport : శంషాబాద్ విమానాశ్రయంలో ప్రతికూల వాతావరణం..పలు విమానాలు మళ్లింపు
ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని, పలు విమానాలను ప్రత్యామ్నాయ విమానాశ్రయాలవైపు మళ్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. విమానాశ్రయంలో తక్కువ విజిబిలిటీ ఉండటంతో, ప్
-
Kolkata : లా విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ ఘటన..ముగ్గురు నిందితుల కస్టడీ పొడిగింపు
ఈ గాయాలు బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించడంతో ఏర్పడ్డవని పోలీసులు వెల్లడించారు. ఇదే సమయంలో, ప్రధాన నిందితులైన ముగ్గురి పోలీస్ కస్టడీని జులై 8 వరకు పొడిగిస్తూ స్థానిక క
-
Ola-Uber : ఉబర్ , ఓలా వంటి సంస్థలకు కేంద్రం గుడ్న్యూస్
ఈ మార్పులతో యాప్ ఆధారిత క్యాబ్ కంపెనీలు తమ సర్వీసులు మరింత వాణిజ్యపరంగా నిర్వహించుకునే అవకాశం పొందినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మార్పుల ప్రకారం, రద్దీగల సమయా
-
-
-
Raja Singh : కాంగ్రెస్లో చేరిక వార్తలపై స్పందించిన రాజాసింగ్
హిందూత్వ భావజాలానికి వ్యతిరేకంగా పనిచేసే ఏ రాజకీయ పార్టీలోనూ తాను చేరే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు హిందూత్వం పట్ల అసలే గౌరవం లేదు. అ
-
USA : ఉక్రెయిన్కు గట్టి షాకిచ్చిన అమెరికా..ఆయుధాల సరఫరా నిలిపివేత
ఈ విషయంను పెంటగాన్ అధికారులు అధికారికంగా వెల్లడించారు. అమెరికా రక్షణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, తమ దేశానికి అవసరమైన ఆయుధ నిల్వలపై సమీక్ష నిర్వహించిన తరువాతే ఈ నిర
-
Chevireddy Bhaskar Reddy : లిక్కర్ కేసు.. రెండో రోజు సిట్ కస్టడీకి చెవిరెడ్డి
అయితే, ఆయనను విజయవాడ జైలు నుండి సిట్ కార్యాలయానికి తరలించే సమయంలో మరోసారి తన వ్యాఖ్యలతో చుట్టుపక్కల వారిని ఆశ్చర్యానికి గురిచేశారు. విజయవాడ జైలులో మీడియాతో మాట్లాడి
-
Medaram 2026 : మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర తేదీలు ఖరారు
2026 జనవరి 28న సాయంత్రం 6 గంటలకు సారలమ్మ తల్లిదేవి గద్దెకు విచ్చేస్తారు. అదే రోజున గోవిందరాజు, పగిడిద్దరాజు లాంటి ఇతర దేవతలు కూడా గద్దెలను అధిష్ఠిస్తారు. 2026 జనవరి 29న సాయంత్ర
-
-
Union Cabinet : పలు కీలక నిర్ణయాలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
ఈ పథకానికి రూ.1 లక్ష కోట్ల నిధులు కేటాయించనున్నట్లు ప్రకటించింది. ఈ పథకం ద్వారా ప్రైవేటు రంగ సంస్థలు తమ పరిశోధన, ఆవిష్కరణ కార్యకలాపాలకు తక్కువ వడ్డీతో లేదా వడ్డీరహిత ర
-
BJP Telangana : రెండు పార్టీలు అవినీతి, కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని దోచుకున్నాయి: కిషన్ రెడ్డి
ఎవరు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా ఫర్వాలేదు. ఐక్యతే మన బలం. అన్ని స్థాయిల్లోనూ అందరూ కలిసికట్టుగా పని చేయాలి అని ఆయన పేర్కొన్నారు. ఇటీవల గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ప
-
Baba Ramdev : సహజంగానే మనిషి ఆయుష్షు 150 నుంచి 200 ఏళ్లు: బాబా రాందేవ్ కీలక వ్యాఖ్యలు
సహజ జీవనశైలిని అనుసరించగలిగితే మనిషి జీవిత కాలం వందేళ్లకే పరిమితం కాదు. సరైన ఆహారం, వ్యాయామం, మానసిక సమతౌల్యం ఉంటే 150 నుంచి 200 ఏళ్ల వరకు కూడా జీవించవచ్చు అని ఆయన అన్నారు.