-
CAG report : 25న ఢిల్లీ అసెంబ్లీ ముందుకు రానున్న కాగ్ రిపోర్ట్..?
ఈ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని అసెంబ్లీ ఎన్నికలకు ముందే అప్పటి ప్రతిపక్షమైన బీజేపీ డిమాండ్ చేసింది. కానీ ఆప్ సర్కారు కోర్టుకు వెళ్లడంతో ఎన్నికలకు కేవలం 20
-
Hydra : ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా? : హైడ్రా పై హైకోర్టు ఆగ్రహం
రాత్రికి రాత్రి హైదరాబాద్ను మార్చేద్దాం అని కలలు కంటున్నారా? అని హైకోర్టు ప్రశ్నించింది. పత్రాలు పరిశీలించి భూ యాజమాన్య హక్కులు నిర్ణయించడానికి మీరెవరు? హైడ్రాకు ఉ
-
KTR : హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన కేటీఆర్
అయితే బిల్డర్లు, కాంట్రాక్టర్ల వద్ద నుంచి సీఎం రేవంత్ రెడ్డి రూ.2,500 కోట్లు తీసుకున్నారని కేటీఆర్ ఆరోపణలు చేయడంతో.. ఆయనపై ఈ కేసులు నమోదు అయ్యాయి.
-
-
-
Kaleshwaram project : కాళేశ్వరం విచారణ కమిషన్ గడువు పొడిగింపు
ఏప్రిల్ 30వ తేదీ వరకు కమిషన్ గడువును పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
-
Sammelanam : ఓటీటీలో ‘సమ్మేళనం’ వెబ్ సిరీస్ రిలీజ్
ఓటీటీ కదా అని అడల్ట్ కంటెంట్ కానీ, అడల్ట్ కామెడీని కానీ జొప్పించలేదు. దర్శకుడికి టాలీవుడ్ లో మంచి భవిష్యత్తు ఉంటుంది. క్లీన్ కామెడీతో ప్రేక్షకులను నవ్వించిన విధానం ఆక
-
ASSOCHAM : అసోచామ్, తెలంగాణ ప్రభుత్వం ఏఐ & సెక్యూరిటీ సదస్సు
జెన్ AI యుగంలో డేటా రక్షణ, గోప్యతపై దృష్టి కేంద్రీకరించిన కీలక సెషన్లు, నేటి డిజిటల్ వాతావరణం లో అవసరమైన ఉత్తమ పద్ధతులు, నియంత్రణ కార్యాచరణ పద్ధతులను వెల్లడించాయి .
-
Pawan Kalyan : కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేస్తోంది: పవన్ కల్యాణ్
ఇప్పటికీ వెన్ను నొప్పి తీవ్రంగా బాధిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేస్తోందని చెప్పారు.
-
-
WLL : అత్యధిక ESG రేటింగ్ను సాధించిన వెల్స్పన్ లివింగ్ లిమిటెడ్
ఈ కంపెనీ, 2023లో 66 స్కోర్ నుండి 26% మెరుగుదలతో 2024లో 83 స్కోర్ సాధించింది. ఇది పర్యావరణ అనుకూల వ్యాపార విధానాలు మరియు బాధ్యతాయుతమైన వృద్ధిపై దాని నిబద్ధతను స్పష్టంగా చూపిస్తు
-
Plane crash : అమెరికాలో మళ్లీ ఢీకొన్న విమానాలు.. ఇద్దరు మృతి
రెండు సింగిల్ ఇంజిన్ విమానాలు గాల్లో ఢీకొన్నాయి. ఈ మేరకు ఎఫ్ఏఏ తన అధికారిక వెబ్సైట్లో వివరాలను వెల్లడించింది. అయితే గాల్లో ఢీకొన్న అనంతరం ఒక విమానం సురక్షితంగా ల్య
-
OTT Platforms : ఓటీటీలకు కేంద్రం హెచ్చరికలు
సామాజిక మాధ్యమాల్లో అశ్లీల కంటెంట్ను నియంత్రించడానికి ఏవైనా చర్యలు తీసుకొనే యోచనలో ఉన్నారా..? అని సుప్రీం కేంద్రాన్ని ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసులు