-
Samsung : గ్లాసెస్ రహిత 3D & 4K 240Hz OLED మానిటర్ ఆవిష్కరణ
ఒడిస్సీ 3D అధునాతన ఐ-ట్రాకింగ్ టెక్నాలజీ మరియు AI-పవర్డ్ వీడియో కన్వర్షన్తో గ్లాస్-ఫ్రీ 3D గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది, అయితే ఒడిస్సీ OLED G8 240Hz రిఫ్రెష్ రేట్ మరియు VESA డిస్
-
TGPSC : బీఆర్ఎస్ నేతకు టీజీపీఎస్సీ నోటీసులు
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకూడదని రాకేశ్ రెడ్డిపై ఆంక్షలు విధించింది. తమపై నిరాధార ఆరోపణలు చేశారని టీజీపీఎస్సీ మండిపడింది. ఈ క్రమంలోనే రాకేశ్ రెడ్డికి పరువు నష్టం
-
UPI Down : మరోసారి యూపీఐ సేవల్లో అంతరాయం.. స్పందించిన ఎన్పీసీఐ
ఉదయం నుంచి గూగుల్ పే, ఫోన్పే సహా పేటీఎం వంటి ప్రముఖ యాప్ల ద్వారా చెల్లింపులు జరగకపోవడంతో సామాజిక మాధ్యమాల్లో వందలాది మంది ఫిర్యాదులు చేస్తున్నారు. ట్రాన్సక్షన్స్
-
-
-
kapilavai Dilip kumar : కాంగ్రెస్ కు బిగ్ షాక్.. మాజీ ఎమ్మెల్సీ రాజీనామా
దీంతో దేశరాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ క్రమంగా పడిపోతున్న తరుణంలో ఎన్నో ఏళ్లుగా హస్తం పార్టీలో కొనసాగుతున్న కపిలవాయి పార్టీని వీడటం నిజంగా దెబ్బేనని రాజకీయ
-
Bengal : మరోసారి బెంగాల్లో చెలరేగిన హింస.. 110 మంది అరెస్ట్
వారిని ఆపడానికి ప్రయత్నించిన భద్రతా సిబ్బందిపై వారు రాళ్లతో దాడులు చేయగా హింసాత్మక పరిస్థితి నెలకొంది. దీంతో 110 మందికి పైగా నిరసనకారులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు
-
CM Chandrababu : వనజీవి రామయ్య మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం
పర్యావరణ పరిరక్షణకు వనజీవి రామయ్య ఒక్కరే కోటి మొక్కలు నాటడం స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు. మొక్కలు నాటుతూ అడవులను సృష్టించిన రామయ్య సేవలు అమోఘమని కొనియాడారు. రామయ్య ఆ
-
Intelligence sources : దేశంలో ఉగ్రదాడులు జరగవచ్చు.. నిఘా సంస్థల హెచ్చరిక !
డ్రోన్, ఐఈడీతో దాడులు జరగవచ్చని వెల్లడించాయి. నదీమార్గాల్లో తీవ్రవాదులు చొరబడవచ్చని చెప్పాయి. ఈ క్రమంలో రైల్వేశాఖను అప్రమత్తం చేశాయి.
-
-
Arvind Store : ‘మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ’ ఆఫర్ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్
ఈ కార్యక్రమం సౌకర్యవంతంగా , వ్యక్తిగతీకరించిన షాపింగ్ అనుభవాన్ని నిర్ధారిస్తుంది. స్టిచింగ్ ఇబ్బందులను తొలగిస్తుంది. పరిపూర్ణ ఫిట్ను అందిస్తుంది.
-
Mamata Banerjee : మమతా బెనర్జీకి కోర్టు ధిక్కార నోటీసు జారీ
స్వచ్ఛంద సంస్థ (NGO) 'ఆత్మదీప్' తరఫున న్యాయవాది సిద్ధార్థ్ దత్తా ఈ నోటీసులు జారీ చేశారు. ఎస్ఎస్సీ రిక్రూట్మెంట్లో అవకతవకలు జరిగాయంటూ 26,000 మంది టీచర్ల నియామకాలను రద్దు చ
-
Tahawwur Rana : భారత్కు చేరుకున్న తహవ్వుర్ రాణా
ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి భారీ భద్రత నడుమ ఢిల్లీకి చెందిన స్పెషల్ సెల్ను ఏర్పాటు చేశారు. అందులోనే రాణాను ఎన్ఐఏ విచారించనున్నట్లు తెలుస్తుంది. రాణా అప్పగింతకు న్య
- Telugu News
- ⁄Author
- ⁄Latha Suma