-
CRDA : అమరావతిలో రూ.40వేల కోట్ల పనులకు సీఆర్డీఏ గ్రీన్ సిగ్నల్
అమరావతి రాజధానిని చెడగొట్టేందుకు ఐదేళ్లపాటు జగన్ చేయని ప్రయత్నం లేదు. గత ప్రభుత్వం రాజధానిలో పనులు నిలిపివేసి, 2014-19లో చేసుకున్న కాంట్రాక్టు అగ్రిమెంట్లను క్లోజ్ చే
-
Gaddar Awards : గద్దర్ అవార్డ్స్..విధివిధానాలు ఖరారు
. ఇవే కాకుండా తొలి ఫీచర్ ఫిల్మ్, యానిమేషన్ ఫిల్మ్, డాక్యుమెంటరీ, షార్ట్ ఫిల్మ్ వంటి విభాగాల్లోనూ ఈ అవార్డులను ప్రదానం చేయాలని భావిస్తోంది.
-
CM Chandrababu : డ్రగ్స్పై యుద్ధం చేస్తున్నాం.. ఆపేదే లేదు: సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని చంద్రబాబు చెప్పారు. కొంతమంది గంజాయి, డ్రగ్స్కు అలవాటు పడుతున్నారు. గంజాయి, డ్రగ్స్పై ఉక్కుపాదం మోపాం.
-
-
-
TGPSC : తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 783 గ్రూప్ 2 పోస్టులు 2024 డిసెంబర్ 15, 16 తేదీలలో పరీక్ష నిర్వహించారు. గ్రూప్ అభ్యర్థుల మార్కులను, జనరల్ ర్యాంకు జాబితాను తాజాగా టీజీపీఎస్సీ ప్రకటించి
-
Tariff Cuts : అమెరికా సుంకాల తగ్గింపు పై భారత్ క్లారీటీ
అమెరికా అధ్యక్షుడు పదేపదే లేవనెత్తుతున్న ఈ సమస్య పరిష్కారానికి సెప్టెంబర్ వరకు సమయం కోరాం అని పార్లమెంటరీ ప్యానెల్కు భారత ప్రభుత్వం వెల్లడించింది. ఈమేరకు జాతీయ మీ
-
Vizag : వైజాగ్ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్
ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (FDCI) భాగస్వామ్యంతో నిర్వహించిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ వైజాగ్లో ఒక అద్భుతమైన ప్రదర్శనగా నిలిచింది. అక్షత్ బన్సల్ యొక్క కలెక
-
Mauritius : గత పర్యటన నాటి దృశ్యాలను షేర్ చేసిన ప్రధాని
ఈ దేశానికి వచ్చినప్పుడల్లా మినీ ఇండియాకు వచ్చినట్లే ఉంటుందని తొలి పర్యటన ఫొటోలను షేర్ చేస్తూ తన అనుబంధాన్ని ప్రధాని వెల్లడించారు. 1998లో గుజరాత్లో బీజేపీ భారీ విజయం స
-
-
BRS : ప్రారంభమైన బీఆర్ఎస్ఎల్సీ సమావేశం..నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం
బుధవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలతోపాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్ద
-
Remand : మరోసారి వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగింపు
ఈ కేసు విచారణలో భాగంగా కౌంటర్ దాఖలు చేసేందుకు సత్యవర్థన్ తరపు లాయర్ రెండు రోజులు సమయం కోరగా.. దాంతో బెయిల్ పిటిషన్ పై విచారణను 12వ తేదీకి వాయిదా వేసింది. అదే సమయంలో వల్లభ
-
SLBC Tunnel: సొరంగంలోకి రోబో..కొనసాగుతున్న గాలింపు
అయితే మరో రెండు రోజుల్లో ఏడు మృతదేహాలు బయటికి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. టన్నెల్ పైకప్పు కూలిపోవడంతో ఇప్పుడా ప్రాంతమంతా రాళ్లు, మట్టి, టీబీఎం శకలాలతో ని